Rakesh Reddy
Author- NTV Telugu-
Electricity : యూఏఈకి చెందిన ముగ్గురు ఇంజనీర్ల అద్భుతం..ఖర్జూరంతో విద్యుత్
Electricity : నాచురల్ స్వీట్ పండులో కర్జూరం ఒకటి. ఖర్జూర పండ్లు ఇష్టపడని వారు ఉండరు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే నేరుగా చెట్ల నుంచి ఖర్జూర పండ్లను సేకరించి తింటారు. -
PM Modi : మార్చి 4న రాష్ట్రానికి రానున్న ప్రధాని మోడీ
PM Modi : తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు వరుస ఎన్నికల పర్యటనలు సిద్దమవుతున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి కనీసం పది ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో.. కాంగ్రెస్, బీఆర్ఎస్లు ప్రచారాన్ని ప్రారంభించకముందే ముమ్మరంగా ప్రచారం చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. -
Baba Ramdev : ఆగ్రహించిన సుప్రీంకోర్టు.. రూ.2300కోట్లు పోగొట్టుకున్న బాబా రామ్ దేవ్
Baba Ramdev : బాబా రామ్దేవ్కు చెందిన పతంజలికి సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. ఆ తర్వాత బుధవారం ఉదయం పతంజలి ఫుడ్స్ షేర్లలో దాదాపు 4 శాతం క్షీణత కనిపించింది. -
Rajiv Gandhi : ఆస్పత్రిలో తుది శ్వాస విడిచిన రాజీవ్ గాంధీ హంతకుడు
Rajiv Gandhi : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న శాంతన్ నేడు మరణించాడు. ఆసుపత్రి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో శాంతన్ తుదిశ్వాస విడిచారు. -
Japan : జపాన్ జననాల రేటులో మళ్లీ భారీ క్షీణత.. గత ఎనిమిదేళ్ల రికార్డు బద్దలు
Japan : జపాన్లో జననాల సంఖ్య మళ్లీ తగ్గింది. మంగళవారం జపాన్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో 2023 సంవత్సరానికి జనన రేటు వెల్లడైంది. జనన రేటు సంఖ్య మరింత తగ్గింది. -
Mali : వంతెన పై నుంచి పడిన బస్సు.. 31మంది మృతి
Mali : ఆఫ్రికన్ దేశం మాలిలో వంతెనపై నుంచి బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా మరణించగా, 10 మంది గాయపడినట్లు సమాచారం. నదిపై వంతెనపై నుంచి బస్సు పడిపోవడంతో కెనిబా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. -
Stock Market : లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 73100 పైన, నిఫ్టీ 22200 పైన
Stock Market : భారత స్టాక్ మార్కెట్ స్వల్ప పెరుగుదలతో ప్రారంభమైంది. సెన్సెక్స్-నిఫ్టీలో వృద్ధికి గ్రీన్ జోన్ సంకేతాలు కనిపిస్తున్నాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 67.60 పాయింట్ల లాభంతో 73,162 వద్ద ప్రారంభమైంది. -
Paytm : పేటీఎం లాంటి అక్రమాలు మళ్లీ జరుగకుండా ఆర్బీఐ పక్కా ప్లాన్
Paytm : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిషేధం విధించడం దేశంలోని ఫిన్టెక్ రంగానికి ఆందోళన కలిగించే అంశం. -
Bitcoin : 26నెలల తర్వాత 56000వేల డాలర్లకు చేరిన బిట్ కాయిన్
Bitcoin : క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులకు శుభవార్త.. తాజాగా దాని ధరలో భారీ జంప్ కనిపిస్తోంది. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టోకరెన్సీ అయిన బిట్కాయిన్ ధర ఫిబ్రవరి 27న 56,000డాలర్లకి చేరుకుంది. -
Adani Group : రూ.3000కోట్లతో రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టనున్న అదానీ గ్రూప్
Adani Group : గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ రక్షణ రంగంలో భారీ ప్రకటన చేసింది. 3000 కోట్ల పెట్టుబడితో అదానీ గ్రూప్ రెండు ఆయుధ కర్మాగారాలను ఏర్పాటు చేయనుంది. ఈ ఫ్యాక్టరీలను ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో నిర్మించనున్నారు.
తాజావార్తలు
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!