Penalty On Banks: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంది. ఈసారి మూడు బ్యాంకులపై ఆర్బీఐ వేటు పడింది. వీటిలో దేశంలోని అతిపెద్ద బ్యాంక్ SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్ ఉన్నాయి.
Anant Ambani: దేశంలోని అత్యంత సంపన్న కుటుంబైన ముఖేష్ అంబానీ వ్యాపారాలు గుజరాత్లోని జామ్నగర్లో ఉన్నాయి. భారీ ముడి చమురు శుద్ధి కర్మాగారం, గ్రీన్ ఎనర్జీ పార్క్ ఇప్పటికీ అభివృద్ధిలో ఉన్నాయి.
Chips Factory : సెమీకండక్టర్ (చిప్) రంగంలో తన ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన ప్రతిపాదనలను లెక్కించడం ప్రారంభించింది.
Elon Musk DM to Satya Nadela: టెస్లా యజమాని ఎలోన్ మస్క్ స్వయంగా కొత్త విండోస్ ల్యాప్టాప్ పీసీని కొనుగోలు చేశాడు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు నేరుగా మెసేజ్ పంపి తన సమస్యలను చెప్పుకున్నారు.
Nirmala Sitharaman : స్టార్టప్లు, ఫిన్టెక్ కంపెనీలతో ప్రతి నెలా సమావేశాలు నిర్వహించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశించారు.
రైతులకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 16వ విడత కోసం నిరీక్షణ ఇప్పుడు ముగియనుంది. ఫిబ్రవరి 28న అంటే రేపు కోట్లాది మంది రైతుల ఖాతాలకు 2000 రూపాయలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బదిలీ చేయనున్నారు.
Garlic : ఇప్పటి వరకు ఆభరణాల దుకాణాలు లేదా బ్యాంకుల వద్ద కాపలా కాస్తున్న తుపాకీ పట్టుకున్న గార్డులను చూసి ఉంటారు. అయితే పొలాల్లో ఇలాంటి దృశ్యాలు చూడడం కాస్త వింతగా అనిపించవచ్చు.
ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించిన ఘటన వెలుగు చూసింది. ఈ ప్రమాదంలో దాదాపు 5 మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం.