Madhyapradesh : జైలు నుంచి వచ్చి.. లవర్ కుటుంబాన్ని నరికి ఫ్రిజ్ లో పెట్టాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhyapradesh : మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన జంట హత్యలు సంచలనం సృష్టించాయి. ఇక్కడ పొరుగున నివసిస్తున్న ఓ యువకుడు రైల్వే ఉద్యోగిని, అతని ఎనిమిదేళ్ల కొడుకును దారుణంగా హత్య చేశాడు ఓ కిరాతకుడు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని ముక్కలుగా కోసి ఫ్రిజ్, బాక్స్లో దాచారు. నేరం చేసిన తర్వాత నిందితుడు మృతుడి మైనర్ కుమార్తెను కిడ్నాప్ చేసి పారిపోయాడు. అనంతరం మృతుడి.. కుమార్తె మొబైల్ ఫోన్ నుంచి వాయిస్ మెసేజ్ ద్వారా జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశాడు.
Read Also:YSRCP Final Candidates List: నేడు వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇడుపులపాయలో ఏర్పాట్లు
Also Read
- Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
- Harish Rao: "నీకు మా రక్తం కావాలా".. సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్..
- Vaibhav Sooryavanshi: "టాస్ వేసేదాకా చెప్పలేదు".. తీవ్ర నిరాశతో కన్నీరు పెట్టినంత పని చేసిన వైభవ్.. సీనియర్స్ ఫైర్!
- ICC T20 Ranking: 1,605 రోజుల సామ్రాజ్యం కుప్పకూలింది.. నంబర్ 1 ర్యాంక్ను కోల్పోయిన భారత్!
జబల్పూర్లోని సివిల్లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిలీనియం కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ పోలీసులు మూసి ఉన్న ఇంట్లో రెండు మృతదేహాలను గుర్తించారు. ఒక మృతదేహం రైల్వేలో పనిచేసిన 52 ఏళ్ల రాజ్కుమార్ విశ్వకర్మది కాగా, మరొకటి అతని 8 ఏళ్ల కుమారుడిది. కుమారుడి మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్లో, పెట్టెలో ఉంచారు. మృతుడు రాజ్కుమార్ విశ్వకర్మ మేనకోడలు మొబైల్ ఫోన్లో మెసేజ్ వచ్చిందని జబల్పూర్ పోలీసులకు సమాచారం అందించింది. ఈ సందేశం రాజ్కుమార్ విశ్వకర్మ కుమార్తె నంబర్ నుండి పంపబడింది. నేనే ముకుల్ సింగ్ అని మెసేజ్ లో రాసి ఉంది. నేను రాజ్ కుమార్ విశ్వకర్మను, అతని కొడుకును చంపాను. వారిద్దరి మృతదేహాలు ఇంట్లో పడి ఉన్నాయి. ఈ మెసేజ్ అందుకున్న రాజ్కుమార్ కుటుంబ సభ్యులు జబల్పూర్కు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. జబల్పూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తాళం వేసి ఉన్న ఇంటిని తెరిచి చూడగా ఇక్కడ తండ్రీకొడుకుల మృతదేహాలు కనిపించాయి.
Read Also:PM Modi: నేడు నాగర్కర్నూల్కు మోడీ.. బహిరంగ సభ
ఈ విషయమై జబల్పూర్ ఎస్పీ షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఈ ఘటనలో ముకుల్ సింగ్ అనే వ్యక్తి గతంలో కూడా ఈ బాలికను వేధించాడని జబల్పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపారు. పోక్సో చట్టం కింద అతడికి జైలు శిక్ష కూడా పడింది. ఇటీవల జైలు నుంచి విడుదలైన అతడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం బాధిత బాలిక ముకుల్ సింగ్ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హంతకుడు ఆ అమాయకపు చిన్నారిని కిడ్నాప్ చేశాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు బాలికను సురక్షితంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. సంఘటనపై ఫోరెన్సిక్ దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం పోస్టుమార్టం తర్వాత వీరిద్దరూ ఎన్ని రోజుల క్రితం హత్యకు గురయ్యారో తేలిపోనుంది. బాధిత బాలిక తండ్రి, సోదరుడిని హత్య చేసిన ముకుల్ సింగ్ గురించి పోలీసులకు ఇంకా ఎలాంటి సమాచారం లేదు.
తాజావార్తలు
-
Trikala : ఏకంగా మూడు OTTలలో త్రికాల స్ట్రీమింగ్
-
Viral Wedding: 17 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ కు పెళ్లి.. భర్తతో రొమాంటిక్గా పోజులిస్తున్న మైనర్ వధువు.. షాక్లో అభిమానులు
-
Team India: ఓవైపు భారీ ఓటములు.. మరోవైపు అత్యంత చెత్త రికార్డులు.. ఈ టీమిండియాకు ఏమైంది!
-
Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
-
Lenin Box Office Collections: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘లెనిన్’.. రెండు రోజుల్లోనే 37 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..