విజయవాడలో ఈ రోజు సాయంత్రం సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. సాయంత్రం 6 గంటలకు విజయవాడలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నివాసానికి వెళ్ళనున్న సీఎం జగన్.. అక్కడి నుంచి ఎ కన్వెన్షన్ సెంటర్కు చేరుకుంటారు.. breaking news, latest news, telugu news, cm jagan, big news
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగుతోంది. అయితే.. నిన్న భట్టి విక్రమార్క అస్వస్థతకు గురికావడం పాదయాత్రకు తాత్కాలిక విరామాన్ని ప్రకటించారు. అయితే.. ఇటీవల మాజీ బీఆర్ఎస్ నేత, ఖమ్మం మాజీ పార్లమెంటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారంటూ వార్తలు.. ponguleti met bhatti vikramarka. breaking news, latest news, telugu news, ponguleti srinivas reddy, bhatti vikramarka
ఈ నెల 24 విజయవాడలో ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నట్లు ఇస్కాన్ మందిర అధ్యక్షులు చక్రధారి దాస్ వెల్లడించారు. ఈ రథయాత్రకి గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే.. ఈ రథయాత్ర 24న మధ్యాహ్నం ఒంటిగంటకు breaking news, latest news, telugu news, Jagannath Rath Yatra,
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి వాహనంపై యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో నేడు డా.బీ.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జనసేన పార్టీ సభ సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు, మీటింగ్ కు వచ్చే వారికి పార్కింగ్ స్థలాలు ఏర్పాట్లను అమలాపురం డీఎస్పీ సమీక్షించారు.
తెలంగాణకు రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఉక్కపోతతో విసిగిపోతున్నారు. అయితే.. తాజాగా రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.