Rakesh Reddy
Author- NTV Telugu-
ACC Deal: మరో సిమెంట్ కంపెనీని కొనేస్తున్న అదానీ గ్రూప్
ACC Deal: అదానీ గ్రూప్ ఇప్పటికే తన సిమెంట్ కంపెనీలైన ఏసీసీ, అంబుజా సిమెంట్స్ ద్వారా ఈ రంగంలో భారీ మార్కెట్ వాటాను సాధించింది. ఇప్పుడు అదానీ గ్రూప్ మరో సిమెంట్ కంపెనీని కొనుగోలు చేయనుంది. -
Narayana Murthy: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు
Narayana Murthy: ఐటీ సేవల సంస్థ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి తన ప్రయాణంలో తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఇటీవల పంచుకున్నారు. ఇది కంపెనీ కోసం ఆయన చేస్తున్న కృషిని తెలియజేస్తోంది. -
Ayodhya Flight Fare : ఆకాశాన్ని అంటిన విమాన ఛార్జీలు.. అయోధ్యకు వెళ్లేకంటే సింగపూర్ వెళ్లడం నయం
Ayodhya Flight Fare : అయోధ్యలో రామ మందిర ప్రారంభానికి ముందు అనేక మార్పులు కనిపిస్తున్నాయి. రామ మందిర నిర్మాణంతో అయోధ్య పునర్వైభవం సంతరించుకుంది. -
Budget 2024 : తుది దశకు చేరుకున్న బడ్జెట్ సన్నాహాలు..
Budget 2024 : ప్రస్తుతం మధ్యంతర బడ్జెట్కు సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి. ఇది ఫిబ్రవరి 1, 2024న ప్రవేశపెట్టబడుతుంది. ఫిబ్రవరి 1న ప్రకటించనున్న మధ్యంతర బడ్జెట్లో సంక్షేమ వ్యయాలను పెంచడంపై ప్రభుత్వ దృష్టి ఉంటుందని విదేశీ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ పేర్కొంది. -
GST Collection : 29000 నకిలీ కంపెనీలు.. రూ.44000 కోట్ల పన్ను ఎగవేత.. 41 మంది అరెస్ట్
GST Collection : నకిలీ రిజిస్ట్రేషన్లకు వ్యతిరేకంగా డ్రైవ్ నడుస్తోంది. 2023 డిసెంబర్ వరకు ఎనిమిది నెలల్లో రూ. 44,015 కోట్ల నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) క్లెయిమ్లకు పాల్పడిన 29,273 నకిలీ కంపెనీలను జీఎస్టీ అధికారులు గుర్తించారు. -
Jeff Bezos: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో చేరిన అమెజాన్ వ్యవస్థాపకుడు
Jeff Bezos: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రేసు రోజురోజుకూ పెరుగుతోంది. చాలా మంది దిగ్గజాలు AIపై పెట్టుబడులు పెడుతున్నారు. ఈ జాబితాలో తాజాగా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కూడా చేరారు. -
Israel Hamas War : వెస్ట్ బ్యాంక్లో వైమానిక దాడి.. ఆరుగురు పాలస్తీనియన్లు, ఒక ఇజ్రాయెల్ పోలీసు మృతి
Israel Hamas War : ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో తమ సైనికులపై దాడి చేసిన పాలస్తీనా ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ ఆదివారం కాల్పులు జరిపింది. -
FPI Investment : మోడీ ప్రభుత్వ విధానాలు.. వెల్లువలా వస్తున్న విదేశీ పెట్టుబడులు
FPI Investment : భారతీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పిఐ) పెట్టుబడులు పెరుగుతున్నాయి. జనవరి మొదటి వారంలో స్టాక్ మార్కెట్లలో దాదాపు రూ.4,800 కోట్ల పెట్టుబడులు పెట్టారు. -
Railway Budget: రైల్వే మొదటి బడ్జెట్ ఎంత ? ప్రస్తుతం వందేభారత్ కు ఎంత ఖర్చవుతుందంటే ?
Railway Budget: మోడీ ప్రభుత్వం తన రెండవ టర్మ్ చివరి బడ్జెట్ను ఫిబ్రవరి 1, 2024న సమర్పించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ బడ్జెట్ పూర్తి బడ్జెట్ కాదు. ఎందుకంటే ఈ ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. -
Life Insurance : కోవిడ్ బారిన పడిన బీమా కంపెనీలు.. రూ.19 వేల కోట్లు తగ్గిన క్లెయిమ్లు
Life Insurance : కరోనా కారణంగా జీవిత బీమా కంపెనీలు భారీగా నష్టపోయాయి. కరోనా కాలంలో మరణాల కారణంగా కంపెనీ పెద్ద సంఖ్యలో క్లెయిమ్లను చెల్లించాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’కు షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
-
KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
-
CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
-
Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!