Heavy Rainfall:తమిళనాడు, కేరళలోని పలు జిల్లాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. ఈ వర్షాల కారణంగా తమిళనాడులోని పలు జిల్లాల్లో కూడా కొండచరియలు విరిగిపడడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
Eknath Shinde : మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి ఇప్పటి వరకు మరాఠా ఉద్యమం మాత్రమే టెన్షన్గా ఉండేది. అయితే ఇప్పుడు ఓబీసీ కులాల సమీకరణ కూడా ఆందోళనను పెంచుతోంది.
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో అరెస్టైతే, ఆయన రాజీనామా చేయాలా లేక జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపాలా? దీనిపై శుక్రవారం నుంచి ఢిల్లీలో దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభిప్రాయ సేకరణ ప్రారంభించబోతోంది.
DK Shivakumar: కర్ణాటకలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్పై నమోదైన సీబీఐ కేసును రద్దు చేయాలనే ప్రతిపాదనకు మంత్రివర్గంలో ఆమోదం లభించింది. గతంలో రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ఆయనపై ఈ కేసు నమోదైంది.
Assam: అస్సాం భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. పోలీసుల ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF) గురువారం రాత్రి ఇద్దరు డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్టు చేసింది. వారి వద్ద నుండి 7.25 కోట్ల రూపాయల విలువైన 29,000 యాబా టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ అధికారి తెలిపారు.
Tunnel Accident: ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో సిల్క్యారా సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసే పనులు నేటితో చివరి రోజుకు చేరుకున్నాయి. ఈ కూలీలందరినీ తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
Supreme Court: 'ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు నిజమైన అధికారం ఉంటుంది. వారు రాష్ట్రాలు, కేంద్రంలోని ప్రభుత్వాలలో రాష్ట్ర శాసనసభ, పార్లమెంటు ప్రతినిధులగా ఉంటారు' అని సుప్రీంకోర్టు పేర్కొంది.
America Gunfire: అమెరికాలోని ఓహియోలో 26 ఏళ్ల భారతీయ విద్యార్థి కాల్చి చంపబడ్డాడు. విద్యార్థి కారులోనే హత్యకు గురైనట్లు అధికారులు గుర్తించారు. వైద్య విశ్వవిద్యాలయం ఈ సంఘటనను విషాదకరమైనదిగా అభివర్ణించింది.