Rakesh Reddy
Author- NTV Telugu-
Rajasthan Election : రాజస్థాన్లో బంపర్ ఓటింగ్.. అనేక రికార్డులు బద్దలు
Rajasthan Election : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. దీంతో రాజకీయ పార్టీల గుండె చప్పుడును పెంచింది. ఓటింగ్ ముగిసిన తర్వాత ఈ ఓటింగ్ కు ఎలాంటి సంకేతాలు దారి తీస్తుందో అని రాజకీయ వర్గాల్లో ఒక్కటే చర్చ నడుస్తోంది. -
26/11 Mumbai Attack: ముంబైలో ఉగ్రవాదుల నెత్తుటి ఆటకు నిండా 15ఏళ్లు
26/11 Mumbai Attack: 26 నవంబర్ 2008, ఈ తేదీని దేశం ఎన్నటికీ మరిచిపోదు. నేటికి ఉగ్రదాడి జరిగి 15 సంవత్సరాలు పూర్తయింది. అయితే ఆ రోజును గుర్తుచేసుకుంటే దేశప్రజలు ఇప్పటికీ వణుకుతున్నారు. -
Delhi Air Pollution: ఢిల్లీలో మరింత దిగజారిన కాలుష్యం.. 1079కి చేరిన ఏక్యూఐ
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయి ఆదివారం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. https://www.aqi.in/ వెబ్సైట్ ప్రకారం, ఇప్పుడు దేశ రాజధానిలో ఈ సీజన్లో రికార్డు కాలుష్యం నమోదైంది. -
Uttarkashi Tunnel: ఉత్తరకాశీలో పాడైన మిషన్.. చేతితో తవ్వుతున్నరు.. రెస్క్యూ ఎప్పటికవుతుందో ?
Uttarkashi Tunnel: ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో గత 14 రోజులుగా 41 మంది కూలీలు సొరంగంలో చిక్కుకున్నారు. కూలీలకు చేరేందుకు అమెరికా నుంచి తెప్పించిన ఆగర్ యంత్రం కూడా ఫెయిలైంది. -
Uttarakhand : వేరే మతం అమ్మాయితో ముస్లిం యువకుడు.. గుండుకొట్టించిన జనం
Uttarakhand : ఉత్తరాఖండ్లో దారుణం చోటు చేసుకుంది. ఓ ముస్లిం యువకుడు వేరే సామాజిక వర్గానికి చెందిన అమ్మాయితో తిరుగడం తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టింది. -
Black Friday: ఈరోజు బ్లాక్ ఫ్రైడే! అంటే ఏంటి.. ప్రజలు ఏం చేస్తారంటే ?
Black Friday: బ్లాక్ ఫ్రైడే అనేది యునైటెడ్ స్టేట్స్లో థాంక్స్ గివింగ్ డే తర్వాత రోజు. ఇది నవంబర్ నాలుగో గురువారం వస్తుంది. ఇది తరచుగా క్రిస్మస్ షాపింగ్ సీజన్ ప్రారంభంలో పరిగణించబడుతుంది. -
Taj Hotel : తాజ్ హోటల్ గ్రూప్పై సైబర్ దాడి.. 15 లక్షల మంది కస్టమర్ల డేటా చోరీ
Taj Hotel : టాటా గ్రూప్కు చెందిన తాజ్ హోటల్ గ్రూప్పై నవంబర్ 5న సైబర్ దాడి జరిగింది. తాజ్ హోటల్కు చెందిన దాదాపు 15 లక్షల మంది వినియోగదారుల డేటా తమ వద్ద ఉందని హ్యాకర్లు పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. -
Rahul Gandhi: తగ్గేదేలే అంటున్న రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోడీ ‘పనౌటీ-ఎ-ఆజం’ అట
Rahul Gandhi: క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో భారత జట్టు ఓటమికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ అని.. అతను ఓ పనౌటి అంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు. దీనిపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. -
Punjab: చెరకు ధరలు పెంచాలని.. రోడ్లు, రైల్వే ట్రాక్పై టెంట్లు వేసి రైతుల నిరసన
Punjab: పంజాబ్లోని జలంధర్లో చెరకు ధరలను పెంచాలని, పలు కేసుల్లో విధించిన జరిమానాలను మాఫీ చేయాలని రైతులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. జలంధర్లోని ధన్నోవాలి సమీపంలో రైల్వే ట్రాక్పై రైతులు కూర్చున్నారు. -
Heavy Rainfall: కేరళ, తమిళనాడులో భారీ వర్షం.. స్కూల్స్ మూసివేయాలని ఆదేశాలు
Heavy Rainfall:తమిళనాడు, కేరళలోని పలు జిల్లాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. ఈ వర్షాల కారణంగా తమిళనాడులోని పలు జిల్లాల్లో కూడా కొండచరియలు విరిగిపడడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
తాజావార్తలు
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
-
TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..
-
Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?