ఢిల్లీ ఓల్డ్ రాజేంద్ర నగర్లోని ఓ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లో నీరు చేరడంతో సివిల్ సర్వీసెస్కు సిద్ధమవుతున్న ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే.
జార్ఖండ్ రాష్ట్రం చక్రధర్పూర్ రైల్వే డివిజన్లోని బారాబంబో రైల్వే స్టేషన్ సమీపంలో హౌరా ముంబై మెయిల్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. రైల్వేలోని మూడు కోచ్లు పట్టాలు తప్పినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదంలో 6 మందికి గాయాలైనట్లు సమాచారం.
దేశంలో భయానక వాతావరణం నెలకొందని రాహుల్ గాంధీ అన్నారు. మహాభారతం ద్వారా రాహుల్ గాంధీ బీజేపీని టార్గెట్ చేశారు. చక్రవ్యూహాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై భారత్ దృష్టి సారిస్తోంది. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ద్వారా చైనాకు తగిన సమాధానం ఇవ్వడంలో భారత్ బిజీగా ఉంది.
దేశ రాజధానిలో దిగ్భ్రాంతకర ఘటన చోటు చేసుకుంది. ఐఏఎస్ కావాలని కలలు గన్న ముగ్గురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఢిల్లీలోని ఓ ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో భవనం బేస్మెంట్లో నీటిలో చిక్కుకుని జల సమాధి అయ్యారు.
ఈడీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ కు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సవాల్ చేస్తూ..ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ పిటిషన్ నుసుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
నేడు దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త జహంగీర్ రతన్జీ దాదాభోయ్ టాటా అంటే జేఆర్డీ టాటా జయంతి. అతను 29 జూలై 1904న జన్మించాడు. జేఆర్డీ టాటా దేశంలోని అతిపెద్ద పారిశ్రామిక సంస్థ అయిన టాటా గ్రూప్కు సుమారు 53 సంవత్సరాల పాటు ఛైర్మన్గా ఉన్నారు.
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రోన్ MQ-9B ప్రిడేటర్. ఇలాంటి 31 డ్రోన్లను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేస్తోంది. ఈ డీల్ విలువ రూ.25,955 కోట్ల కంటే ఎక్కువ.
ఢిల్లీలోని రాజేంద్ర నగర్ కోచింగ్ ప్రమాదం జరిగి 36 గంటలకు పైగా గడిచినా విద్యార్థుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. యాక్షన్ పేరుతో కోచింగ్ ఓనర్, కో-ఆర్డినేటర్ను అరెస్టు చేశారు.
జమ్మూ కాశ్మీర్లో ఇటీవలి కాలంలో ఉగ్రవాద దాడులు ఎక్కువయ్యాయి. ఉగ్రవాదులు ఆర్మీ సిబ్బందిపై దాడి చేసి దాక్కుంటున్న తీరు..స్థానికులపై అనుమానాన్ని రేకిత్తిస్తోంది.