Apple devices: యాపిల్ యూజర్లకు కేంద్రం హై సెక్యూరిటీ అలర్ట్
- యాపిల్ యూజర్లకు కేంద్రం హై సెక్యూరిటీ అలర్ట్
- ఔట్డేటెడ్ సాఫ్ట్వేర్తో ప్రమాదం పొంచి ఉందంటూ వార్నింగ్
- తక్షణమే తమ డివైజ్లను అప్డేట్ చేసుకోవాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాపిల్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ జారీ చేసింది. కంపెనీకి చెందిన ఐఫోన్స్, మ్యాక్స్, యాపిల్ వాచీలు ఉపయోగించేవారిని కేంద్రం అలర్ట్ చేసింది. యాపిల్ డివైజ్ల్లో పాత సాఫ్ట్వేర్లో అనేక భద్రతా లోపాలను హైలైట్ చేస్తూ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఔట్డేటెడ్ సాఫ్ట్వేర్ వాడుతున్న డివైజుల్లో సెక్యూరిటీ లోపాలు ఉన్నట్లు గుర్తించింది. ఆయా డివైజులు వాడుతున్న వారికి అత్యధిక ప్రమాదం పొంచి ఉన్నట్లు హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: Guinness Record : ప్రపంచంలోనే అతిపెద్ద కోడి ఆకారంలో హోటల్… గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు
Also Read
- Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
- RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
- Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
- OLA New EV: సర్వీస్ కష్టాలు తీరాయి.. సరికొత్త ఈవీ వాహనాలతో దూసుకురానున్న 'ఓలా ఎలక్ట్రిక్'..
ఓల్డ్ సాఫ్ట్వేర్లో సెక్యూరిటీ లోపాల కారణంగా యాపిల్ డివైజుల్లో అక్రమంగా చొరబడి సెన్సిటివ్ డేటాను యాక్సెస్ చేయడం లేదా డేటా మానిప్యులేషన్కు పాల్పడే అవకాశం ఉందని సెర్ట్-ఇన్ పేర్కొంది. ఐఓస్ 18.1 కంటే ముందు వెర్షన్ లేదా 17.7.1 కలిగిన ఐఫోన్లు, ఐప్యాడ్ఓఎస్ 18.1 కంటే ముందు లేదా 17.7.1 వెర్షన్ కలిగిన ఐప్యాడ్లు, పాత మ్యాక్ఓఎస్ వాడుతున్న మ్యాక్లు, వాచ్ ఓఎస్ 11 కంటే ముందు సాఫ్ట్వేర్ కలిగిన యాపిల్ వాచ్లకు ఈ ప్రమాదం పొంచి ఉందని సెర్ట్-ఇన్ వెల్లడించింది. దాడి చేసేవారు సున్నితమైన వినియోగదారు డేటాకు అనధికారిక యాక్సెస్ను పొందేందుకు, సేవకు అంతరాయం కలిగించడానికి లేదా డేటా మానిప్యులేషన్కు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించింది. వీటితో పాటు పాత టీవీఓఎస్, విజన్ఓఎస్, సపారీ బ్రౌజర్లకు కూడా ఇదే తరహా ముప్పు పొంచి ఉందని వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికీ పాత సాఫ్ట్వేర్ వెర్షన్లు ఉపయోగిస్తున్న వారు తక్షణమే తమ డివైజ్లను అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
ఇది కూడా చదవండి: ICC: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఎవరిని వరించిందో తెలుసా..?
తాజావార్తలు
-
Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
-
Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
-
Mega brothers at Mega158 Launch: ఒకే ఫ్రేమ్లో మెగా బ్రదర్స్ .. చిరు – బాబి మూవీ ఓపెనింగ్లో ‘మెగా’ హ్యాపీనెస్
-
Ajinkya Rahane: “మా విజయ రహస్యం ఇదే”.. కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ బయటపెట్టిన కెప్టెన్ రహానే
-
Rohit Sharma: ఇదో చెత్త సీజన్, నేను ఇంకా చెత్తగా ఆడాను.. రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!