Rakesh Reddy
Author- NTV Telugu-
Indian Railways: ఒక అమ్మాయి కారణంగా 42ఏళ్ల మూతపడిన రైల్వే స్టేషన్.. ఎక్కడుందంటే?
Indian Railways: భారతీయ రైల్వే స్టేషన్లకు సంబంధించిన కొన్ని కథనాలు తరచుగా వింటూనే ఉంటాయి. తెలియనివి కూడా ఇంకా చాలానే ఉన్నాయి. వాటిలో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కొన్ని వాస్తవాలు ఉన్నాయి. అలాంటి ఒక వాస్తవాన్ని గురించి ఈరోజు చెప్పుకుందాం. -
Women Reservation Bill: ముప్పై ఏళ్ల క్రితం రాజ్యసభలో ఆమోదం.. మరి ఆ బిల్లు ఎందుకు నిలిచిపోయింది?
Women Reservation Bill: ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. కొత్త సెషన్ ప్రారంభం కాకముందే.. మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. -
China: సిబ్బందిని విచారించిన పోలీసులు.. 5 నిమిషాల్లో రూ.2200కోట్లు గాయబ్
China: చైనాలో రియల్ ఎస్టేట్ రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఎవర్గ్రాండే క్రాష్తో ఇది ప్రారంభమైంది. స్టాక్ మార్కెట్ నుంచి కంపెనీ ట్రేడింగ్ నిలిచిపోయింది. -
Nipha Virus: కేరళలో కాస్త శాంతించిన నిఫా వైరస్.. రెండు రోజుల్లో జీరో కేసులు
Nipha Virus: కేరళ నుండి రిలీఫ్ వార్తలు వస్తున్నాయి, ఎందుకంటే వరుసగా రెండవ రోజు కూడా ప్రాణాంతక నిఫా వైరస్ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కేరళలో నిఫా వైరస్ నియంత్రణకు గురైనట్లు కేరళ ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది. -
Delhi : అనుమానమే ఆ మహిళ ప్రాణం తీసింది
Delhi : ఢిల్లీలోని ఖజూరి ఖాస్ ప్రాంతంలోని తన సొంత ఇంట్లో మంచం కింద పడి ఉన్న ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళను రెండో భర్త హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. -
Manufacturing in India: మోడీ బర్త్ డే రోజు రెండు గుడ్ న్యూస్లు.. చైనా స్థానాన్ని భర్తీ చేయనున్న భారత్
Manufacturing in India: సెమీకండక్టర్ విషయాలలో దేశాన్ని స్వావలంబనగా మార్చే ప్రయత్నాలు విజయవంతం కావడం ప్రారంభించాయి. చాలా విదేశీ కంపెనీలు భారతదేశం కోసం భారీ ప్రణాళికలను సిద్ధం చేశాయి. -
Parliament Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. 9 అంశాలపై చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్
Parliament Session: నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు ఆదివారం నూతన భవనంలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖర్ జాతీయ జెండాను ఎగురవేశారు. -
Indian Navy Fleet: నేవీలోకి 175 కొత్త యుద్ధనౌకలు.. సముద్రంలో చైనాకు గట్టి పోటీ ఇవ్వనున్న భారత్
Indian Navy Fleet: భారత్-చైనాల మధ్య భూసరిహద్దులోనే కాకుండా సముద్రంలో కూడా ఘర్షణ వాతావరణం నెలకొని ఉండడంతో ఇరు దేశాలు పరస్పరం ప్రత్యర్థులుగా కొనసాగుతున్నాయి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఇరు దేశాల మధ్య పోటీ నెలకొంది. -
Madhya Pradesh Rain: మధ్య ప్రదేశ్ లో వర్ష బీభత్సం.. ఝబువాలో ఇద్దరు మృతి
Madhya Pradesh Rain: మధ్యప్రదేశ్లో నిరంతరంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కురిసిన వానకు వరద పరిస్థితి తలెత్తింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని మాల్వా, నిమార్ ప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో వరదలకు 8,700 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
Road Accident: దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మైనింగ్ కంపెనీకి చెందిన 20 మంది మృతి
Road Accident: దక్షిణాఫ్రికాలో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మృతులు మైనింగ్ కంపెనీ డి బీర్స్ ఉద్యోగులుగా చెబుతున్నారు.
తాజావార్తలు
-
Redmi 17C 5G: రెడ్మీ 17C 5G భారత్ లో విడుదలకు రెడీ.. BISలో కనిపించిన బడ్జెట్ ఫోన్, 6000mAh బ్యాటరీ
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
CJP Protest: వెనక్కి తగ్గని CJP.. ఉద్యమం కొనసాగుతుందని ప్రకటన..
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
ట్రెండింగ్
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!