-
Redmi Note 14 Pro Plus: ఖరీదైన రెడ్ మీ ఫోన్ చౌక ధరకే.. 6,200mAh బ్యాటరీ, 1.5K OLED డిస్ప్లే
మీరు రూ. 30,000 కంటే తక్కువ ధరకు మంచి ఫీచర్లు కలిగిన స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయాలనుకుంటే, Redmi Note 14 Pro Plus బెస్ట్ ఆప్షన్ కావచ్చు. రూ. 34,999 MRP ఉన్న ఈ ఫోన్ ప్రస్తుతం Flipkartలో తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఫ్లాట్ డిస్కౌంట్తో పాటు, మరికొన్ని ఆఫర్లు కూడా ఉన్నాయి. Redmi Note 14 Pro Plus 120Hz రిఫ్రెష్ రేట్తో 6.67-అంగుళాల 1.5K OLED డిస్ప్లేను కలిగి ఉంది. డస్ట్ అండ్ […] -
Jio Rs 365 Recharge Plan: జియో చౌకైన రీఛార్జ్ ప్లాన్.. 25GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ మరెన్నో బెనిఫిట్స్
రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం క్రేజీ ప్లాన్ ను తీసుకొచ్చింది. తక్కువ ధరకే ఎక్కువ రోజుల వ్యాలిడిటీని అందించే రూ. 365 రీఛార్జ్ ప్లాన్ను కంపెనీ ప్రారంభించింది. యూజర్లు డేటా, కాలింగ్, SMS, టాక్ టైమ్ను పొందుతారు. ఈ జియో ప్లాన్ అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. రూ. 365 ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్ను అందిస్తుంది. ఈ రీఛార్జ్ రోజుకు 25GB డేటా మరియు 100 SMSలను అందిస్తుంది. […] -
T20 WC 2026: సెమీస్ లో భారత్-పాక్ క్లాష్?.. మాజీ భారత క్రికెటర్ల షాకింగ్ ప్రిడిక్షన్స్!
T20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 రౌండ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మాజీ భారత క్రికెటర్లు సెమీఫైనలిస్టులను (టాప్-4 జట్లు) ప్రిడిక్ట్ చేశారు. స్టార్ స్పోర్ట్స్ వీడియోలో వారి అభిప్రాయాలు వెల్లడయ్యాయి. చాలామంది భారత్, సౌతాఫ్రికా జట్లను సెమీస్ కి అర్హత సాధిస్తాయని భావిస్తున్నారు. కానీ కొందరు వరుణ్ ఆరన్, సంజయ్ బంగార్ వంటి వారు పాకిస్తాన్ను కూడా సెమీస్ కి చేరుతుందని అంచనా వేశారు. దీంతో భారత్ vs పాకిస్తాన్ సెమీఫైనల్ మళ్లీ […] -
Terrorist Conspiracy: హైదరాబాద్ లో ఉగ్రకుట్రకు ప్లాన్.. చంచల్ గూడ జైలు ములాకత్ నుంచి విధ్వంసానికి పథకం!
హైదరాబాద్ లో ఉగ్రకుట్రకు ప్లాన్ జరుగుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. చంచల్ గూడ జైలు మూలకత్ నుంచి ఉగ్రకుట్రకు ప్లాన్ చేస్తు్న్నట్లు అనుమానిస్తున్నారు. నగరంలో విధ్వంసానికి పథకం రచించినట్లు నిఘా వర్గాలు అనుమానం. జైలు నుంచే ప్రణాళికలు సాగినట్లు అనుమానిస్తున్నారు. వరుస పేలుళ్లకు కుట్ర చేస్తారన్న కేసులో ముగ్గురు నిందితులను ఇప్పటికే అరెస్టు చేశారు. Also Read:Student Suicide: మీనాక్షికి పదే పదే ఫోన్ చేసిన రహీం.. ఉరేసుకుని యువతి సూసైడ్ నగరంలోని మూసారాంబాగ్, […] -
2 Crore Tax Notice: రూ.6,000 సంపాదించే వ్యక్తికి రూ. 2 కోట్ల ట్యాక్స్ నోటీస్ జారీ.. ఈ తప్పు చేస్తే మీకు కూడా..!
ఆదాయ పన్ను శాఖ జారీ చేసిన ట్యాక్స్ నోటీస్ ఓ వ్యక్తికి ముచ్చెమటలు పట్టించింది. ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థ్నగర్ జిల్లా దుమారియాగంజ్ తహసీల్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడికి సుమారు రూ.2 కోట్ల పన్ను చెల్లించాలని డిమాండ్ చేస్తూ GST శాఖ నోటీసు జారీ చేసింది. నోటీసులతో బాధితుడు ఓం ప్రకాష్ వర్మ షాక్ అయ్యాడు. రూ.6,000 సంపాదించే వ్యక్తికి కోట్ల రూపాయల ట్యాక్స్ నోటీస్ జారీ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. Also Read:Ambati Rambabu: అంబటి […] -
Forensic Science Lab: ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో కీలక మలుపు.. 1100 ఫైల్స్ దగ్ధం
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో కీలక మలుపు చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదంలో పదకొండు వందల కేసు ఫైల్స్ దగ్ధం అయినట్టు నాగాపూర్ ప్రత్యేక బృందం గుర్తించింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో ఉన్న సగం ఫైల్స్ దగ్దం అయినట్టు గుర్తించారు. 1100 కేసుల డాటా రికవరీ కోసం నాగాపూర్ ప్రత్యేక బృందం యత్నం చేసింది. కానీ, కేసుల డేటా రికవరీ కావడం కష్టం అని తేల్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసుల […] -
Pakistani Girl: పాక్ ఆర్మీని ట్రోల్ చేసిన పాకిస్తానీ యువతి.. భారత సైన్యంతో యుద్ధం జరిగితే పాక్ నాశనమే అంటూ..
ఇటీవల సోషల్ మీడియాలో పాకిస్తాన్ యువతి మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. భారత్, పాకిస్తాన్ సైన్యం, పోకె గురించి మాట్లాడుతున్న ఒక పాకిస్తానీ యువతి ఇటీవల వైరల్ అయిన వీడియో ఆన్లైన్లో చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోలో ఆ యువతి పాకిస్తాన్ సైన్యం బలహీనతలను, భారత సైన్యంతో పోలిస్తూ బహిరంగంగా విమర్శించింది. ఆమె మాటలు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. నెట్టింటా భారీ చర్చకు దారితీశాయి. Also Read:Love Tragedy: నమ్మి సర్వస్వం ఇచ్చింది.. ప్రియుడి వేధింపులకు […] -
Rahul Chahar: మరో టీమిండియా క్రికెటర్ విడాకులు.. చిన్న వయసులో పెళ్లి చేసుకుని మూల్యం చెల్లించుకున్నానంటూ..
భారత క్రికెట్ జట్టు లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ తన భార్య ఇషానీ జోహార్ నుండి విడిపోతున్నట్లు ఫిబ్రవరి 20 శుక్రవారం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ధృవీకరించారు. రాహుల్ మార్చి 9, 2022న గోవాలో ఇషానీని వివాహం చేసుకున్నాడు. దాదాపు మూడున్నర సంవత్సరాల తర్వాత ఆ జంట విడాకులు తీసుకున్నారు. వివాహం సమయంలో రాహుల్ వయస్సు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే. విడిపోయిన తర్వాత, రాహుల్ తన భావాలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. Also Read:IND vs […] -
IND vs SA Playing 11: అక్షర్ ఇన్.. సుందర్ ఔట్.. టీం ఇండియా ప్లేయింగ్ 11లో మార్పులు?
2026 T20 ప్రపంచ కప్లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య సూపర్ 8 మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్ ఆదివారం (ఫిబ్రవరి 22) సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. ఇరు జట్లు 2024 T20 ప్రపంచ కప్ ఫైనల్లో కూడా పోటీ పడ్డాయి. ఆ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. భారత జట్టు ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే.. అభిషేక్ శర్మ స్థానంలో సంజు సామ్సన్కు అవకాశం ఇవ్వవచ్చని క్రికెట్ […] -
Medak: రేగోడ్ కస్తూర్బా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. అస్వస్థతకు గురైన 22 మంది విద్యార్థినిలు
మెదక్ జిల్లాలోని రేగోడ్ కస్తూర్బా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఉదయం టిఫిన్ చేసిన అనంతరం 22 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. వీరితో పాటు ముగ్గురు ఉపాధ్యాయులు కూడా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో పాఠశాల సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే వారిని రేగోడ్ PHC కి తరలించారు. రేగోడ్ ప్రభుత్వాసుపత్రిలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు చికిత్స అందిస్తున్నారు. ఇటీవల పలు పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. […]
తాజావార్తలు
-
India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
-
Shruti Haasan: రమ్యకృష్ణ బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన శృతిహాసన్.. అసలు కారణం ఇదేనట!
-
Jani Master: శేఖర్ మాస్టర్తో గొడవ? మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ.. అసలు నిజం బయటపెట్టిన జానీ మాస్టర్!
-
Raaka : డ్యూయల్ కాదు ట్రిపుల్ కాదు.. అంతకుమించి రాకా!
-
Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్కుమార్ మృతదేహం లభ్యం..
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!