-
Breaking News: కోల్కతాలో పేలుడు.. అనుమానిత బ్యాగ్ని తనిఖీ చేస్తుండగా..
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో పేలుడు వార్త వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు. -
Hindi Diwas 2024: హిందీ దివస్ ఎందుకు జరుపుకుంటారు?
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న హిందీ దినోత్సవంగా జరుపుకుంటారు. హిందీ భాష ప్రచారానికి ఇది ముఖ్యమైన రోజు అని చెప్పవచ్చు. -
Ganesh Arrest in Karnataka: హృదయవిదారక చిత్రం.. వినాయకుడిని వ్యాన్లో బంధించిన పోలీసులు
స్వాతంత్ర్యోద్యమంలో కులమతాలకు అతీతంగా అందరినీ ఒక్కటి చేసిన వినాయకుడికి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఘోర అవమానం జరిగింది. భారతీయులను బానిసల్లాగా మార్చి దాదాపు రెండు వందల ఏళ్లు పాలించిన బ్రిటీషర్స్ ని దేశం నుంచి తరమాలని పూనుకున్న బాలగంగాధర్ తిలక్.. -
Sitaram Yechury: రేపు ఎయిమ్స్కి ఏచూరి పార్థీవ దేహం.. భౌతికకాయాన్ని ఏం చేస్తారు?.. డాక్టర్ మాటల్లో..
సీపీఎం నేత సీతారాం ఏచూరి (72) ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. ఆ తర్వాత.. ఆయన కోరిక మేరకు.. కుటుంబం సభ్యులు పార్థీవదేహాన్ని ఎయిమ్స్కు దానం చేశారు. -
CM Yogi: యోగి చేతికి గాయం.. రిస్ట్ బ్యాండ్ రహస్యాన్ని బయటపెట్టిన సీఎం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన చేతికి కొంతకాలంగా కట్టుకున్న రిస్ట్ బ్యాండ్ రహస్యాన్ని ఈరోజు బయటపెట్టారు. సంప్రదాయ చికిత్సతో ఓ వైద్యుడు తన చేతికి కట్టు కట్టారని సీఎం యోగి అన్నారు. కొన్నిసార్లు సంప్రదాయ చికిత్సలను కూడా నమ్ముతానని ఆయన అన్నారు. కొందరు అనవసరంగా మందులు వాడుతూ ఉంటారన్నారు. వాస్తవానికి.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొంతకాలం తన మణికట్టుకు రిస్ట్ బ్యాండ్ ధరించి కనిపించారు. దీనికి సంబంధించి సీఎం లక్నోలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా […] -
China: చైనా దేనికి భయపడుతుంది? ప్రతి విద్యార్థికి సైనిక శిక్షణ ఇచ్చేలా చట్టం!
సరిహద్దుల్లో ఉన్న ప్రతి దేశంతో చెలగాటమాడుతున్న చైనా.. ఇప్పుడు తన భద్రతపై పెద్ద ఎత్తున ఆందోళన చెందుతోంది. చైనా తన చర్యల కారణంగా అనేక దేశాలు ఏకమై కూటమిగా ఏర్పడితే.. తమకు వ్యతిరేకంగా చైనా నిలబడటం కష్టసాధ్యమని చైనా భావిస్తోంది. -
Forgotten Items In Hotels: హోటల్స్లో ఎక్కువ మంది మరిచిపోయే వస్తువులు ఇవే..
చాలా మంది వ్యక్తులు వేరే ప్రదేశాలను సందర్శించడానికి పలు నగరాలకు వెళతారు. ఈ నగరాల్లో బస చేసేందుకు హోటల్ను ఎంచుకుంటుంటారు. -
US Economy : ప్రమాదంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ.. 452 కంపెనీలు దివాళా!
అమెరికాలోని తాజా గణాంకాల ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం జరిగే పాలసీ సమావేశంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉంది. -
Apple Smart Phones : యాపిల్ స్మార్ట్ ఫోన్లను ఏ దేశంలో ఎక్కువగా వినియోగిస్తున్నారు?
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ ఉత్పత్తులకు ముఖ్యంగా ఐఫోన్ కు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ పెరుగుతోంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ కంపెనీకి చెందిన ఫోన్లు ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి. -
Patanjali Foods: నూడుల్స్లో పురుగులు.. పతంజలి ఫుడ్స్ షేర్ల భారీ పతనం!
బాబా రామ్దేవ్కు చెందిన పతంజలి ఫుడ్స్ కంపెనీ షేర్లు ఈరోజు భారీగా పతనమయ్యాయి. బీఎస్ఇలో కంపెనీ షేర్లు 4% క్షీణించి రూ.1850కి చేరుకున్నాయి.
తాజావార్తలు
-
IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
-
Venkatesh Maha: రంగస్థలం నేను రాసిన కథ: డైరెక్టర్ వెంకటేష్ మహా
-
Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
-
Pawan Kalyan: రేపు హైదరాబాద్కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
-
Netanyahu-Iran: ఇరాన్కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి దాడి చేస్తే మాత్రం..!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!