ఏపీలో ఎన్నికల జోరు కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. మరోవైపు నామినేషన్ల సరవరణ ప్రక్రియ కూడా ముగిసింది. ఈ నేఫథ్యంలో బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాలకు గాను 454 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా విశాఖ పార్లమెంటు నుంచి 33 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఈసీ తెలిపింది. అత్యల్పంగా రాజమండ్రి పార్లమెంటుకు 12 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలోని 175 […]
ఈ కాలంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు విడిపోవడం సర్వ సాధారణంగా మారింది. ప్రేమలో ఉన్నప్పుడు మాత్రం చచ్చిపోతామంటారు. తీరా పెళ్లి అయ్యాక పలు కారణాల వల్ల విడిపోయేందుకు సిద్ధమవుతుంటారు.
ఈ ఐదేళ్ళ లో బాగుపడిన వర్గాలు ఎవరు లేరని.. ఈ రోజు నేను పెట్టిన మేనిఫెస్టో తో అన్ని వర్గాలు బాగుపడతాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెనాలిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ..
వేసవిలో వేడికి త్వరగా అలసిపోతాం. ఆరోగ్యం, శరీర ధృఢత్వాన్ని పెంచుకునేందుకు కొందరు జిమ్ కు వెళ్లి కసరత్తు చేస్తుంటారు. తమ ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.
వేసవి వచ్చిందంటే కచ్చితంగా నీటిని ఎక్కువగా తాగాలి. దీనితోపాటుగా కొన్ని రకాల పండ్లు తినాలి. అలా చేస్తే మీ శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది. ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి.
ప్రస్తుతం చిన్న చిన్న విషయాలకే విడాకుల దాకా వెళ్తున్నారు దంపతులు.. ఇరువురి మధ్య సమన్వయం లేకపోవడమే దానికి కారణమవుతోంది. ఇదొక్కటే కాకుండా పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి.
పాలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. క్యాల్షియం, మాంస కృత్తులు, కొవ్వులు, విటమిన్ ఎ, బి ఇలా చాలా రకాల పోషకాలు పాలలో ఇమిడి ఉంటాయి. పాలపై ఎన్నో ఆపోహలు ఉన్నాయి.