వరంగల్ జిల్లా అంటే ఉద్యోమాన్ని మలుపు తిప్పిన జిల్లా అని, కాకతీయుల పాలించిన జిల్లా వరంగల్ జిల్లా అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఏంతో మంది పాలించిన వరంగల్, అభివృద్ధి లో లేకపోయినా కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారన్నారు. వైద్య రంగంలో మొదటి స్థానంలో వరంగల్ ఉండబోతోందని ఆయన వెల్లడించారు. కేసీఆర్ ఫలితం వల్లనే రామప్పకు యోనిస్కో గుర్తింపు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కేంద్రానికి అభివృద్ధి పనులు చేయనికి చిత్త శుద్ధి లేదని, వరంగల్ […]
Telangana Agriculture Minister Singireddy Niranjan Reddy Made Comments on Union Minister Kishan Reddy. తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై రచ్చ జరుగుతోంది. ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ బీజేపీ నేతలు ఓ మాటల మాట్లాడుతుంటే.. కేంద్రమంత్రులు మరోలా మాట్లాడుతున్నారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయమై ఇటీవల తెలంగాణ మంత్రుల బృందం కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను కలిసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంల నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం సేకరణ […]
Telangana Sports Minister Srinivas Goud About Stadiums. వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలపై దృష్టి పెట్టాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ప్రతి నియోజకవర్గానికి తెలంగాణ ప్రభుత్వం స్టేడియం మంజూరు చేసిందని, ఇప్పటికే 40 స్టేడియాలు నిర్మాణ దశలో ఉన్నాయని ఆయన వెల్లడించాఉ. నిపుణులైన క్రీడాకారుల సలహాలు తీసుకొని క్రీడా పాలసీ తీసుకొస్తామని, రాష్ట్రం ఏర్పడక ముందు […]
ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా సాగుతోంది. తెలంగాణలో పూర్తి ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ నేతలు అంటుంటే.. పరిస్థితులకు అనుగుణంగానే కొనుగోలు జరుపుతామని కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి జగదీశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనేక వంకలతో తమ బాధ్యతల నుంచి తప్పించుకుంటుందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో పండిన ప్రతీ వరి గింజను కేంద్ర ప్రభుత్వం కొనాలని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ఆయన వెల్లడించారు. కేంద్ర […]
Minister Gangula Kamalakar Firedon Union Minister Piyush Goyal. కేంద్రమంత్రి పీయూష్ గోయల్పై టీఆర్ఎస్ మంత్రులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయమై ఢిల్లీకి వెళ్లిన టీఆర్ఎస్ మంత్రులు కేంద్రమంత్రి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. తెలంగాణలోనూ పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రమంత్రికి విన్నవించారు. అయితే తాజాగా ఢిల్లీ నుంచి వచ్చిన తెలంగాణ మంత్రులు నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. పీయూష్ గోయల్ ను మంత్రిగా […]
కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్షచూపుతోందని టీఆర్ఎస్ మంత్రులు అంటున్నారు. ఇటీవల ధాన్యం కొనుగోలుపై ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రుల బృందం నేడు మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణ చూస్తారని ఆయన హెచ్చరించారు. ధాన్యం సేకరణ పై మోడీ, కేంద్రం స్పందించకపోతే ఉద్యమ బాట పడతామని ఆయన వెల్లడించారు. ఆహారపు అలవాట్ల గురించి పీయూష్ గోయల్ మాట్లాడతారు అని ఆయన మండిపడ్డారు. ఉగాది తర్వాత […]
Minister Vemula Prashanth Reddy made comments on TS BJP Chief Bandi Sanjay. తెలంగాణలో ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ.. టీఆర్ఎస్ మంత్రులు ఢిల్లీకి వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రమంత్రి పీయూష్గోయల్తో జరిగిన భేటీ అనంతరం తెలంగాణ మంత్రులు హైదరాబాద్కు తిరిగివచ్చారు. ఈ నేపథ్యంలో నేడు మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ… బండి సంజయ్ మెడకి…నాలుకకు లింక్ కట్ అయినట్టు ఉంది […]
Telangana Minister Vemula Prashanth Reddy Fired on Union Minister Piyush Goyal. ఇటీవల తెలంగాణ మంత్రులు ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రమంత్రి పీయూష్ గోయల్తో సమావేశమైన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు చేయండపై కేంద్రం ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవడం లేదు. ఈ నేథ్యంలో ఢిల్లీకి వెళ్లొచ్చిన మంత్రులు నేడు మీడియా సమావేశం నిర్వహించి ఢిల్లీలో కేంద్రంతో జరిపిన చర్చలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి […]
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం ఏవియేషన్ ఎగ్జిబిషన్ వింగ్స్ ఇండియా 2022ను ప్రారంభించారు. మొత్తం ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన సదస్సుగా పేర్కొంటూ, సింధియా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరియు భారత వాణిజ్య మరియు పరిశ్రమల సమాఖ్య (FICCI)ని ప్రశంసించారు. “ప్రధానమంత్రి గతి శక్తి అనేది అన్ని రకాల మౌలిక సదుపాయాలకు ఊతమివ్వడానికి జంట-భాగాల చొరవ” అని సింధియా అన్నారు. ప్రయాణీకుల సంఖ్య నానాటికీ పెరుగుతోందని, అందువల్ల డిమాండ్కు తగినట్లుగా […]
Unlimited Prasadam for Devotees at Yadadri Temple. యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించే భక్తులు అన్లిమిటెడ్ లడ్డూ, పులిహోర మరియు వడ ప్రసాదం పొందవచ్చు. ఎందుకంటే ఆలయ నిర్వాహకులు కొండపై ఆటోమేటెడ్ మరియు మెకనైజ్డ్ ప్రసాదాల ఉత్పత్తి యూనిట్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం, ఆలయంలో ప్రతిరోజూ దాదాపు 40,000 లడ్డూలు మరియు 1.5 నుండి 2 టన్నుల పులిహోరను అందజేస్తున్నారు. వారాంతాల్లో మరియు పండుగల సమయంలో డిమాండ్ పెరుగుతుంది. మార్చి 28న జరిగిన […]