-
Vemulawada: గుండెపోటుతో మృతి చెందిన అభ్యర్థి సర్పంచిగా గెలుపు.. ఇప్పుడు ఎలా మరీ..?
Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠానా ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.. గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన అభ్యర్థి సర్పంచిగా గెలుపొందారు.. వేములవాడ అర్బన్ మండలంలోని చింతల్ ఠానా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన చెర్ల మురళి తన సమీప ప్రత్యర్థి పై 370 ఓట్లతో గెలుపొందారు.. కానీ.. చెర్ల మురళి ఈనెల 5వ తేదీన గుండెపోటుతో మృతి చెందారు.. మొత్తం 1717 ఓట్లు పోల్ కాగా, బీఆర్ఎస్ చెర్ల మురళి 739, బీజేపీ సురువు వెంకటి 369, కాంగ్రెస్ కోలాపురి… -
Nandyal: ఆళ్లగడ్డలో తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం.. కర్నూలు బస్సు దగ్ధం తరహాలో యాక్సిడెంట్
Nandyal: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. కర్నూలు బస్సు దగ్ధం తరహాలో యాక్సిడెంట్ చోటు చేసుకుంది. శిరివెళ్ళ మెట్ట సమీపంలోని నేషనల్ హైవేపై టీవీ ఎస్ 50 ఎక్సెల్ ను శ్రీవారి ట్రావెల్స్ బస్సు వేగంగా ఢీ కొట్టింది.. హైదరాబాద్ నుంచి తిరుచ్చికి 18 మందితో ప్రయాణిస్తున్న శ్రీవారి ట్రావెల్స్ బస్సు.. టీవీఎస్ను ఒక్కసారిగా ఢీకొంది. ఢీకొట్టిన తర్వాత బస్సు కింద ఇరుక్కుపోయింది టీవీఎస్ 50.. బస్సు ఆ బైక్ను వంద మీటర్లు […] -
Local Body Elections Live Updates: కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల కౌంటింగ్
Local Body Elections: తెలంగాణలో తొలి దశ గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 4,236 గ్రామపంచాయతీలలో ఎన్నికలు జరగాల్సి ఉండగా, 395 గ్రామాల్లో ఇప్పటికే సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదు గ్రామాల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీంతో 3,834 గ్రామపంచాయతీలకు గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతోంది. -
Hyderabad Cybercrime: క్రెడిట్ కార్డ్ మోసాలపై సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరికలు.. ప్రజలకు కీలక సూచనలు..
Hyderabad Cybercrime: హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ శాఖ ప్రజలను క్రెడిట్ కార్డ్ మోసాల పెరుగుతున్న ప్రమాదం గురించి హెచ్చరిస్తోంది. మోసగాళ్లు ఫిషింగ్, నకిలీ మర్చెంట్ వెబ్సైట్లు, UPI/QR కోడ్ స్కాములు, రివార్డ్ పాయింట్ స్కాములు, క్రెడిట్ లిమిట్ ఎన్హాన్స్మెంట్ ఆఫర్లు, నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు, మొబైల్ యాప్ మాల్వేర్ ద్వారా బాధితులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. -
TGSEB: SSC, ఇంటర్ బోర్డుల విలీనం తథ్యం..
TGSEB: ఎస్ఎస్సీ, ఇంటర్ బోర్డులు విలీనం కానున్నాయి! తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ లో పొందు పర్చిన ప్రభుత్వం ఈ అంశాన్ని పొందుపర్చింది. సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (SSC), ఇంటర్మీడియట్ బోర్డులను కలిపి, తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు (TGSEB) ఏర్పాటు చేయనుంది. గ్రేడ్స్ I నుంచి XII వరకు అన్ని తరగతులను పర్యవేక్షించే ఒకే సంస్థగా తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు (TGSEB).. ఈ బోర్డు ద్వారా అప్పర్ ప్రైమరీ, సెకండరీ, హైయర్ సెకండరీ స్థాయుల్లో పాఠ్య ప్రణాళిక (Curriculum), మదింపు (Assessment)లో… -
Local Body Elections: ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్.. సాయంత్రం ఫలితాలు
Panchayat Elections: మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.. క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు.. పోలింగ్ కేంద్రం ఆవరణలో మధ్యాహ్నం 1 గంటలోపు ఉన్న వారికి టోకెన్లు జారీ చేసి ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పించారు. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బ్యాక్స్ లను సీల్ చేశారు.. కాగా.. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.. మొదట పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు చేపడతారు.. సర్పంచ్, వార్డు మెంబర్ల బ్యాలెట్ పత్రాలు… -
F-16 Upgrade: పాకిస్థాన్కు అమెరికా బిగ్ గిఫ్ట్.. ఇది భారత్కు ఆందోళన కలిగించే విషయం!
US Clears F-16 Upgrade for Pakistan: పాకిస్థాన్కు అమెరికా గిఫ్ట్ ఇచ్చింది. పాక్ ఎఫ్-16 కు అమెరికా మరింత శక్తిని జోడించేందుకు అంగీకరించింది. పాకిస్థాన్ వాయుసేనకు చెందిన F-16 యుద్ధ విమానాల ఆధునికీకరణకు అమెరికా ఓకే చెప్పేసింది. పాక్ వార్తాపత్రిక డాన్ ప్రకారం.. ఈ ఒప్పందానికి సంబంధించి 686 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 5,700 కోట్లు) విలువైన ఒప్పంద ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం అమెరికా కాంగ్రెస్కు తెలియజేసింది. ఈ ప్యాకేజీపై కాంగ్రెస్ 30 రోజుల్లోగా తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. ఈ… -
UP: యూట్యూబ్లో చూసి ఆపరేషన్.. అది కట్ చేయడంతో..
UP: ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలో ఒక విషాదకర, దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. ఓ నకిలీ వైద్యుడు యూట్యూబ్ చూసి ఆపరేషన్ చేశాడు. ఈ నకిలీ వైద్యుడి నిర్లక్ష్యం ఒక మహిళ ప్రాణాలను బలిగొంది. కోఠి పోలీస్ స్టేషన్ పరిధిలోని దఫ్రాపూర్ మజ్రా సైదాన్పూర్లో ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 5వ తేదీ మధ్యాహ్నం తన భార్య మునిశ్రా రావత్కు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చిందని బాధితుడు ఫతే బహదూర్ వివరించాడు. దీంతో ఆమెను కోఠి బజార్లోని జ్ఞాన్ ప్రకాష్ మిశ్రా, వివేక్ మిశ్రా నిర్వహిస్తున్న శ్రీ… -
Hyderabad: నగరంలో దారుణం.. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కలకలం..
Hyderabad: సికింద్రాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆరుగురు దుండగులు మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. సికింద్రాబాద్లోని లాడ్జిలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేశారు.. ఈ ఘటనలో ఇద్దరు మైనర్లతోపాటు నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డిలో 13 ఏళ్ల బాలిక ఈ నెల 4వ తేదీన కనిపించకుండా పోయింది. ఆ బాలిక సికింద్రాబాద్ ప్రాంతానికి వచ్చింది. ఎటు వెళ్ళాలో తెలియక రోడ్డుపై తిరిగుతూ ఉండిపోయింది. బాలికను ఓ మైనర్ బాలుడు గమనించాడు. ఇంటికి… -
Skoda Kushaq: హ్యూండాయ్ క్రెటాకి భారీ షాక్.. స్కోడా నుంచి అదిరిపోయే ఫీచర్లతో కొత్త కారు!
Bigger Upgrade to Challenge Creta: హ్యూండాయ్ క్రెటా భారత్లో బెస్ట్సెల్లింగ్ SUVలలో ఒకటిగా కొనసాగుతోంది. అయితే ఇతర కంపెనీలు కూడా కొత్త మోడళ్లను తీసుకువస్తుండటంతో క్రేటా పోటీ మరింత పెరుగుతోంది. తాజాగా టాటా సియెర్రా లాంచ్తో SUV మార్కెట్లో పోటీ ఇంకా పెరిగింది. దీనికి తోడు, స్కోడా సైతం తమ కొత్త కుషాక్ ఫేస్లిఫ్ట్ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ పరిణామాలు చూస్తే ఇప్పటికీ బెంచ్మార్క్గా క్రెటా ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి సిద్ధం కావాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!