Rakesh Reddy
Author- NTV Telugu-
Madhyapradesh : దొంగతనానికి వచ్చి 12ఏళ్ల చిన్నారిని 25సార్లు కత్తితో పొడిచి చంపిన కిరాతకుడు
Madhyapradesh : మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్లో మానవత్వం సిగ్గుపడే ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ కిరాతకుడు 12 ఏళ్ల చిన్నారిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. -
Indian Navy : సముద్రపు దొంగలపై నేవీ ఆపరేషన్… వీడియో వైరల్
Indian Navy : భారత నౌకాదళం మరోసారి తన బలాన్ని చాటుకుంది. శనివారం మెరైన్లు అరేబియా సముద్రం మధ్యలో MV Ruen షిప్ ని నిలిపివేసి మిడ్-సీ ఆపరేషన్ నిర్వహించారు. -
Uttarpradesh : తమ్ముడు, అతడి భార్య వేధింపులు భరించలేక ప్రైవేట్ పార్టు కోసుకున్న వ్యక్తి
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్లో ఓ వ్యక్తి తన ప్రైవేట్ భాగాలను బ్లేడుతో కోసుకున్నాడు. అనంతరం అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. -
PM Modi : సోలార్ ప్యానెళ్ల పథకం కింద కోటి కుటుంబాలు నమోదు : ప్రధాని మోడీ
PM Modi : సోలార్ ప్యానెళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రణాళికను రూపొందించింది. దీని పేరు ‘పిఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్’ పథకం. ఈ పథకం కింద కోటి ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. -
Lok Sabha Election 2024 : దేశంలో ఓటర్లెంతమంది ? తమ ఎంపీని ఫస్ట్ టైం ఎన్నుకునే వాళ్లెందరు ?
Lok Sabha Election 2024 : దేశంలో లోక్సభ ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకున్నాయి. ఎన్నికల సంఘం కూడా శనివారం ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. అప్పుడు వచ్చే ఐదేళ్లపాటు అధికార పగ్గాలు ఎవరి చేతుల్లో ఉండాలో దేశ ప్రజల ఓటు నిర్ణయిస్తుంది. -
Mumbai : ముంబై ఎయిర్ పోర్టులో రూ.1.72 కోట్ల విలువైన బంగారం సీజ్
Mumbai : ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (సీఎస్ఎంఐఏ)లో ఐదు వేర్వేరు కేసుల్లో రూ.1.72 కోట్ల విలువైన 2.99 కిలోల బంగారాన్ని ముంబై కస్టమ్స్ స్వాధీనం చేసుకుంది. -
Haiti : హైతీ నేరస్థుల ఆధీనంలో 90 మంది భారతీయ పౌరులు
Haiti : హైతీలో క్షీణిస్తున్న శాంతి భద్రతల దృష్ట్యా కరేబియన్ దేశం 90 మంది పౌరులను స్వదేశాలకు పంపాలని చూస్తోంది. హైతీలో 75 నుంచి 90 మంది భారతీయులు ఉన్నారని, వీరిలో 60 మంది అవసరమైతే భారత్కు తిరిగి రావాలని భారత అధికారుల వద్ద పేర్లు నమోదు చేసుకున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. -
Lok Sabha Election 2024 : ఎన్నికల తేదీలు వెలువడిన వెంటనే వేటిపై నిషేధం విధిస్తారంటే ?
Lok Sabha Election 2024 : లోక్సభ ఎన్నికల తేదీలను నేడు అంటే శనివారం ప్రకటించనున్నారు. దీంతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కూడా ప్రకటించనున్నారు. -
Madhyapradesh : జైలు నుంచి వచ్చి.. లవర్ కుటుంబాన్ని నరికి ఫ్రిజ్ లో పెట్టాడు
Madhyapradesh : మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన జంట హత్యలు సంచలనం సృష్టించాయి. ఇక్కడ పొరుగున నివసిస్తున్న ఓ యువకుడు రైల్వే ఉద్యోగిని, అతని ఎనిమిదేళ్ల కొడుకును దారుణంగా హత్య చేశాడు ఓ కిరాతకుడు. -
Arvind Kejriwal : నేడు కోర్టుకు హాజరుకానున్న సీఎం కేజ్రీవాల్
Arvind Kejriwal : మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మరోసారి చిక్కుముడి వీస్తున్నట్లు కనిపిస్తోంది. ఈడీ ఫిర్యాదుపై ఏసీఎంఎం కోర్టు జారీ చేసిన సమన్లపై స్టే ఇచ్చేందుకు సెషన్స్ జడ్జి రాకేష్ సయల్ నిరాకరించారు.
తాజావార్తలు
-
Trump-King Charles: వైట్హౌస్లో ట్రంప్ను కలిసిన కింగ్ చార్లెస్ దంపతులు
-
Chiru – Raviteja : చిరు – రవితేజ సినిమాల టైటిల్స్ పై ఫ్యాన్స్ అసంతృప్తి.. సోషల్ మీడియాలో ట్రోల్స్
-
Astrology: ఏప్రిల్ 28, మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..!
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!