Credit Card Rule: క్రెడిట్ కార్డు నిబంధనల్లో మార్పు, ఏప్రిల్ 1 నుంచి న్యూ రూల్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Credit Card Rule: S బ్యాంక్ క్రెడిట్ కార్డ్కు సంబంధించి దేశీయ లాంజ్ యాక్సెస్ నియమం మార్చించి. ఇక నుంచి క్రెడిట్ కార్డ్ హోల్డర్లు లాంజ్లోకి ప్రవేశించాలంటే కనీసం 10 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. లాంజ్ యాక్సెస్ సౌకర్యాలలో ఫుడ్, వైఫై, ఎయిర్పోర్ట్ లాంజ్, షవర్, లాంజ్ ఉన్నాయి. అందుకే ఈ నిబంధన కీలకంగా మారనుంది. S బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొత్త రూల్ 1 ఏప్రిల్, 2024 నుండి అమలులోకి వస్తుంది. మీకు లాంజ్ యాక్సెస్ కావాలంటే, మీరు డిసెంబర్ 21, 2023 మరియు మార్చి 20, 2024 మధ్య నిర్ణీత మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. కేవలం క్రెడిట్ ఉంటే సరిపోదు.. బ్యాంకులు మీరు క్రెడిట్ కార్డ్తో కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తేనే ఈ సౌకర్యాలు వర్తిస్తాయని షరతు విధించింది. S బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నిబంధనల మార్పుతో, Yes Marquee, Yes Select, Yes Reserve, Yes First Preferred, యెస్ బ్యాంక్ ఎలైట్ కార్డ్లు ప్రభావితమవుతాయి.
Read also: Ayodhya: టీటీడీ సహాయం కోరిన అయోధ్య రామమందిరం ట్రస్ట్.. సౌకర్యాల కల్పనకు సహకారం
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
మరోవైపు, ఎస్ బ్యాంక్లో తన వాటాను 9.5 శాతానికి పెంచుకోవడానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్కు ఆర్బిఐ అనుమతించడంతో, ఎస్ బ్యాంక్ షేర్లు 13 శాతం పెరిగాయి. ఇప్పుడు ఎస్ బ్యాంక్ షేర్ విలువ 25.70కి చేరింది. మరోవైపు, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్కు సంబంధించి ఐసిఐసిఐ బ్యాంక్ కూడా కీలక మార్పులు చేయనుంది. ఈ మార్పులు కూడా ఏప్రిల్ 2024 నుండి అమలులోకి వస్తాయి. ICICI క్రెడిట్ కార్డ్ హోల్డర్లు చివరి త్రైమాసికంలో కనీసం 35 వేల రూపాయలు ఖర్చు చేయాలి. అంటే వచ్చే త్రైమాసికంలో విమానాశ్రయ ప్రవేశం పొందాలంటే చివరి త్రైమాసికంలో క్రెడిట్ కార్డుపై 35 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. యాక్సిస్ విస్తారా ఇన్ఫినిట్ క్రెడిట్ కార్డ్లో మార్పులను కూడా యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది. మొదటి సంవత్సరానికి వర్తించే గోల్డ్ స్టేటస్ ప్రయోజనం రెండవ సంవత్సరానికి వర్తించదు.
Telangana Assembly: 8 రోజులు.. 45 గంటలు.. 3 బిల్లులు.. 2 తీర్మానాలు..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!