Immersion of Ganesh idol : వినాయకుని విగ్రహాలు ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devotion: హిందువులు జరుపుకునే పండగల్లో వినాయకచవితి ఒకటి. భాద్రపదమాసం శుక్ల పక్షంలో వచ్చే చవితి తిధి, హస్త నక్షత్రం రోజున మధ్యాహ్న శుభ సమయంలో చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అయితే ఎవరి శక్తి తగట్టు వాళ్ళు ఒకరోజు, 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు, 11 రోజులు ఈ వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటారు. మొదటి రోజు వినాయక ప్రతిమని మండపంలో ప్రతిష్టించడంతో ప్రారంభమైన పండుగ వినాయకుని ప్రతిమని నిమజ్జనం చేయడంతో ముగుస్తుంది. అయితే వినాయకుని ప్రతిమలని ఎందుకు నిమజ్జనం చేస్తారు అనే సందేహం ఎప్పుడైనా కలిగిందా..? అయితే ఎందుకు నిమజ్జనం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
Read also:Khairatabad-Balapur Ganesh Live Updates: ఖైరతాబాద్-బాలాపూర్ నిమజ్జన అప్డేట్
Also Read
- Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. కలిసి రానున్న ఆర్థిక లావాదేవీలు!
- Today Astrology: సోమవారం దిన ఫలాలు.. పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్త సుమీ!
- IRCTC Jyotirlinga Darshan Yatra: శివభక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్.. ఒకే టూర్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!
- Adhika Masa Purnima: ఈ రోజే అధిక మాస పౌర్ణమి.. పవిత్ర స్నానాలకు, దానాలకు ఏ సమయం శుభప్రదమో తెలుసుకోండి!
సాధారణంగా వినాయకచవితి భాద్రపదమాసంలో అంటే వర్షాకాలంలో వస్తుంది. ఇలా వర్షాకాలంలో జరుపుకోవడం వెనుక చాల కారణాలు ఉన్నాయి. వర్షాకాలంలో వానలు ఎక్కువగా కురవడం వల్ల నదులు, కాలువలు, పొంగి పొరలుతుంటాయి. ఇలా నీరు ఉద్రికతతో ప్రవహించడం వల్ల భూక్షయం ఏర్పడుతుంది. అంటే సారవంతమైన మట్టి కొట్టుకు పోతుంది. వినాయకుని ప్రతిమలని నిమజ్జనం చేయడం వల్ల సారవంతమైన మట్టి తిరిగి నదుల్లో కాలువల్లో చేరుతుంది. అలానే వినాయకుని ప్రతిమని ఆకులతో మరియు పువ్వులతో పసుపు కుంకాలతో పూజించి వినాయకునితో పాటు నీటిలో కలుపుతారు.
Read also:Share Market Opening: వారం తర్వాత కోలుకున్న మార్కెట్.. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్
అలా వినాయకుణ్ణి పూజచే ఆకులు ఆయుర్వేద గుణాలను ఆకలిగి ఉంటాయి. ఇవి నీటిలో కలపడం వల్ల నీటిలోని సూక్ష్మ క్రిములు నశించి నీరు స్వచంగా మారుతుంది. ఈ నీరు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండావుంటాయి. అలానే వర్షాకాలంలో మనుషుల్లో వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది. దీనితో జలుబు, దగ్గు, జ్వరం వంటి అనేక వ్యాధులు వచే అవకాశం ఉంది. అలానే జీర్ణ శక్తి కూడా తగ్గుతుంది. అందుకే ఈ పండుగ రోజుల్లో ఎక్కువగ ఆవిరిపైన ఉడికించిన పౌష్ఠిక విలువులున్న ఆహార పదార్ధాలు నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటాము. దీనివల్ల మనలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అలానే ఆవిరిపైన ఉడికిన పదార్ధాలు త్వరగా జీర్ణం అవుతాయి. ఇలా జీర్వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
తాజావార్తలు
-
AR Rahman: అల్మారలో దాచుకున్న అవార్డుల గురించి ఆలోచిస్తే లాభం లేదు!
-
AP Weather Alert: వాతావరణ హెచ్చరిక.. 10 జిల్లాల్లో వర్షాలు, పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు
-
Ponnam Prabhakar : తెలంగాణ మా అయ్యా జాగిరే.. పవన్ కళ్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్
-
Buchibabu : ‘మ్యూజిక్’ అనడమే రాని స్థితి నుండి.. రెహమాన్ పక్కన కూర్చునే వరకు!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!