Flipkart Year End Sale 2023 : ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2023.. ఆ ఫోన్ల పై భారీ తగ్గింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు అదిరిపోయే ఆఫర్స్ ను అందిస్తూ వస్తుంది.. పండగలకు మాత్రమే కాదు అప్పుడప్పుడు ఏదొక సేల్ పేరుతో ఆఫర్స్ ను అందిస్తుంది.. తాజాగా ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ ప్రారంభమైంది. ముందుగా ప్లస్ మెంబర్షిప్ ఉన్నవారి కోసం ఈ సేల్ అందుబాటులోకి తీసుకొచ్చింది.. మిగతా వారందరికి డిసెంబర్ 9 నుంచి స్మార్ట్ఫోన్లపై డీల్లను యాక్సెస్ చేససుకోవచ్చు. మునుపటి పండుగ విక్రయాలను కోల్పోయిన వినియోగదారులకు మరో అద్భుతమైన అవకాశమని చెప్పవచ్చు.. ఈ సేల్ ఈనెల 16 వరకు అందుబాటులో ఉంటుంది..2023 ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ ఫోన్ డీల్స్ మీకోసం అందిస్తున్నాం. అవేంటో ఓసారి లుక్కేయండి…
యాపిల్ ఐఫోన్ 14, రెడ్మి 12 సహా మరిన్నింటిపై భారీ తగ్గింపులను పొందవచ్చు. ఆపిల్ ఐఫోన్ 14 విక్రయ సమయంలో రూ. 54,999 ఖర్చు అవుతుంది. ఐఫోన్ 14లో ఇదే అత్యల్ప తగ్గింపుగా చెప్పవచ్చు. ఎలాంటి బ్యాంక్ ఆఫర్లు లేకుండా రూ. 57,999 ధర ట్యాగ్తో లిస్టు అయింది. దీని అసలు ధర రూ. 69,900 నుంచి తగ్గింది. ఈ ఐఫోన్పై ఫ్లిప్కార్ట్ భారీ తగ్గింపును అందిస్తోంది. ఐఫోన్ 14 ప్లస్ 2023 ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా రూ.65,999కు ఇస్తుంది..
Also Read
- Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
మోటోరోలా ఎడ్జ్ 40 ఎక్స్ఛేంజ్ ఆఫర్తో సహా రూ. 25,499 ధరలో అందుబాటులో ఉంది. ఈ డివైజ్ వాస్తవానికి రూ. 29,999కి లాంచ్ అయింది. వినియోగదారులు ఎక్స్ఛేంజ్ ఆఫర్ను వద్దనుకుంటే.. ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా రూ.26,299కి కొనుగోలు చేయొచ్చు.. అదే విధంగా రెడ్ మీ నుంచి 12 4జీని కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ రూ. 9,999 నుంచి తగ్గి రూ.9,499కి తగ్గింది. పోకో ఎమ్6 ప్రో 5జీని రూ. 10,999కి కొనుగోలు చేయవచ్చు.. ఇకపోతే ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.5,999కు అందుబాటులో ఉంది. పిక్సెల్ 7ఎ మోడల్ రూ. 37,999కి కొనుగోలు చేయవచ్చు. కొన్ని బ్యాంక్ ఆఫర్లతో కూడా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా, మోటో జీ54 5జీ మోడల్ వివో టీ2 ప్రో కూడా వరుసగా రూ. 13,999, రూ. 23,999 ధరకు కొనుగోలు చెయ్యొచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు మొబైల్ ప్రియులకు ఈ ఆఫర్స్ పండుగే.. ఇక మీకు నచ్చిన ఫోన్ ను కోనేయ్యండి..
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!