Acid Attack : వన్ సైడ్ లవ్.. తల్లీ కూతుళ్లపై యాసిడ్ దాడి చేసిన యువకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Acid Attack : అయోధ్యలోని పోలీస్ స్టేషన్ పరిధిలోని వేదాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువకుడు ఇంట్లో ఉన్న యువతి, ఆమె తల్లి ముఖాలపై యాసిడ్ పోసి తీవ్రంగా గాయపరిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరినీ చికిత్స నిమిత్తం తరుణ్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also:Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో 2290 మంది.. అత్యధికంగా ఎక్కడంటే
Also Read
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
యాసిడ్ ధాటికి ఇద్దరి కళ్లు బాగా దెబ్బతిన్నాయని చెబుతున్నారు. నిందితుడు దీపక్ పాండే అదే గ్రామంలో నివసిస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గ్లాసులో యాసిడ్ తీసుకుని ఇంటి తలుపు వద్దకు వచ్చి దుర్భాషలాడాడు. 22 ఏళ్ల కూతురు బట్టలు కుట్టుతుండగా 45 ఏళ్ల ఆమె తల్లి ఇంట్లో ఉంది. ఇంతలో నిందితుడు ఇద్దరిపై యాసిడ్ పోశాడు. యాసిడ్ కారణంగా వారి ముఖం బాగా కాలిపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం తల్లీ కూతుళ్లను జిల్లా ఆస్పత్రి నుంచి దర్శన్నగర్ డివిజన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఇద్దరినీ లక్నోకు రెఫర్ చేశారు. నిందితుడైన యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also:Etela Rajender: కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాడే తప్ప అభివృద్ధి చేయలేదు
ఇది ఇలా ఉంటే.. పూరకలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఓ యువకుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న మానసిక స్థితి సరిగా లేని యువతిపై వేధింపులకు పాల్పడ్డాడు. యువతి సోదరుడు సంఘటనా స్థలానికి చేరుకోగా నిందితుడు పరారయ్యారు. ఆ అమ్మాయి ఏడుస్తూనే కథంతా చెప్పింది. నిందితుడు అమౌనా నివాసి నీరజ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ ఏరియాకు పశ్చిమాన ఉన్న ఒక గ్రామంలో మానసిక స్థితి సరిగా లేని యువతి తన ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే సమయంలో గ్రామానికి చెందిన నీరజ్ వచ్చి ఇంట్లోకి ప్రవేశించి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ అమ్మాయి సోదరుడు సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. అతడిని చూడగానే నీరజ్ పారిపోయాడు.
తాజావార్తలు
-
Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
-
Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
-
UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
-
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!