Shiva Ganesh
Author- NTV Telugu-
India: ఈ రెండు ముస్లిం దేశాల్లో భారత్కు అసలైన ‘స్నేహితుడు’ ఎవరు?
India: భారత దేశం పక్కనున్న రెండు ముస్లిం దేశాల్లో ప్రస్తుతం పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఆ రెండు ముస్లిం దేశాలు ఏవేవో మనందరికీ తెలిసిందే. ఇదే టైంలో యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారతదేశాన్ని సందర్శిస్తున్నారు. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు, సౌదీ అరేబియా – యూఏఈ మధ్య యెమెన్లో వివాదం, గాజాలో అస్థిర రాజకీయ పరిస్థితి వంటి మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఈ పర్యటన జరిగింది. ఈక్రమంలో భారత్కు యూఏఈ, సౌదీ […] -
Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఒక నిమిషానికి ఎంత సంపాదిస్తారో తెలుసా?
Mukesh Ambani: భారతీయ పారిశ్రామిక దిగ్గజం, ప్రపంచ కుబేరుల్లో ఒకడు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ. నిజానికి ఆయనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. భారత దేశ నంబర్ వన్ ధనవంతుడిగా ఆయన సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకొని చరిత్ర సృష్టించిన వ్యక్తి ముఖేష్ అంబానీ. చమురు, పెట్రోకెమికల్స్, రిటైల్, డిజిటల్ మొదలైన వ్యాపారాలను సక్సెస్పుల్గా రన్ చేస్తున్న ఈ పారిశ్రామిక దిగ్గజం ఒక రోజుకు ఎంత సంపాదిస్తారు, ఒక నిమిషానికి […] -
Russia Ukraine War: ఉక్రెయిన్పై నిప్పుల వర్షం కురిపించిన రష్యా..
Russia Ukraine War: రష్యా – ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం రోజురోజుకూ మరింత తీవ్రమవుతోంది. శనివారం రాత్రి రష్యా సైన్యం ఉక్రెయిన్లోని అనేక ప్రాంతాలపై 200 కి పైగా డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడులతో ఉక్రెయిన్లోని సుమీ, ఖార్కివ్, డ్నిప్రో, జపోరిజ్జియా, ఖ్మెల్నిట్స్కీ, ఒడెస్సా ప్రావిన్సులలో గణనీయమైన నష్టం వాటిల్లింది. ఈ దాడుల కారణంగా ఉక్రెయిన్లోని ఇద్దరు పౌరులు మరణించగా, పది మందికి పైగా గాయపడ్డారు. విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లిందని అధ్యక్షుడు […] -
Diabetes Skin Symptoms: మీ శరీరంపై ఇలాంటి మచ్చలు ఉన్నాయా?
Diabetes Skin Symptoms: ఈ రోజుల్లో డయాబెటిస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇకపై ఈ వ్యాధి కేవలం వృద్ధులకే పరిమితం కాదు, ఇప్పుడు ఈ వ్యాధి బారిన యువతరం కూడా పడుతోంది. డయాబెటిస్ అనేది చర్మంతో సహా శరీరంలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తుంది. చాలా కాలం పాటు రక్తంలో ఎక్కువగా చక్కెర ఉన్నప్పుడు, చర్మం యొక్క సహజ రక్షణను బలహీనపరుస్తుంది. దీని ఫలితంగా చర్మ సమస్యలు వస్తాయి. మీ శరీరంపై ఇలాంటి మచ్చలు ఏమైనా ఉన్నాయి. […] -
Tejashwi Yadav: లాలూ వారసుడి పట్టాభిషేకానికి ఏర్పాట్లు.. ఆసక్తికరంగా బీహార్ రాజకీయాలు!
Tejashwi Yadav: బీహార్ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. బీహార్ ప్రతిపక్ష నాయకుడు RJD పార్టీ అగ్రనేత తేజస్వి యాదవ్కు అతి త్వరలో పార్టీలో ఒక ప్రధాన బాధ్యత అప్పగించనున్నట్లు సమాచారం. ఈ సమాచారం బయటికి వచ్చిన తర్వాత RJD లో ఆయన పట్టాభిషేకం గురించి జోరుగా ప్రచారం జరుగుతుంది. త్వరలోనే తేజస్వి యాదవ్ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులయ్యే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. READ […] -
Washing Machine: మీ వాషింగ్ మెషీన్ నుంచి ఇలాంటి శబ్దాలు వస్తున్నాయా? జాగ్రత్తా!
Washing Machine: ఈ ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరి ఇంట్లో వాషింగ్ మెషీన్ అనేది చాలా కామన్గా ఉండే వస్తువుగా మారిపోయింది. అయితే ఇటీవల వెలుగు చూసిన కొన్ని ప్రమాదాల్లో వాషింగ్ మెషీన్ ముఖ్య కారణంగా నిలిచింది. అవును మీ ఇంట్లో ఉన్న వాషింగ్ మెషీన్ నుంచి ఏమైనా శబ్దాలు వస్తు్న్నాయా.. ఎందుకంటే ఉన్నట్లు ఉండి రన్నింగ్లో ఉన్న వాషింగ్ మెషీన్లు పేలిపోయిన సంఘటనలు ఇటీవల వెలుగు చూశాయి. ఈ స్టోరీలో అసలు వాషింగ్ మెషీన్ ఎందుకు […] -
Prabhas Spirit: ప్రభాస్ ‘స్పిరిట్’ మార్చి 5నే రావడానికి అసలు కారణం ఇదేనా!
Prabhas Spirit: ఒక సంచలన యువ దర్శకుడిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న డైరెక్టర్.. సందీప్ రెడ్డి వంగా. ఒక అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వరద పారించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. యానిమల్ సినిమా తర్వాత ఆయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో చేయబోతున్న క్రేజీ ప్రాజెక్ట్.. ‘స్పిరిట్’. ఇటీవల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ […] -
Iran Protests: రక్తసిక్తమైన ఇరాన్! నిరసనల సెగకు 5 వేల మంది బలి..
Iran Protests: ఇటీవల జరిగిన ఇరాన్ నిరసనల్లో సుమారుగా 5 వేల మంది మరణించారు. ఈ నిరసనల్లో ఇప్పటి వరకు కనీసం 5 వేల మంది మరణించారని ప్రభుత్వం నిర్ధారించింది. వీరిలో దాదాపు 500 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని ఇరాన్ అధికారి ఆదివారం తెలిపారు. ఈ మరణాలకు ఉగ్రవాదులు, సాయుధ అల్లర్లే కారణమని, వారు చాలా మంది అమాయక ఇరాన్ పౌరులను చంపారని అధికారులు తెలిపారు. READ ALSO: Himanta Biswa Sarma: పాకిస్తాన్ […] -
Champion OTT Release Date: బాక్సాఫీస్ ‘ఛాంపియన్’ ఓటీటీ డేట్ ఫిక్స్ !
Champion OTT Release Date: స్వప్న సినిమాస్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ‘ఛాంపియన్’. రోషన్ మేకా హీరోగా, మలయాళ భామ అనస్వర రాజన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. తెలంగాణలోని బైరాన్పల్లి గ్రామ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకొని బాక్సాఫీస్ ఛాంపియన్గా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ డేట్ను ఫిక్స్ చేసుకున్నట్టు సినీ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. […] -
Temple Bell: గుడిలో గంట కొట్టేది దేవుడి కోసం కాదా?
Temple Bell: మనమందరం ఏదో ఒక సందర్భంలో గుడికి వెళ్లే ఉంటాం. హిందువులు దేవాలయాలకు వెళ్తే అక్కడ గంట కనిపిస్తుంది. చాలా మంది ముందుగా గంటను కొట్టకుండా దేవుడిని దర్శించుకోరు. నిజానికి ఏ హిందూ దేవాలయంలోనైనా చిన్నదో, పెద్దదో గంట మాత్రం తప్పకుండా ఉంటుంది. ఈ గంటను భగవంతుడికి హారతి ఇచ్చినపుడు, నైవేధ్యం పెట్టినపుడు, ముఖ్యమైన పూజలు చేసినపుడు ఆలయ పూజారులు, భక్తులు కొడుతుంటారు. నిజానికి మీలో ఎంత మందికి ఈ గంట ఎందుకు కొడతారో అనే […]
తాజావార్తలు
-
Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
-
Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!