Rakesh Reddy
Author- NTV Telugu-
Padma Awards 2024 : 132 మందికి నేడు పద్మ అవార్డులను అందజేయనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Padma Awards 2024 : దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు పద్మ అవార్డులతో విశిష్ట వ్యక్తులను సత్కరించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఈ అవార్డులను పంపిణీ చేయనున్నారు. -
Universal Studios : హాలీవుడ్ స్టూడియోలో ప్రమాదం.. 15మందికి గాయాలు
Universal Studios : లాస్ ఏంజిల్స్ సమీపంలోని యూనివర్సల్ స్టూడియోస్ హాలీవుడ్లో పర్యటనల కోసం ఉపయోగించే ట్రామ్ ఒక గార్డ్రైల్పైకి దూసుకెళ్లింది, డజను మందికి పైగా గాయపడ్డారు. -
Rajnath Singh : నేడు సియాచిన్ లో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటన
Rajnath Singh : దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం సియాచిన్ను సందర్శించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమిలో మోహరించిన సైనికులతో సంభాషించనున్నారు. -
Punjab : కడుపులో కవలలు.. భార్యను మంచానికి కట్టి సజీవ దహనం చేసిన భర్త
Punjab : పంజాబ్లోని అమృత్సర్లో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. గర్భిణి అయిన భార్యను మంచానికి కట్టేసి సజీవ దహనం చేశాడో దుర్మార్గుడు. షాకింగ్ ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. -
Fire Accident : ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. పొగ, బూడిదతో అల్లాడుతున్న జనం
Fire Accident : దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. తూర్పు ఢిల్లీలోని ఘాజీపూర్లో ఉన్న చెత్త పర్వతంలో ఆదివారం మంటలు చెలరేగాయి. -
Manipur: మణిపూర్లోని 11 పోలింగ్ స్టేషన్లలో నేడు రీపోలింగ్
Manipur: లోక్సభ తొలి దశ ఎన్నికల సందర్భంగా మణిపూర్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత మధ్య సోమవారం ఓటింగ్ జరుగుతోంది. -
Delhi : మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ
Delhi : మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు సోమవారం విచారించనుంది. -
Chhattisgarh : ఛత్తీస్గఢ్లో పెరగనున్న రాజకీయ వేడి.. మూడు రోజుల పాటు మోడీ – అమిత్ షా ర్యాలీలు
Chhattisgarh : ఛత్తీస్గఢ్లో రెండో దశ లోక్సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. -
Election Campaign Material Market : ఎన్నికల ప్రచారంలో డిజిటల్ హోరు.. మందగించిన ప్రచార సామగ్రి మార్కెట్
Election Campaign Material Market : ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ లోక్సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఏడు దశల్లో జరగాల్సిన తొలి దశ ఎన్నికల ప్రక్రియ పూర్తయినా ప్రచార సామాగ్రి డిమాండ్ మాత్రం చాలా స్లోగానే ఉంది. -
Israel: ఇజ్రాయెల్ మిలటరీ బెటాలియన్పై అమెరికా ఆంక్షలు.. ఆగ్రహించిన నెతన్యాహు
Israel: అమెరికా కాంగ్రెస్ ఇజ్రాయెల్ కోసం 13 బిలియన్ డాలర్ల కొత్త సైనిక సహాయాన్ని ఆమోదించింది. మరోవైపు ఇజ్రాయెల్ మిలటరీ బెటాలియన్ పై అమెరికా ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!