-
Jio Recharge Plan: మీరు OTT ప్రియులైతే ఈ Jio ప్లాన్లు ఖచ్చితంగా నచ్చుతాయి.. కేవలం రూ.175కే 10 OTT సేవలు
దేశంలో అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అయిన జియో, కస్టమర్లకు కాలింగ్ నుండి మెసేజింగ్, డేటా వరకు ప్రయోజనాలను అందించే వివిధ రకాల ప్లాన్లను అందిస్తుంది. జియో మల్టీ OTT ప్రయోజనాలను అందించే అనేక ప్లాన్లను కూడా అందిస్తుంది. యూజర్లు ఒకే ప్లాన్లో వివిధ రకాల OTT సేవలను ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుంది. అతి తక్కువ ధర గల ప్లాన్ ధర రూ. 175. Also Read:TDP: పార్టీ సంస్థాగత నిర్మాణంపై టీడీపీ అధిష్టానం ఫోకస్.. జియో […] -
Apple: ఆపిల్ సంచలనం.. ఐఫోన్, ఐప్యాడ్, మాక్తో సహా 20 కి పైగా న్యూ ప్రొడక్ట్స్ వచ్చేస్తున్నాయ్
వరల్డ్ వైడ్ గా ఆపిల్ ప్రొడక్ట్స్ కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. సెక్యూరిటీ ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ యూజర్స్ ను అట్రాక్ట్ చేస్తుంటాయి. అందుకే ఆపిల్ నుంచి రిలీజ్ అయ్యే ప్రతి ప్రొడక్ట్ హాట్ కేకుల్లా సేల్ అవుతుంటాయి. 2026 లో ఆపిల్ పెద్ద సంచలనం సృష్టించే అవకాశం కనిపిస్తోంది. నివేదికల ప్రకారం, ఈ సంవత్సరం 20 కి పైగా కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. అవును, కంపెనీ తన కొత్త […] -
Vinfast: మేడ్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనున్న వియత్నాం కంపెనీ.. భారతీయుల కోసమే స్పెషల్ గా
ఇటీవలే భారతదేశంలో తన మొదటి కారును విడుదల చేసిన వియత్నాంకు చెందిన ప్రఖ్యాత కార్ల కంపెనీ విన్ఫాస్ట్ కంపెనీ భారత ద్విచక్ర వాహన మార్కెట్లోకి కూడా ప్రవేశించడానికి సన్నాహాలు చేస్తోంది. అంటే కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్లను భారతదేశానికి తీసుకురాబోతోంది. 2026 ద్వితీయార్థంలో (H2 2026) భారతదేశంలో తన ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. ప్రత్యేకత ఏమిటంటే ఈ స్కూటర్లు భారతదేశం కోసం మాత్రమే రూపొందించబడ్డాయి. Also Read:Xi Jinping: యుద్ధం కోసమా? ఉద్వాసన […] -
Simran Bala: గణతంత్ర దినోత్సవ పరేడ్ లో CRPF బృందానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిణి.. సిమ్రాన్ బాలా ఎవరు?
దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాక పతాకావిష్కరణలతో మువ్వన్నెల జెండా ఆకాశంలో రెపరెపలాడింది. సోమవారం కర్తవ్య పథ్లో జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్ లో CRPF అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రాన్ బాలా సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లోని పూర్తి పురుషుల బృందానికి నాయకత్వం వహించి CRPF అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రాన్ బాలా చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి […] -
RBI Recruitment 2026: ఆర్బీఐలో 572 జాబ్స్.. జస్ట్ 10th పాసైతే చాలు..!
మీరు టెన్త్ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే ఈ ఛాన్స్ మీకోసమే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మొత్తం 572 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (మెట్రిక్యులేషన్) పూర్తి చేసి ఉండాలి. జనవరి 1, 2026 నాటికి 18- 25 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీలకు వయో సడలింపు వర్తిస్తుంది. సంబంధిత రాష్ట్రం లేదా ప్రాంతం భాషను […] -
BJP: సినీనటీ మాధవీలతపై.. టీ బీజేపీ చీఫ్ కు శిరిడి సాయి భక్తుల ఐక్య వేదిక ఫిర్యాదు
సినీనటీ, ఏపీ బీజేపీ నేత మాధవిలతపై తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుకు శిరిడి సాయి భక్తుల ఐక్య వేదిక ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై రామ చందర్ రావు మాట్లాడుతూ.. శిరిడి సాయి బాబాపై అనుచిత వాఖ్యలు చేయడం సరైంది కాదని అన్నారు. మనోభావాలు దెబ్బ తీయడం సరికాదు.. బాబాపై వాఖ్యలకు బీజేపీకి సంబంధం లేదని తెలిపారు. సాయి బాబాపై చేసిన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మాధవీ లతకు సూచించారు. ఎవరు ఇలాంటి వాఖ్యలు […] -
Vivo X100 Pro 5G: వివో X100 Pro పై రూ.38,000 డిస్కౌంట్.. ట్రిపుల్ 50MP కెమెరాలు.. AMOLED డిస్ప్లే, 5400mAh బ్యాటరీ
హైటెక్ ఫీచర్స్, కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్ ఉన్న ఫోన్ కోసం చూసే వారికి Vivo X100 Pro బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. డైమెన్సిటీ 9300 చిప్సెట్తో రన్ అయ్యే ఈ ఫోన్ వేగం, పనితీరుల గొప్ప కలయికను అందిస్తుంది. ఫోటోగ్రఫీ ప్రియులు దాని ట్రిపుల్ కెమెరా సెటప్ను మెచ్చుకోకుండా ఉండలేరు. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 50MP వైడ్-యాంగిల్ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ పై అమెజాన్ లో భారీ తగ్గింపు […] -
Bhatti Vikramarka: తెలంగాణ కు ఆత్మ సింగరేణి.. గత డాక్యుమెంట్ల ఆధారంగానే సింగరేణి టెండర్లు
సింగరేణి, నైని బొగ్గు బ్లాక్ విషయంపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. తెలంగాణ కు ఆత్మ సింగరేణి అని అన్నారు. అలాంటి సింగరేణిపై కట్టుకథలు.. కొన్ని లేఖలు.. కొన్ని రివ్యూ లు వచ్చాయని మండిపడ్డారు. 42 వేల మంది సింగరేణి ఉద్యోగుల.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 20 వేల మంది నీ మోరల్ గా దెబ్బతీసేలా చేశారని ఫైర్ అయ్యారు. ప్రధానంగా పెట్టుబడులు రాకుండా.. […] -
Hyderabad: ప్రైవేట్ స్కూల్లో.. ఇంటర్వ్యూ కి పిలిచి యువతిపై లైంగిక వేధింపులు..
ఇంటర్వ్యూ కి పిలిచి యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఫతేనగర్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో చోటుచేసుకుంది. ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఫతేనగర్లో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కి ఓ యువతి ఈనెల 21న వెళ్లింది. ఆమెకు నెలకు రూ.22 వేల జీతం ఇస్తానని, ఫోన్ కాల్స్ అటెండ్ చేయాలని, విజిటర్లతో మాట్లాడాలని స్కూల్ కరెస్పాండెంట్ చెప్పాడు. తన పీఏగా కూడా ఉండాలని […] -
GHMC: డంపింగ్ యార్డ్ లో విషాదం.. చెత్త తొలగింపు మిషన్లో పడి జీహెచ్ఎంసీ కార్మికుడు మృతి
యూసఫ్ గూడా డంపింగ్ యార్డ్ లో విషాదం చోటుచేసుకుంది. చెత్త తొలగిస్తుండగా చెత్త తొలగింపు మిషన్లో పడి జీహెచ్ఎంసీ కార్మికుడు మృతి చెందాడు. ఉదయం చెత్త తొలగించే మిషన్ లోపలికి లాగటంతో మిషన్ లో పడి జీహెచ్ఎంసీ కార్మికుడు కన్నుమూశారు. రామ్ కి యాజమాన్యం నిర్లక్ష్యం చెత్త సేకరణ కార్మికుడు దుర్మరణం చెందాడని కార్మికులు, కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుడు కర్నూలు జిల్లా, దుగ్గలి మండలం, పగిడిరాయి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై […]
తాజావార్తలు
-
Michael Biopic: రూ.9,500 కోట్లకు పైగా వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన బయోపిక్!
-
నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
-
Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
-
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!