-
Jawa 42: రెట్రో లుక్ లో జావా 42.. న్యూ కలర్స్, డ్యూయల్ ఛానల్ ABS.. ధర, ఫీచర్స్ పూర్తి వివరాలు ఇవే
ప్రఖ్యాత బైక్ కంపెనీ జావా భారత్ లో దాని ప్రసిద్ధ మోటార్ సైకిల్ జావా 42 కొత్త ఐవరీ షేడ్ను విడుదల చేసింది. ఈ పాస్టెల్ కలర్ బైక్ సింప్లిసిటీ, క్లాసిక్ స్టైల్ వాహనదారులను అట్రాక్ట్ చేస్తోంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1,84,950. ఈ కొత్త బైక్ దేశవ్యాప్తంగా ఉన్న జావా డీలర్షిప్లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ రెట్రో లుకింగ్ బైక్ ఆధునిక ఇంజిన్ను కలిగి ఉంది. లిక్విడ్ కూల్డ్ టెక్నాలజీతో కూడిన 294 […] -
YouTube: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన YouTube సేవలు
ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో ప్లాట్ఫామ్ అయిన యూట్యూబ్ మంగళవారం రాత్రి నుంచి అంతరాయాలను ఎదుర్కొంది. భారతదేశంలోని మిలియన్ల మంది యూజర్లు వెబ్సైట్, యాప్ను యాక్సెస్ చేయలేకపోతున్నారు. వరల్డ్ వైడ్ గా యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి. అవుట్టేజ్ ట్రాకింగ్ సైట్ డౌన్డెటెక్టర్ ప్రకారం, ఈ సమస్య రాత్రి 8 గంటల ప్రాంతంలో (EST) యునైటెడ్ స్టేట్స్లో ప్రారంభమైంది, ఇక్కడ 320,000 కంటే ఎక్కువ నివేదికలు నమోదయ్యాయి. భారతదేశంలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఈ ఉదయం భారతదేశంలో 18,000 […] -
Akola Unique Couple: 4.2 అడుగుల వరుడు, 3.8 అడుగుల వధువు.. పెళ్లిపీటలెక్కిన ఆన్ లైన్ ప్రేమ
షార్ట్ హైట్ ఉన్న వధువు, వరుడు వారి పెళ్లి వేడుకతో నెట్టింటా వైరల్ గా మారారు. సోషల్ మీడియాలో మొదలైన ప్రేమాయణం పెళ్లి పీటలెక్కింది. అకోలా నివాసి ప్రతీక్ ధనుక, మధ్యప్రదేశ్లోని సిరోజ్ నివాసి రేణుక నామ్దేవ్ అనే జంట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. 4.2 అడుగుల పొడవున్న వరుడు, 3.8 అడుగుల పొడవున్న వధువు నెటిజన్ల హృదయాలను గెలుచుకున్నారు. ప్రతీక్, రేణుక సోషల్ మీడియాలో పరిచయం పెంచుకున్నారు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి […] -
Seema Haider: 11 నెలల క్రితం ఒక ఆడపిల్లకు జన్మనిచ్చిన సీమా హైదర్.. ఆరోసారి తల్లైంది..
పాకిస్తాన్ నుండి భారత్ కి వలస వచ్చిన సీమా హైదర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె గ్రేటర్ నోయిడాలోని ఓ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ఆరవ బిడ్డకు తల్లి అయ్యింది. తల్లి, నవజాత శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత, సీమ తన భర్త సచిన్ మీనాతో కలిసి రబుపురలోని ఇంటికి చేరుకున్నారు. కొడుకు పుట్టడంతో కుటుంబంలో ఆనందం వెల్లువిరిసింది. సీమా 2023 నుండి […] -
Vivo V60 Lite 4G: 50MP కెమెరా, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, 6,500mAh బ్యాటరీతో.. కొత్త ఫోన్ను విడుదల చేసిన వివో
వివో తన 4G స్మార్ట్ఫోన్ రిఫ్రెష్ వెర్షన్గా V60 లైట్ 4G అనే మరో కొత్త ఫోన్ను విడుదల చేసింది. కంపెనీ ఈ ఫోన్ మొదటి వెర్షన్ను సెప్టెంబర్ 2025లో విడుదల చేసింది. అయితే, అప్ డేట్ మోడల్ ఇప్పుడు మునుపటి స్నాప్డ్రాగన్ 685 వెర్షన్ స్థానంలో కొత్త స్నాప్డ్రాగన్ 6s Gen 2 4G చిప్సెట్ను కలిగి ఉంది. హ్యాండ్సెట్ మిగిలిన స్పెసిఫికేషన్లు చాలావరకు ఒకేలా కనిపిస్తున్నాయి. కంపెనీ ఇంకా ధరను ప్రకటించలేదు. ఈ ఫోన్ […] -
TG EAPCET 2026: తెలంగాణ ఎప్ సెట్ పరీక్షలపై కీలక నిర్ణయం.. పరీక్ష పూర్తి కాగానే
తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ, బీటెక్, బీ ఫార్మసీ వంటి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో సీట్ల భర్తీకి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ ఈఏపీసెట్ 2026) పరీక్షల షెడ్యుల్ విడుదలైన విషయం తెలిసిందే. తెలంగాణ ఎప్ సెట్ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయ్ కుమార్ రెడ్డి , కన్వీనర్ ఎప్ సెట్ , జెఎన్టియూ హెచ్ మాట్లాడుతూ.. ఎప్ సెట్ పరీక్ష పూర్తి అవ్వగానే ప్రిలిమినరీ […] -
Actress Pratyusha: నటి ప్రత్యూష తల్లి సంచలన వ్యాఖ్యలు.. వాళ్లందరూ కుక్క చావు చస్తారంటూ..
సినీ నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. సిద్ధార్థ రెడ్డి పిటిషన్ ను సుప్రీంకోర్ట్ డిస్మిస్ చేసింది. నాలుగు వారాల్లో సిద్ధార్థ రెడ్డిని లొంగిపోవాలని సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం తీర్పుపై నటి ప్రత్యూష తల్లి సరోజినిదేవి స్పందించారు. సరోజిని దేవి మాట్లాడుతూ.. “నాకు న్యాయం జరగలేదు.. నా కూతురు చంపబడిందనే చెబుతున్నాను.. సాక్ష్యాధారాలను తారుమారు చేశారు.. అన్ని సాక్ష్యాలు దొరికి ఉంటే జీవితం ఖైదు పడేది.. ముని స్వామి రిపోర్టును కోర్టులు […] -
CM Revanth Reddy: హైదరాబాద్ ప్రపంచ జీవవిజ్ఞాన రాజధానిగా ఎదుగుతోంది..
హైటెక్స్ లో బయో ఏషియా 2026 సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. హైదరాబాద్ అంటే చార్మినార్.. బిర్యానీ.. ఫార్మా.. సాఫ్ట్వేర్ అని గుర్తు.. కానీ ఇవాళ గ్లోబల్ మాన్యుఫాక్చర్ కి కేంద్రంగా మారిందన్నారు. నాణ్యమైన విద్య సంస్థలు.. ఇక్కడ ఉన్నాయి.. హైదరాబాద్ క్యాపబుల్ సెంటర్ గా మారిందన్నారు. గత రెండు సంవత్సరాల్లోనే, జీవవిజ్ఞాన రంగంలో రూ.73,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. కొద్ది వారాల క్రితం దావోస్లో మా […] -
Actress Pratyusha: సినీ నటి ప్రత్యూష కేసు పూర్తి వివరాలు..
ఈ కేసు 2002లో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం సృష్టించింది. అప్పట్లో మీడియా, సినీ వర్గాలు, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రత్యూష తెలుగు టీవీ సీరియల్స్, కొన్ని సినిమాల్లో నటించారు. తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించారు. హైదరాబాద్లో నివసించేవారు. 23 ఫిబ్రవరి 2002న హైదరాబాద్లోని ఆమె నివాసంలో ప్రత్యూష మృతి చెందిన స్థితిలో కనుగొన్నారు. ఆమెతో పాటు సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి కూడా అపస్మారక స్థితిలో ఉన్నారు. ఇద్దరూ విషం […] -
Actress Pratyusha: సినీ నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
సినీ నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. సిద్ధార్థ రెడ్డి పిటిషన్ ను సుప్రీంకోర్ట్ డిస్మిస్ చేసింది. నాలుగు వారాల్లో సిద్ధార్థ రెడ్డిని లొంగిపోవాలని సుప్రీ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. పోస్టుమార్టం రిపోర్టు, మునిస్వామి ఇచ్చిన ఫోరెన్సిక్ నివేదిక, ప్రత్యూషను ఆత్మహత్యకు పురిగొలిపినట్లుగా లభించిన ఆధారాలు, హెల్త్ రిపోర్ట్స్ సహా ఏడు ఆధారాలను పరిశీలించి సిద్ధార్థ రెడ్డి పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది. హైకోర్ట్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్ట్ సమర్థించింది. Also Read:Gold-Silver […]
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!