-
PM Modi: ఇథియోపియా చేరుకున్న ప్రధాని మోడీ.. ఘన స్వాగతం పలికిన పీఎం అబియ్ అహ్మద్ అలీ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో భాగంగా ఇథియోపియాకు చేరుకున్నారు. ఇథియోపియా ప్రధానమంత్రి అబియ్ అహ్మద్ అలీ ప్రత్యేకంగా అడ్డిస్ అబాబా విమానాశ్రయానికి వచ్చి మోడీని హృదయపూర్వకంగా స్వాగతించారు. ఇది రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలను సూచిస్తుంది. 2011 తర్వాత భారత ప్రధానమంత్రి ఇథియోపియాను సందర్శించడం ఇదే మొదటిసారి. ప్రధాని మోదీ గౌరవార్థం అడ్డిస్ అబాబా స్వాగత హోర్డింగులు, పోస్టర్లు, భారత జెండాలతో అలంకరించారు. Also Read:Vijay Diwas: భారత్తో యుద్ధం ఓడిపోతుంటే.. మందు, […] -
Jesus: క్రిస్మస్ వేళ.. క్లీన్-షేవ్ చేసుకున్న యేసు అరుదైన పెయింటింగ్ను కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్తలు..
క్రిస్మస్ సెలబ్రేషన్స్ కు వరల్డ్ వైడ్ గా అంతా రెడీ అవుతున్నారు. మరికొన్ని రోజుల్లో క్రిస్మస్ పండగ రానున్న వేళ సందడి వాతావరణం నెలకొన్నది. ఈ క్రమంలో క్లీన్-షేవ్ చేసుకున్న యేసు అరుదైన పెయింటింగ్ను కనుగొన్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. టర్కీలోని ఇజ్నిక్ (పురాతన నైసియా) ప్రాంతంలో ఆర్కియాలజిస్టులు ఒక అరుదైన ఫ్రెస్కోను కనుగొన్నారు. ఇది 3వ శతాబ్దానికి చెందిన భూగర్భ సమాధిలో ఉంది. ఈ చిత్రంలో యేసును “గుడ్ షెపర్డ్” (మంచి కాపరి)గా చూపించారు. ఆయన యువకుడిగా, […] -
Sugarcane: దేశంలో అత్యధికంగా చెరుకును ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు ఇవే.. మొదటి స్థానంలో ఆ రాష్ట్రం..
భారత దేశం వ్యవసాయాధారిత దేశం. ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. రకరకాల పంటలు పండిస్తూ దేశ ప్రజల ఆకలిని తీరుస్తున్నారు. వరి, గోధుమ, చెరుకు, మొక్కజొన్న, మిల్లెట్లు, నూనెగింజలు, పత్తి, జూట్, టీ, కాఫీ, కొబ్బరి వంటి తోటల పంటలు ప్రధానంగా పండిస్తున్నారు. కాగా భారత్ లో చెరకు ఉత్పత్తి ఒక ముఖ్యమైన వ్యవసాయ పంట. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా దోహదపడుతుంది. చెరకు ప్రధానంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాల్లో […] -
Bajaj Pulsar 220F: స్టైలిష్ డిజైన్, డ్యూయల్-ఛానల్ ABS, న్యూ డిజిటల్ కన్సోల్తో.. బజాజ్ పల్సర్ 220F రిలీజ్..
బజాజ్ పల్సర్ సిరీస్ భారతీయ రైడర్లకు ఎప్పటికీ స్పెషల్ అనే చెప్పొచ్చు. వాటిలో పల్సర్ 220F ఒక ఐకానిక్ మోడల్. ఈ బైక్, ఇప్పటికీ తన పర్ఫామెన్స్, స్టైలిష్ డిజైన్తో యువతను ఆకర్షిస్తోంది. 2025లో డ్యూయల్-ఛానల్ ABSతో అప్డేట్ అయిన ఈ బైక్ మళ్లీ మార్కెట్లోకి వచ్చింది. బజాజ్ పల్సర్ 220F, కొత్త అప్డేట్తో భారత్ లో విడుదలైంది. కొత్త పల్సర్ 220F డ్యూయల్-ఛానల్ ABSతో సహా చిన్న కాస్మెటిక్ మార్పులతో వస్తుంది. బోలెడన్నీ కొత్త ఫీచర్లను […] -
PM Modi: ముగిసిన ప్రధాని మోడీ జోర్డాన్ పర్యటన.. ఫలవంతంగా సాగిందంటూ..
మూడు దేశాల పర్యటనలో భాగంగా సోమవారం ప్రధాని మోడీ జోర్డాన్ లో పర్యటించారు. అక్కడ పీఎం మోడీకి జోర్డాన్ ప్రధానమంత్రి జాఫర్ హసన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జోర్డాన్ రాజు అబ్దుల్లా II ఈరోజు అమ్మన్లో జరిగిన ఇండియా-జోర్డాన్ వ్యాపార వేదికను ఉద్దేశించి సంయుక్తంగా ప్రసంగించారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని మార్చడానికి ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలను ఇద్దరు నాయకులు వివరించారు. […] -
Sydney Attack: ఆస్ట్రేలియాలో కాల్పులు జరిపిన ఉగ్రవాది.. హైదరాబాద్లో పాస్పోర్ట్ పొందినట్లు గుర్తింపు
టెర్రరిస్టుల అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. అమాయకపు ప్రజల మీద విరుచుకుపడి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ ప్రాణాలను బలిగొంటున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాలో సాజిద్ అనే ఉగ్రవాది కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండి బీచ్లో యూదులు లక్ష్యంగా ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. బోండి బీచ్ కాల్పుల్లో నిందితుడి సహా 16 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ సమయంలో అంతా ప్రాణభయంతో వణికిపోతుంటే అహ్మద్ అల్ అహ్మద్ అనే వ్యక్తి మాత్రం.. ఉగ్రవాదులతో వీరోచితంగా […] -
Realme Narzo 90: 7000mAh బ్యాటరీలతో రియల్మీ Narzo 90x, Narzo 90 ఫోన్లు విడుదల.. ఫస్ట్ సేల్ లో చౌక ధరకే
Realme Narzo 90 సిరీస్ నుంచి రెండు స్మార్ట్ఫోన్లు, Narzo 90x, Narzo 90, భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్లు 144Hz రిఫ్రెష్ రేట్తో డిస్ప్లేను కలిగి ఉన్నాయి. రెండు Realme ఫోన్లు 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉన్నాయి. కంపెనీ హ్యాండ్సెట్లలో 7000mAh బ్యాటరీని అందించింది. ఫస్ట్ సేల్ లో చౌక ధరకే స్మార్ట్ఫోన్లు లభిస్తాయి. రూ.13,999 నుంచి ధర ప్రారంభం అవుతుంది. Also Read:PM Modi: జోర్డాన్లో యువరాజుతో మోడీ సందడి.. […] -
Vivo: 6500mAh బ్యాటరీ, 50MP కెమెరాతో.. Vivo S50, S50 Pro Mini విడుదల.. ధర వివరాలివే..
వివో కంపెనీ తన ప్రీమియం మిడ్-రేంజ్ సిరీస్లో భాగంగా Vivo S50, Vivo S50 Pro Mini మోడల్లను చైనాలో డిసెంబర్ 15, 2025న అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సిరీస్ కెమెరా సామర్థ్యాలు, భారీ బ్యాటరీ, హై-ఎండ్ ప్రాసెసర్లతో మార్కెట్లో సంచలనం రేపనుంది. AMOLED డిస్ప్లే, తాజా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉన్నాయి. వివో S50 స్టాండర్డ్-సైజ్ డిస్ప్లేతో వస్తుంది, అయితే ప్రో మినీ వేరియంట్ మరింత కాంపాక్ట్ ఫారమ్ […] -
Lenovo Idea Tab Plus: మార్కెట్ లోకి లెనోవా ఐడియా ట్యాబ్ ప్లస్.. 10,200mAh బ్యాటరీ.. బడ్జెట్ ధరకే
లెనోవా ఐడియా ట్యాబ్ ప్లస్ భారత్ లో విడుదలైంది. లెనోవా ఈ టాబ్లెట్ను 8GB, 12GB RAM అనే రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఈ టాబ్లెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్తో పనిచేస్తుంది. కంపెనీ ఇప్పటికే ఈ టాబ్లెట్ను ప్రపంచ మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పుడు, ఈ టాబ్లెట్ భారతీయ మార్కెట్లో కూడా అమ్మకానికి అందుబాటులో ఉంది. లెనోవా ఐడియా ట్యాబ్ ప్లస్ 8GB RAM, 256GB స్టోరేజ్ బేస్ వేరియంట్తో రూ.27,999 ధరకు ప్రారంభించారు. […] -
Nitrofuran in Eggs: గుడ్లు తింటున్నారా?.. ఎగ్స్ లో నైట్రోఫ్యూరాన్ అనే నిషేధిత కెమికల్.. టెస్టుల కోసం FSSAI ఆదేశం
పోషకాలు సమృద్ధిగా ఉండే గుడ్లను పిల్లలు, పెద్దలు తినాలని వైద్యులు సైతం సూచిస్తుంటారు. మెరుగైన ఆరోగ్యం కోసం గుడ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే ఇటీవలి కాలంలో ఆహార పదార్థాల కల్తీ భయందోళనకు గురిచేస్తోంది. తాజాగా గుడ్లు తినే వారికి భారత ఆహార భద్రత అండ్ ప్రమాణాల సంస్థ (FSSAI) బిగ్ అలర్ట్ ఇచ్చింది. గుడ్లలో నైట్రోఫ్యూరాన్ అనే నిషేధిత కెమికల్ ఉందో లేదో తనిఖీ చేయడానికి దేశవ్యాప్తంగా శాంపిల్స్ సేకరించాలని FSSAI […]
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!