మణిపూర్లో (Manipur) అధికారుల కిడ్నాప్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా మరొక ఆర్మీ అధికారి కిడ్నాప్కు గురయ్యారు. మణిపూర్లో ఇది నాల్గో సంఘటన కావడం విశేషం.
ఢిల్లీలో (Delhi) ఓ పోలీస్ ఆఫీసర్పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. అలాగే క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకుంటామని వెల్లడించారు.
రంజాన్ పండుగను (Ramzan) పురస్కరించుకుని యూఏఈ ప్రభుత్వ పెద్దలు విదేశీ ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. మంచి ప్రవర్తన కలిగిన 1,049 మంది ఖైదీల విడుదలకు గ్రీన్సిగ్నల్ (UAE leaders) ఇచ్చారు.
ఫిలిప్పీన్స్లోని (Philippines) మిండానావో, అండమాన్ సముద్రం (Andaman sea)లో భారీ భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. ఫిలిప్పీన్స్లోని మిండానావోలో శుక్రవారం రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
ఈ సీన్ చూస్తే.. విమాన ప్రయాణమంటేనే హడలెత్తిపోతారు. ఈ మధ్య విమాన ప్రమాదాలు విరివిగా జరుగుతూనే ఉన్నాయి. అయినా విమాన సంస్థలు అప్రమత్తం కావడం లేదు. తాజాగా జరిగిన ఈ ఘటన మరింత భయాందోళన కల్గిస్తోంది.
గాజాలో ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఎర్రసముద్రంలో వాణిజ్యనౌకలను లక్ష్యంగా చేసుకున్న హౌతీ తిరుగుబాటుదారులు తమ దాడులను ఉధృతం చేశారు. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు
సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్కు వరుస దెబ్బలు తగలుతున్నాయి. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ అగ్ర నేతలు పార్టీని వీడి బీజేపీ గూటికి చేరిపోయారు. తాజాగా కేరళలో మహిళా కాంగ్రెస్ నేత కమలం గూటికి చేరారు.