Rakesh Reddy
Author- NTV Telugu-
26/11 Mumbai Attack: ముంబైలో ఉగ్రవాదుల నెత్తుటి ఆటకు నిండా 15ఏళ్లు
26/11 Mumbai Attack: 26 నవంబర్ 2008, ఈ తేదీని దేశం ఎన్నటికీ మరిచిపోదు. నేటికి ఉగ్రదాడి జరిగి 15 సంవత్సరాలు పూర్తయింది. అయితే ఆ రోజును గుర్తుచేసుకుంటే దేశప్రజలు ఇప్పటికీ వణుకుతున్నారు. -
Delhi Air Pollution: ఢిల్లీలో మరింత దిగజారిన కాలుష్యం.. 1079కి చేరిన ఏక్యూఐ
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయి ఆదివారం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. https://www.aqi.in/ వెబ్సైట్ ప్రకారం, ఇప్పుడు దేశ రాజధానిలో ఈ సీజన్లో రికార్డు కాలుష్యం నమోదైంది. -
Uttarkashi Tunnel: ఉత్తరకాశీలో పాడైన మిషన్.. చేతితో తవ్వుతున్నరు.. రెస్క్యూ ఎప్పటికవుతుందో ?
Uttarkashi Tunnel: ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో గత 14 రోజులుగా 41 మంది కూలీలు సొరంగంలో చిక్కుకున్నారు. కూలీలకు చేరేందుకు అమెరికా నుంచి తెప్పించిన ఆగర్ యంత్రం కూడా ఫెయిలైంది. -
Uttarakhand : వేరే మతం అమ్మాయితో ముస్లిం యువకుడు.. గుండుకొట్టించిన జనం
Uttarakhand : ఉత్తరాఖండ్లో దారుణం చోటు చేసుకుంది. ఓ ముస్లిం యువకుడు వేరే సామాజిక వర్గానికి చెందిన అమ్మాయితో తిరుగడం తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టింది. -
Black Friday: ఈరోజు బ్లాక్ ఫ్రైడే! అంటే ఏంటి.. ప్రజలు ఏం చేస్తారంటే ?
Black Friday: బ్లాక్ ఫ్రైడే అనేది యునైటెడ్ స్టేట్స్లో థాంక్స్ గివింగ్ డే తర్వాత రోజు. ఇది నవంబర్ నాలుగో గురువారం వస్తుంది. ఇది తరచుగా క్రిస్మస్ షాపింగ్ సీజన్ ప్రారంభంలో పరిగణించబడుతుంది. -
Taj Hotel : తాజ్ హోటల్ గ్రూప్పై సైబర్ దాడి.. 15 లక్షల మంది కస్టమర్ల డేటా చోరీ
Taj Hotel : టాటా గ్రూప్కు చెందిన తాజ్ హోటల్ గ్రూప్పై నవంబర్ 5న సైబర్ దాడి జరిగింది. తాజ్ హోటల్కు చెందిన దాదాపు 15 లక్షల మంది వినియోగదారుల డేటా తమ వద్ద ఉందని హ్యాకర్లు పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. -
Rahul Gandhi: తగ్గేదేలే అంటున్న రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోడీ ‘పనౌటీ-ఎ-ఆజం’ అట
Rahul Gandhi: క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో భారత జట్టు ఓటమికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ అని.. అతను ఓ పనౌటి అంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు. దీనిపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. -
Punjab: చెరకు ధరలు పెంచాలని.. రోడ్లు, రైల్వే ట్రాక్పై టెంట్లు వేసి రైతుల నిరసన
Punjab: పంజాబ్లోని జలంధర్లో చెరకు ధరలను పెంచాలని, పలు కేసుల్లో విధించిన జరిమానాలను మాఫీ చేయాలని రైతులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. జలంధర్లోని ధన్నోవాలి సమీపంలో రైల్వే ట్రాక్పై రైతులు కూర్చున్నారు. -
Heavy Rainfall: కేరళ, తమిళనాడులో భారీ వర్షం.. స్కూల్స్ మూసివేయాలని ఆదేశాలు
Heavy Rainfall:తమిళనాడు, కేరళలోని పలు జిల్లాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. ఈ వర్షాల కారణంగా తమిళనాడులోని పలు జిల్లాల్లో కూడా కొండచరియలు విరిగిపడడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. -
Eknath Shinde : ఏక్ నాథ్ షిండే చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ఊపందుకున్న రాజీనామా టాక్
Eknath Shinde : మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి ఇప్పటి వరకు మరాఠా ఉద్యమం మాత్రమే టెన్షన్గా ఉండేది. అయితే ఇప్పుడు ఓబీసీ కులాల సమీకరణ కూడా ఆందోళనను పెంచుతోంది.
తాజావార్తలు
-
Vaibhav Batting: ‘నా బౌలింగ్లో చితక్కొట్టాడు భయ్యా.. వైభవ్కు బౌలింగ్ వేయలేను’..
-
Dhruv Vikram: హీరోపై ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతల ఫిర్యాదు
-
Bangladesh: బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహాబుద్దీన్ రాజీనామా.. ఫోన్ సంభాషణే కారణమా?
-
Prabhas Srinu: ‘ప్రభాస్ శ్రీను’ పేరు వెనుక అసలు కథ ఇదే.. ఎవరు పెట్టారో చెప్పిన నటుడు!
-
Rainy Season Fridge Tips: వర్షాకాలంలో ఫ్రిజ్ ఇలా వాడండి.. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది.!
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!