Rakesh Reddy
Author- NTV Telugu-
Manipur : మణిపూర్లోని 11 పోలింగ్ స్టేషన్లలో ఏప్రిల్ 22న రీపోలింగ్.. ఎన్నికల సంఘం ఆదేశాలు
Manipur : మణిపూర్లో ఏప్రిల్ 19న ఓటింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దుండగులు ఈవీఎంలను ధ్వంసం చేశారన్న ఆరోపణల దృష్ట్యా, మణిపూర్ లోక్సభ నియోజకవర్గంలోని 11 పోలింగ్ స్టేషన్లలో ఏప్రిల్ 22న రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. -
Middle East: వెస్ట్ బ్యాంక్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ సైన్యం దాడి.. 14 మంది మృతి
Middle East: పశ్చిమాసియా గత ఏడు నెలలుగా యుద్ధ భయానక పరిస్థితులను ఎదుర్కొంటోంది. అక్టోబర్ 7, 2023న ప్రారంభమైన హింసాత్మక ఘర్షణలో ఇప్పటివరకు 34 వేల మందికి పైగా మరణించారు. -
Bihar : పెళ్లిలో చేపల కూర తిని.. వాంతులు, విరేచనాలతో 24మంది ఆస్పత్రిపాలు
Bihar : ఉత్తరప్రదేశ్లోని భోజ్పూర్లో జరిగిన పెళ్లి వేడుకలో ఆహారం తిన్న దాదాపు 24మందికి ఆరోగ్యం ఉన్న ఫళంగా ఆరోగ్యం క్షీణించింది. దీని తరువాత వారందరినీ వెంటనే జగదీష్పూర్ సబ్-డివిజనల్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. -
Punjab : చాక్లెట్లు తిన్న చిన్నారులకు రక్తపు వాంతులు.. ఆగ్రహించిన కుటుంబసభ్యులు
Punjab : కొద్ది రోజుల క్రితం.. పంజాబ్లోని పాటియాలాలో కేక్ తిని పదేళ్ల బాలిక మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పాటియాలా నుండే అలాంటి ఉదంతం మరొకటి వెలుగులోకి వచ్చింది. -
Betul Accident : లోక్ సభ ఎన్నికల విధుల నుంచి తిరిగి వస్తున్న సైనికుల బస్సు బోల్తా
Betul Accident : హోంగార్డు సైనికులతో నిండిన బస్సు బోల్తా పడింది. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు బెతుల్లోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని NH 47 పై నిపాని సమీపంలో అదుపు తప్పి పడిపోయింది. -
Samsung : రూ.70వేల శాంసంగ్ 5జీ ఫోన్.. కేవలం రూ.30,000లలోపే.. త్వరపడండి
Samsung : దక్షిణ కొరియా టెక్ కంపెనీ Samsung ప్రీమియం స్మార్ట్ఫోన్ల సరసమైన వెర్షన్లు ఫ్యాన్ ఎడిషన్లుగా అందిస్తున్నాయి. FE సిరీస్ ఫోన్లు భారతీయ మార్కెట్లో బాగా అమ్ముడవుతున్నాయి. -
Aravind Kejriwal : షుగర్ పేషెంట్కి ఇచ్చే మందును కూడా ఈడీ నిర్ణయిస్తుందా… కేజ్రీవాల్ సమస్యపై ఆప్ ప్రశ్న
Aravind Kejriwal : మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్న సంగతిత తెలిసిందే. ఆయనకు చాలా కాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. -
Boat Sink : మహానదిలో పడవ మునక.. ఎనిమిది మంది మృతి..ఏడు మృతదేహాలు లభ్యం
Boat Sink : రాయ్గఢ్ జిల్లాలోని మహానదిలో పడవ మునిగి ఇప్పటి వరకు ఎనిమిది మంది చనిపోయారు. ఏడుగురి మృతదేహాలు లభ్య మయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరి మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. -
Mainpuri Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మహిళలు మృతి.. 24 మందికి గాయాలు
Mainpuri Accident: మెయిన్పురిలోని భోగావ్లో శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళలు మరణించగా, 24 మంది గాయపడినట్లు సమాచారం. -
Himachal : హిమాచల్లో కాంగ్రెస్కు షాక్.. బీజేపీలో చేరనున్న ఇన్ఛార్జ్ సెక్రటరీ తాజిందర్ సింగ్
Himachal : హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ఇన్చార్జి కార్యదర్శి, ప్రియాంక గాంధీ సన్నిహితుడు తజిందర్ సింగ్ బిట్టు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?