ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం పాలనను సుసంపన్నం చేసే దిశగా చర్యలు చేపడుతోంది. 2014లో ప్రారంభించిన అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే క్యాంటీన్ల ప్రారంభంపై సంతకం చేశారు.మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మూడు వారాల్లో 100 అన్న క్యాంటీన్లను తెరవాలని ప్రణాళిక చేస్తున్నం అన్ని తెలిపారు 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 184 క్యాంటీన్లు నాలుగుకోట్ల మందికి పైగా ఆకలి తీర్చినట్లు చెప్పారు . వైసీపీ […]
IND vs AUS, Saint Lucia Weather Forecast: సూపర్ 8 లో నేడు భారత్, ఆస్ట్రేలియా సెయింట్ లూసియాలో తలపడనున్నాయి. అక్కడ కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. అంటే, భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచ కప్ 2024 (T20 World Cup 2024) సూపర్ 8 రౌండ్లో జరగబోయే ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా టీంకు […]
Nani To Do Two Films Working In Simultaneously In This Year: నేచురల్ స్టార్ నాని తన లాస్ట్ మూవీ హాయ్ నాన్న సినిమాతో ఘనవిజయం సాధించాడు. ఈ ఏడాది చివర్లో రెండు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయం కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “సరిపోదా శనివారం”బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటెర్టైనెర్ గా తెరెకెక్కిస్తున్నారు. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. […]
Meenakshi Chaudhary is going to team up with the star comedian hero: యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు. చిన్న సినిమాలతో కెరీర్ను మొదలు పెట్టి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటిస్తుంది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నది. సుశాంత్ హీరోగా వచ్చిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కిలాడి, హిట్ సినిమాలు చేసింది. […]
18వ లోక్సభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీతో సహా కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ మీడియాతో మాట్లాడుతూ మూడోసారి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పని చేస్తామని, మూడో దశ లో మూడు రెట్లు ఎక్కువగా పనిచేస్తామని చెప్పారు. మరోవైపు, కాంగ్రెస్పై విరుచుకుపడిన మోదీ, ఎమర్జెన్సీని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. 50 ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ విధించిన విషయాన్ని గుర్తుచేశారు. మంచి విపక్షం అవసరం అని, […]
ఈ మధ్య రైల్వే శాఖలో అనేక సమస్యలు వస్తున్నాయి. టికెట్ బుకింగ్ సమస్యలు, రైల్వే ప్రమాదాలు, రైళ్ల రద్దు వంటి విషయాలు ప్రధానంగా ఉన్నాయి. ఐఆర్సీటీసీ ద్వారా కుటుంబ సభ్యుల కాని వారికి టికెట్ బుక్ చేస్తే జైలు శిక్ష విధిస్తామని రైల్వే శాఖ హెచ్చరించింది. జనరల్ బోగీల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. అలాగే, ఆంధ్రప్రదేశ్లోని ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ ప్రకటించింది. రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి, సర్కార్ ఎక్స్ప్రెస్ సహా 26 రైళ్లను 45 రోజుల […]
తెలంగాణలో జూనియర్ వైద్యుల సమ్మెకు బ్రేక్ పడింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో మినిస్టర్ క్వార్టర్స్ లో చర్చలు జరపనున్నారు జూడాలు. గత 5 రోజుల క్రితం సమ్మె నోటీస్ ఇచ్చిన జూడాలు పలు మార్లు ఉన్నతా అధికారులతో చర్చలు జరిపిన అవీ ఫలించలేదు. దాంతో ఇవాళ సమ్మెకు దిగారు జూనియర్ డాక్టర్స్. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా తాత్కాలిక సేవలు, OP సేవలను నిలిపివేసిన జూడాలు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆసుపత్రిలో […]
బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తన రాజకీయ వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను తిరిగి నియమించారు. మాయావతి గత ఏడాది డిసెంబర్లో ఆకాష్ను తన వారసుడిగా ప్రకటించినా, మే నెలలో ఎన్నికల సమయంలో కేసు కారణంగా బాధ్యతల నుంచి తొలగించారు. తాజాగా, బీఎస్పీకి లోక్సభ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నేపథ్యంలో ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో ఆకాష్ను మళ్లీ జాతీయ సమన్వయకర్తగా నియమించినట్లు సీనియర్ నేత సర్వర్ మాలిక్ తెలిపారు. మరికొన్ని వివరాల కోసం […]
ఈ ఏడాది హజ్ యాత్రలో అనారోగ్యం, గరిష్ట ఉష్ణోగ్రతలు తదితర కారణాల వల్ల సుమారు 1300 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మక్కాలో ఈసారి హజ్యాత్రకు భక్తులు తరలివచ్చారు. గతేడాది 16 లక్షల మంది వస్తే ఈ ఏడాది 18 లక్షల మంది వరకు వచ్చినట్లు తెలిపారు. ఎప్పుడు లేనంతగా ఈసారి రికార్డు స్థాయిలో ఎండలు మండిపోవడం తో 50 డిగ్రీలపైగ ఎండలు హజ్ యాత్రికులకు శాపంగ మారింది మరణించిన ప్రతి 5 మందిలో 4 మంది […]
రష్యాలో డాగేస్తాన్ నగరాల్లో అగంతకులు పాల్పడిన తీవ్రవాద ఘటనలో, రెండు చర్చిలు, యూదుల ప్రార్థనా మందిరాలు మరియు పోలీసుల చెక్ పోస్ట్ పై కాల్పులు చేసారు . ఈ ఘటనలో 15 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో పోలీసులతోపాటు పలువురు పౌరులు ఉన్నారని డాగేస్తాన్ గవర్నర్ సెర్గీ మెలికోవ్ తెలిపారు. మరో 15 మందికి తీవ్రంగా గాయాలయ్యారు. కాగా భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో 6 గురు అగంతకులు హతమయ్యారు. మఖచ్ కల, డెర్బెంట్ నగరాల్లోని చర్చిలు, […]