Kannada Actress Rukmini Vasant In A Recent Interview: ప్రతి ఒక్కరు సౌత్ సినిమాపై దృష్టి సారిస్తుండటం తనకెంతో ఆనందంగా ఉందని టాలెంటెడ్ కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ అన్నారు. ఆమె ‘బీర్బల్ త్రయం కేస్ 1: ఫైండింగ్ వర్జ్రముని’తో కన్నడ రంగప్రవేశం చేసింది మరియు హిందీ ప్రాజెక్ట్ ‘అప్స్టార్ట్స్’లో కూడా నటించింది. ‘సప్త సాగరాలు ధాటి’ ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అదే సినిమా ఆమెను తెలుగువారిలో కూడా పాపులర్ హీరోయిన్ చేసింది.. ఓ […]
కొత్తగా కొలువు తీరిన లోక్సభ స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవి గురించి కూడా చర్చ ప్రారంభమైంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ, “విపక్షాలు డిప్యూటీ స్పీకర్ ఎవరో తేల్చాలని డిమాండ్ చేస్తున్నాయి. డిప్యూటీ స్పీకర్ ఎవరో తేలిస్తేనే స్పీకర్కు మద్దతు ఇస్తామని విపక్షాలు అంటున్నాయి. ఇలా రాజకీయాలు చేయడం సరికాదు” అని తెలిపారు. “డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వాలని ఎలాంటి నిబంధన లేదు. లోక్సభకు ఎలాంటి ప్రతిపక్షం లేకుండా అన్ని […]
కొత్తగ కొలువు తీరిన లోక్ సభ స్పీకర్ ఎన్నికకు సంబంధించి రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థుల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. అభ్యర్థులు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలలోపు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. స్పీకర్గా ఓం బిర్లాకు మరోసారి అవకాశం ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాసేపు ఎన్డీయే కూటమితో చర్చించనుంది 11.30 గంటలకు ఎన్డీయే సమావేశం ఉంది. ఈరోజు స్పీకర్ పేరును బీజేపీ ప్రతిపాదించనుంది. ఇప్పటికే మిత్రపక్షాలతో స్పీకర్ ఎంపికపై చర్చించారు […]
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాఫిక్గా మారింది. తన రాజకీయ ప్రత్యర్థి అయిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవటంతో ఈ రగడ మెుదలైంది. తనకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా తాను ఏవరి మీదనైతే పోరాడో వారినే పార్టీలో చేర్చుకున్నారని జీవన్ రెడ్డి అలకబూనారు. ఉదయం పత్రికల్లో చూసి ఎమ్మెల్యే చేరిన వార్త తెలుసుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొన్ని వివరాల […]
ఢిల్లీ లో నీటి సమస్యల పై ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మంత్రి అతిశీ ఆరోగ్య క్షీణిస్తుంది దీంతో అమీని లోక్నాయక్, జై ప్రకాష్, నారాయణ్ఆస్పత్రికి తరలించారు. అంతకు ముందు వైద్యపరీక్షలు నిర్వహించిన ఎల్ ఎన్ జీపీ వైద్యులు బీపీ, షుగర్ లెవల్స్ తగ్గుతూ కీటోన్ లెవల్స్ పెరుగుతున్నట్లు గుర్తించారు. వెంటనే ఆసుపత్రిలో చేరాలని సూచించారు.హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఢిల్లీకి సరిపోయే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు మరికొన్ని వివరాల కోసం కింద […]
హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇటీవల వరుస హత్యల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అర్ధరాత్రి వేళలో గస్తీ పెంచారు రాత్రిలు వాహనం మీద తిరుగుతున్న వారిని ఆపి వివరాలు తీసుకుంటున్నారు . వాహనాలు తనిఖీ చేస్తున్నారు . సరైన సమాధానం చెప్పని వారిని పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు .ద్విచక్ర వాహనాలపై గుంపులుగా సంచరిస్తున్న వారిని, సమయానికి మించి దుకాణాలు నిర్వహిస్తున్న యజమానులను పోలీసులు హెచ్చరించారు. ప్రత్యేక డ్రైవ్లు ఇంకా కొనసాగుతుంటాయని అదనపు డీసీపీ […]
18వ లోక్సభ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల ఎంపీలు తెలుగులో ప్రమాణం చేయడం విశేషం. మంత్రిమండలి సభ్యుల ప్రమాణం పూర్తయిన తర్వాత ఆంగ్ల అక్షరమాల క్రమం ప్రకారం రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ప్రమాణం చేశారు. తొలుత ఏపీ ఎంపీల కు అవకాశం రాగా.. ఈరోజు తెలంగాణకు చెందిన 17 మంది ఎంపీలు ప్రతం స్పీకర్ ముందు […]
తిరుపతి మరియు చంద్రగిరి ప్రాంతాల్లో గంజాయి ఉపయోగాన్ని పూర్తిగా నిర్మూలించడానికి పోలీసులు కార్యకలాపాలు జరుపుతున్నారు . కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుతం గంజాయి వినియోగం పై ఉక్కుపాదం మోపడంతో జిల్లాలో 49 ప్రాంతాలను గంజాయి విక్రయాల హాట్స్పాట్లా గుర్తించి, పోలీసు వ్యవస్థ 100 రోజుల్లో గంజాయి ఉపయోగాన్ని పూర్తిగా అడ్డుకోవడానికి ఒక యాక్షన్ ప్లాన్ను రూపొందిస్తున్నారు . ప్రతి పోలీసు స్టేషన్ల పరిధిలో యూత్ మరియు విద్యార్థులు గంజాయి ఉపయోగానికి దూరంగా ఉండటానికి ప్రత్యేక టీమ్లు ఏర్పాటు […]
విజయవాడలో అటవీశాఖ, వైల్డ్లైఫ్ క్రైమ్ బ్యూరో, డబ్ల్యూజేసీ, ఏపీ వన్యప్రాణి విభాగం అధికారులు రూ.91 లక్షల విలువైన సముద్ర జంతువులు, వన్యప్రాణుల ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారి ఎస్ శ్రీనివాసరావు అక్రమంగా సముద్రపు ఫ్యాన్లు, పగడాలు, వన్యప్రాణి భాగాలను విక్రయిస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. 1972 వన్యప్రాణి రక్షణ చట్టం ప్రకారం వీటిని రవాణా చేయడం నాన్ బెయిలబుల్ నేరమని, నిందితుడికి ఏడాది వరకు శిక్ష పడుతుందని అధికారులు తెలిపారు.మరికొన్ని వివరాల కోసం కింద వీడియో చూడండి..
తెలంగాణలో కొత్త విద్యత్ పాలసీ తీసుకువస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్ట్ను సమీక్షించి విద్యత్ సమస్యలు తెలుసుకొని పరిస్కార మార్గాల పై చర్చించారు . ప్రజలకు న్యాయమైన విద్యుత్ అందించడమే ధ్యేయమని భట్టి చెప్పారు. నాలుగో యూనిట్ పునరుద్ధరణకు రూ.2 కోట్ల అంచనా వ్యయం మంజూరు చేయనున్నారు. అంతరాయం లేకుండా విద్యత్ అందించడమే తమ లక్ష్యం అన్ని తెలిపారు మరికొన్ని వివరాల కోసం కింద వీడియో చూడండి..