Rakesh Reddy
Author- NTV Telugu-
GPS : ద్యావుడా.. జీపీఎస్ ఎంత పని చేసింది ?
GPS : సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా కొద్ది మనిషి సోమరితనానికి అలవాటు పడిపోతున్నాడు. ఏ చిన్న పనికైనా టెక్నాలజీనే ఉపయోగించుకుంటున్నాడు. స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇది మరీ ఎక్కువైంది. టెక్నాలజీని, సాంకేతిక పరికరాలను ప్రజలు గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఇలా నమ్మి కొంత మంది పర్యాటకులు తమ ప్రాణాలపైకి తెచ్చుకున్నారు. తెలియని ప్రదేశాలకు వెళ్తే కారులోని గూగుల్ మ్యాప్స్, జీపీఎస్ మీదే ఆధారపడిన పర్యాటకులు నేరుగా సముద్రంలో పడిపోయారు. ఈ ఘటన అమెరికాలోని హవాయిలో జరిగింది. జీపీఎస్ […] -
Obesity : బరువు పెరగడానికి నిద్రకు ఇంతకు సంబంధం ఏమిటి ?
Obesity : జీవనశైలిలో మార్పుల కారణంగా బరువు పెరగడం సాధారణ సమస్యగా మారింది. అలాంటప్పుడు రకరకాల చిట్కాలు పాటిస్తున్నప్పటికీ బరువు తగ్గకపోతే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. -
Flight : ప్యాంట్ విప్పమన్నాడు.. ఎయిర్ లైన్స్ సిబ్బందిపై మహిళ ఆరోపణ
Flight : ఈ మధ్య కాలంలో విమాన ప్రయాణంలో తరచూ విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్యాసింజర్లు పక్క వారిపై మూత్రం పోయడం వారిపై అధికారులు చర్యలు తీసుకోవడం లాంటి వార్తలు వింటూనే విన్నాం. అలాంటి ఘటన మరొకటి తాజాగా చోటు చేసుకుంది. -
Assam : బాలిక పై అత్యాచారం చేశాడు.. చంపి సెప్టిక్ ట్యాంక్ లో పడేశాడు
Assam : దేశంలో రోజు రోజుకూ మహిళలు చిన్నారులపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా... పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా దారుణాలు తగ్గడం లేదు. -
Tamilnadu : వెర్రిపప్పలను చేశావుగా.. కోడికూర వడ్డించి కోట్లు కొట్టేశావా తల్లో
Tamilnadu : తమిళనాడులో విచిత్రమైన దోపిడీ జరిగింది. కిలాడీ లేడి తన స్నేహితురాలికి ప్రేమతో కోడికూర వడ్డించి కోట్ల రూపాయలు కొట్టేసింది. -
Rajini Kanth : అందుకే రజనీ సూపర్ స్టార్ అయ్యారు
Rajini Kanth : రజనీకాంత్ 1975లో తొలిసారిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కె బాలచందర్ దర్శకత్వంలో అపూర్వ రాగంగళ్ సినిమాతో ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. విలన్గా, సపోర్టింగ్ యాక్టర్గా, హీరోగా, స్టార్గా, సూపర్స్టార్గా రజనీకాంత్ తన ఎదుగుదల కొనసాగించారు. -
CharDham Yatra : విరిగిపడిన కొండచరియలు.. పరుగు తీసిన యాత్రికులు
CharDham Yatra : ఈ ఏడాది బద్రీనాథ్ యాత్రికులకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. వాతావరణం సహకరించకపోవడంతో యాత్రలో భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అసలే చార్ ధామ్ యాత్ర సాహసంతో కూడుకున్నది. -
Tamilnadu : పోలీసుల దారుణం..17ఏళ్ల యువకుడికి చిత్రహింసలు
Tamilnadu : తమిళనాడులో దారుణం జరిగింది. పోలీసులు అత్యుత్సాహంతో ఓ యువకుడిని చిత్రహింసలు పెట్టారు. అలా చేసిన పోలీసు అధికారిపై కేసు నమోదైంది. -
Anushaka : సో స్వీట్ ఆఫ్ యు చరణ్ అంటున్న అనుష్క
Anushaka : స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ టీజర్ ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. -
Megastar – Super star : అటు మెగాస్టార్.. ఇటు సూపర్ స్టార్.. పోరులో గెలిచేదెవరు..?
Megastar - Super star : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చనడుస్తోంది. రెండు సినీ దిగ్గజాలు బాక్స్ ఆఫీసుపై పోటీపడుతున్నాయి. ఈ పోటీలో ఎవరు గెలుస్తారో ఎన్ని రికార్డులు నెలకొల్పుతారో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్ఫైర్, నో మిస్ఫైర్..
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!