Assembly Elections 2023 : మధ్యప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం 230 స్థానాలకు, ఛత్తీస్గఢ్లోని 70 స్థానాలకు నేడు ప్రారంభం అయింది. పోలింగ్ జరుగుతోంది. ఛత్తీస్గఢ్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మొదటి దశలో (నవంబర్ 7) 20 స్థానాలకు పోలింగ్ జరిగింది.
Chhatisgarh: ఛత్తీస్గఢ్లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్తో నక్సలైట్లు మళ్లీ తమ క్రియాశీలతను చాటుకున్నారు. నక్సలైట్లు ఒకదాని తర్వాత ఒకటిగా రెండు ఐడీ పేలుళ్లు చేశారు.
Assembly Elections 2023 Live: మధ్యప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం 230 స్థానాలకు, ఛత్తీస్గఢ్లోని 70 స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరుగుతోంది. ఛత్తీస్గఢ్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మొదటి దశలో (నవంబర్ 7) 20 స్థానాలకు పోలింగ్ జరిగింది.
Assembly Election 2023: మధ్యప్రదేశ్లోని 230 అసెంబ్లీ స్థానాలకు, ఛత్తీస్గఢ్లోని 70 స్థానాలకు రెండో దశ పోలింగ్ ఈరోజు (నవంబర్ 17) జరగనుంది. రెండు రాష్ట్రాల ప్రజలు ఓటింగ్పై ఇటు నాయకులు, అటు ప్రజలు చాలా ఉత్కంఠగా ఉన్నారు.
Axis Bank : ప్రైవేట్ రంగంలోని యాక్సిస్ బ్యాంక్ కొద్దిపాటి అజాగ్రత్త వల్ల భారీగా నష్టపోవాల్సి వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దానికి సుమారు రూ.91 లక్షల జరిమానా విధించింది.
Train Accident: కర్ణాటకలోని మైసూర్లో పండుగ సీజన్లో రైలును బోల్తా కొట్టించే కుట్ర విఫలమైంది. మైసూర్లోని నంజన్గూడు - కడకోల స్టేషన్ల మధ్య రైలు ప్రమాద ప్రణాళికను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ భగ్నం చేసింది.
Kajol Deep Fake Video: హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ఫేక్ వీడియో షాక్ నుంచి తేరుకోకముందే మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ ఫేక్ వీడియో దేశాన్ని ఆందోళనకు గురిచేసింది.
Acid Attack : అయోధ్యలోని పోలీస్ స్టేషన్ పరిధిలోని వేదాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువకుడు ఇంట్లో ఉన్న యువతి, ఆమె తల్లి ముఖాలపై యాసిడ్ పోసి తీవ్రంగా గాయపరిచాడు.
Bajaj Finance : దేశంలోని అతిపెద్ద నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలలో ఒకటైన బజాజ్ ఫైనాన్స్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీవ్రంగా మందలించింది. అలాగే దానిపై కఠిన ఆదేశాలు జారీ చేసింది.