Rakesh Reddy
Author- NTV Telugu-
Ayodhya : 500ఏళ్ల నిరీక్షణకు తెర.. నేడు అయోధ్య ప్రధాన ఆలయంలోకి రాములోరు
Ayodhya : అయోధ్యలో 500 ఏళ్ల నిరీక్షణకు నేటితో తెరపడనుంది. రాముడు తన తాత్కాలిక డేరా నుండి ప్రధాన ఆలయంలోకి ప్రవేశించనున్నారు. సుమారు ఐదు వందల సంవత్సరాల తర్వాత రాముడు తన ఆలయానికి తిరిగి వస్తున్నాడు. -
IRFC Share price: రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తున్న రైల్వే షేర్లు.. ఒక్క రోజే 10శాతం పైగా జంప్
IRFC Share price: గత కొన్ని రోజులుగా ఎక్కువగా చర్చించబడుతున్న రైల్వే స్టాక్.. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. ఈరోజు అంటే శుక్రవారం కంపెనీకి చాలా ప్రత్యేకమైన రోజు. -
Beef : త్వరలోనే మార్కెట్లోకి ల్యాబ్ లో తయారు చేసిన బీఫ్
Beef : ఒక ఇజ్రాయెల్ కంపెనీ ల్యాబ్ లో పెరిగిన గొడ్డు మాంసంతో తయారు చేసిన స్టీక్లను విక్రయించడానికి ఆమోదం పొందింది. స్టీక్స్ అనేది గొడ్డు మాంసం నుండి తయారు చేయబడిన ఒక రకమైన ఆహార పదార్థం. -
Ram Mandir : రాముడి విగ్రహంపై అభ్యంతరం వ్యక్తం చేసిన దిగ్విజయ్ సింగ్
Ram Mandir : ఇప్పటికే నిర్మాణంలో ఉన్న రామమందిరం ప్రాణ ప్రతిష్ఠపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు మరోసారి రాములోరి విగ్రహంపై కూడా ప్రశ్నలు సంధించారు. -
RBI Rate Cut: వడ్డీ రేట్లు తగ్గవు.. సామాన్యులకు ఝలక్ ఇచ్చిన ఆర్బీఐ గవర్నర్
RBI Rate Cut: సామాన్యులకు ఆర్బీఐ పెద్ద షాక్ ఇచ్చింది. EMIలు చౌకగా లభిస్తాయని ఆశించే వారి ఆశలను రిజర్వ్ బ్యాంక్ అడియాశలు చేసింది. ప్రస్తుతం ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం లేదు. -
RBI Penalty: ఐదు బ్యాంకులపై రూ.50 లక్షల జరిమానా విధించిన రిజర్వ్ బ్యాంక్
RBI Penalty: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) బ్యాంకుల పనితీరుపై ఎల్లప్పుడూ ఒక కన్నేసి ఉంచుతుంది. బ్యాంకులు నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే వాటిపై చర్యలు తీసుకుంటుంది. -
Ram Mandir : అయోధ్యకు ఫ్రీ బస్ టిక్కెట్.. ఆఫర్ పరిమిత సమయం మాత్రమే
Ram Mandir : రామమందిర ప్రతిష్టకు మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని నలుమూలల నుంచి ప్రజలు ఈ చారిత్రాత్మక సందర్భాన్ని తిలకించేందుకు అయోధ్యకు చేరుకుంటున్నారు. -
Property Rates: దేశంలోని పలు నగరాల్లో ఏడాదిలో 19శాతం పెరిగిన ప్రాపర్టీ ధరలు
Property Rates: ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఓ కల. రోజు రోజుకు సామాన్యులు ఆ కలను నెరవేర్చుకునేందుకు నానాకష్టాలు పడుతున్నారు. దేశవ్యాప్తంగా స్థిరాస్తుల ధరలు భారీగా పెరగడమే ఇందుకు కారణం. -
Amazon Layoffs: అమెజాన్ ప్రైమ్ నుంచి 5శాతం ఉద్యోగులు ఔట్
Amazon Layoffs: కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మొదలైంది. గూగుల్, సిటీ గ్రూప్లో ఉద్యోగుల తొలగింపు ప్రకటన తర్వాత అమెజాన్ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించబోతోంది. -
Stock Market : మూడు రోజుల తర్వాత లాభాల్లోకి స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 550పాయింట్ల పెరుగుదల
Stock Market : గత మూడు రోజులుగా దేశీయ స్టాక్మార్కెట్లో నిరంతరం క్షీణత కొనసాగుతోంది. వారం చివరి రోజైన నేడు నష్టాలకు బ్రేక్ పడింది. తక్కువ స్థాయిలో కొనుగోళ్లు పుంజుకోవడం, గ్లోబల్ మార్కెట్ కోలుకోవడంతో మార్కెట్ కు నేడు మద్దతు లభిస్తోంది.
తాజావార్తలు
-
OnePlus Ace 6 Ultra: వన్ప్లస్ ఏస్ 6 అల్ట్రా విడుదల.. 8600mAh బ్యాటరీ, Dimensity 9500తో గేమింగ్ మాన్స్టర్
-
Ashu Reddy Cheating Case: అషురెడ్డి ‘కోట్ల’ మోసం కేసులో బిగ్ ట్విస్ట్..వేణు స్వామి పేరు కూడా !
-
Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!
-
Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
-
Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో