TESLA: భారత్లో టెస్లా తొలి షోరూం.. స్థలాన్ని అద్దెకు తీసుకున్న కంపెనీ.. ఎక్కడంటే?
- భారత్లోకి టెస్లా ఎంట్రీ
- ముంబైలో తొలి షోరూం
- స్థలాన్ని అద్దెకు తీసుకున్న కంపెనీ
- ఏప్రిల్లో అందుబాటులోకి టెస్లా కార్లు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కి చెందిన ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా. ఈ కంపెనీ భారత్లో అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. చాలా మంది టెస్లా రాక కోసం ఎదురు చూస్తున్నారు. వీరి నిరీక్షణ అతి త్వరలో ముగియబోతోంది. మీడియా నివేదికల ప్రకారం.. అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా భారతదేశంలో తన మొదటి షోరూమ్ కోసం స్థలాన్ని చూసింది. షోరూమ్ కోసం కంపెనీ దాదాపు 4,000 చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకుంది.
READ MORE: Hyderabad: 22 ఏళ్ల యువకుడిని ట్రాప్ చేసిన వివాహిత.. భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో..
Also Read
- Honda Hybrid Sedan: హోండా నెక్స్ట్ జనరేషన్ హైబ్రిడ్ సెడాన్.. 10% ఎక్కువ మైలేజ్, 30% తక్కువ ఖర్చు!
- Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
- Best EV Cars India: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన వేళ.. అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. తక్కువ ధరకే ఎక్కువ దూరం
- Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో టెస్లా తన మొదటి షోరూమ్ను ప్రారంభించడానికి ఒక ఒప్పందాన్ని ఖరారు చేసింది. ప్రాపర్టీ మార్కెట్ వర్గాలను ఉటంకిస్తూ ఈ అంశాన్ని ఇండియా టుడే నివేదిక పేర్కొంది. టెస్లా కంపెనీ బీకేసీలోని వాణిజ్య కాంప్లెక్స్లోని గ్రౌండ్ ఫ్లోర్లో 4,000 చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకుంది. దీని నెలవారీ అద్దె చదరపు అడుగుకు రూ. 900 అని చెబుతున్నారు. అంటే నెలకు దాదాపు రూ. 35 లక్షలు.
READ MORE: Amit Shah: ఇక ఉపేక్షించకండి.. మణిపుర్ పరిస్థితిపై అమిత్ షా కీలక ఆదేశాలు..
టెస్లా ఈ స్థలాన్ని 5 సంవత్సరాలకు గానూ అద్దెకు తీసుకుంది. ఇక్కడ కంపెనీ తన విస్తృత శ్రేణి కార్లను ప్రదర్శిస్తుంది. అన్నీ సరిగ్గా జరిగితే.. కంపెనీ ఏప్రిల్ నుంచి కార్ల అమ్మకాలను ప్రారంభించవచ్చు. ముంబైతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలో కూడా టెస్లా షోరూమ్ను ప్రారంభించాలని యోచిస్తోంది. దీనికోసం ఆ కంపెనీ ఢిల్లీలోని ఏరోసిటీలో షోరూమ్ కోసం స్థలం కోసం వెతుకుతోంది. అయితే, దీని గురించి కంపెనీ ఇంకా అధికారికంగా ఎటువంటి సమాచారాన్ని పంచుకోలేదు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..