Fire Accident : ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. పొగ, బూడిదతో అల్లాడుతున్న జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident : దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. తూర్పు ఢిల్లీలోని ఘాజీపూర్లో ఉన్న చెత్త పర్వతంలో ఆదివారం మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు చెత్త కొండలో ఎక్కువ భాగాన్ని చుట్టుముట్టాయి. మంటలు పరిసర ప్రాంతాలకు వ్యాపించాయి. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. చెత్తకుప్పల నుంచి వెలువడుతున్న పొగ చుట్టుపక్కల కాలనీలకు వ్యాపించింది. ఘాజీపూర్ చుట్టుపక్కల నివసించే ప్రజలు ఊపిరాడటం, కళ్లలో మంటను అనుభవించడం ప్రారంభించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులే కాకుండా తొమ్మిది అగ్నిమాపక దళ వాహనాలను సంఘటనా స్థలానికి తరలించారు.
Read Also:Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రేపు మద్యం దుకాణాలు బంద్
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
చెత్తాచెదారం పైభాగంలో మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అర్థరాత్రి వరకు మంటలను అదుపు చేయలేకపోయారు. అగ్నిమాపక సిబ్బంది మాట్లాడుతూ చెత్త పర్వతాలలో మంటలు చాలా రోజుల పాటు ఉంటాయి. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక చోట మంటలు ఆర్పితే మరో చోట మంటలు చెలరేగుతాయి. ల్యాండ్ ఫిల్ సైట్ సమీపంలో నివసించే స్థానికులు వేసవిలో ఇక్కడ తరచుగా అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి.
Read Also:American Citizenship: అమెరికా పౌరసత్వాల్లో రికార్డ్ సృష్టించిన భారతీయులు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం 5.22 గంటల ప్రాంతంలో ఘాజీపూర్ ల్యాండ్ ఫిల్ సైట్ లో మంటలు చెలరేగినట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నీరు పోయడం వల్ల మంటలు తగ్గుముఖం పట్టాయి, కానీ పొగ పెరుగుతూ వచ్చింది. నీరు ఆరిపోగానే మళ్లీ మంటలు చెలరేగాయి. చెత్త ఒత్తిడి వల్ల అక్కడ మిథేన్ గ్యాస్ ఏర్పడుతుందని, దీంతో మళ్లీ మళ్లీ మంటలు చెలరేగుతున్నాయని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. వేడి కారణంగానే మంటలు చెలరేగాయో లేక మానవ తప్పిదాల వల్లనో తెలియరాలేదు. ప్రస్తుతం ఘటనా స్థలంలో అగ్నిమాపక వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!