Rakesh Reddy
Author- NTV Telugu-
Diamond Auction : వజ్రాల వేలం జరుగుతోంది.. త్వరపడండి నేడే ఆఖరి రోజు
Diamond Auction : సూరత్ అంటే వజ్రాల వ్యాపారానికి పెట్టింది పేరు అనే విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్లోని పన్నా వజ్రాల గనుల నుంచి వెలికితీసిన డైమండ్లకు నిర్వహించిన ఈ–వేలంలో గుజరాత్ లోని సూరత్, ముంబై, పన్నా ప్రాంతాల్లోని వర్తకులు పాల్గొంటారు. -
RBI: మరో బ్యాంకు దివాళా.. లైసెన్స్ రద్దు చేసిన ఆర్బీఐ
RBI: మధ్యప్రదేశ్లోని గుణాలో పనిచేస్తున్న గర్హా సహకార బ్యాంకు లైసెన్స్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రద్దు చేసింది. బ్యాంకు ఖాతాదారులు డిపాజిట్ చేసిన రూ.10 కోట్లను బ్యాంకు ఇప్పుడు వారికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. -
Shamshabad : ఎయిర్ పోర్టులో రూ.8కోట్లు విలువ చేసే బంగారం పట్టివేత
Shamshabad : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. అధికారులు ఎంత నిఘా ఏర్పాటు చేసినప్పటికీ గోల్డ్ స్మగ్లింగ్ ఆగడంలేదు. నిత్యం బంగారం అక్రమరవాణా కొనసాగుతూనే ఉంది. -
114Year Old Teak Tree : బ్రిటీష్ వాళ్లు నాటిన చెట్టు.. దాని ధర తెలిస్తే షాకే
114Year Old Teak Tree : కేరళ రాష్ట్రంలో ఓ టేకు చెట్టు రికార్డు స్థాయి ధర పలికింది. దాదాపు 114ఏళ్ల వయసు గల ఆ చెట్టు వేలంలో రూ.40లక్షల ధరకు చేజిక్కించుకున్నారు. -
Dreams : మీకు నిద్రలో ఆ కలలు వస్తున్నాయా.. తస్మాత్ జాగ్రత్త
Dreems: ప్రతి ఒక్కరూ నిద్రపోతున్నప్పుడు కలలు కంటారు. కొన్ని కలలు మంచివి అయితే కొన్ని కలలు చెడ్డవి. -
Jeevan Umang Policy: నెలకు రూ.1300కడితే.. రూ.40లక్షలు.. ఎల్ఐసీ అదిరిపోయే పాలసీ
Jeevan Umang Policy: కస్టమర్ల అవసరాలు, డిమాండ్కు అనుగుణంగా లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను తీసుకొస్తూనే ఉంటుంది. -
Shooting : ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్కు గోల్డ్ మెడల్
Shooting : కైరోలో బుధవారం జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ 2023 లో భారతదేశంకు స్వర్ణం దక్కింది. దీంతో భారత్ ఖాతాలో నాలుగో స్వర్ణం చేరింది. -
T20 World Cup: నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య సెమీఫైనల్
T20 World Cup: కొన్నాళ్లుగా భారత మహిళల జట్టుకు అందని ద్రాక్షగా మారిన ప్రపంచకప్ కు అడుగుదూరంలో హర్మన్ప్రీత్ సేన ఉంది. ఆస్ట్రేలియా సొంతగడ్డపై గత మెగా ఈవెంట్ ఫైనల్లో మన ‘ప్రపంచకప్’ కలని కలగానే మిగిల్చింది. -
Contact Lenses: కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నారా.. బీ కేర్ ఫుల్
Contact Lenses: ప్రస్తుతం కంప్యూటర్లు, మొబైల్స్ వాడకం పెరిగిపోవడంతో ప్రజల దృష్టి తగ్గిపోతోంది. అందుకే చాలా మంది చిన్న వయసులోనే కళ్లద్దాలు పెట్టుకోవాల్సి వస్తోంది. -
Minister KTR: కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబసభ్యులకు కేటీఆర్ ఓదార్పు
Minister KTR: వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ చిన్నారి కుటుంబసభ్యులకు మంత్రి కేటీఆర్ సానుభూతిని వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఏపీ పెట్టుబడుల గమ్యస్థానం.. అభివృద్ధిపై సీఎం కీలక వ్యాఖ్యలు
-
Shruti Haasan : సొంతంగా ఇల్లు కొని ఒంటరిగా గృహప్రవేశం చేసిన శృతి హాసన్.. అసలేం జరిగింది?
-
Samay Raina: నటుడు సమయ్ రైనాకు సుప్రీంకోర్టు షాక్.. రూ.10 లక్షల జరిమానా
-
Tollywood Sequels : టాలీవుడ్ను ఊపేస్తున్న సీక్వెల్ ఫీవర్.. తారక్, చరణ్, మహేష్’ల నెక్ట్స్ ప్లాన్ ఏంటి?
-
E20 Fuel: ఈ20 ఇంధనంపై విమర్శలకు గడ్కరీ కౌంటర్.. ఏమన్నారంటే..!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!