Rakesh Reddy
Author- NTV Telugu-
Iran: 17గంటల తర్వాత దొరికిన హెలికాఫ్టర్ శిథిలాలు..ఇరాన్ అధ్యక్షుడి మృతి
Iran: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం కూలిపోయింది. ఘటన జరిగి చాలా గంటలు గడిచిన తర్వాత హెలికాప్టర్ ఆచూకీ లభించినట్లు తెలుస్తోంది. -
Mexico : మెక్సికోలో చెలరేగిన ఎన్నికల హింస.. 14 మంది మృతి
Mexico : మెక్సికోలోని దక్షిణ రాష్ట్రమైన చియాపాస్లో ఇటీవలి రోజుల్లో రాజకీయ అభ్యర్థులపై జరిగిన దాడుల్లో కనీసం 14 మంది మరణించారు. -
Ebrahim Raisi : 16 గంటలు గడిచినా దొరకని ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ జాడ
Ebrahim Raisi : ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నిన్న అంటే ఆదివారం కూలిపోయింది. సుమారు 16 గంటలు గడిచినా కూలిపోయిన ఆ హెలికాప్టర్ జాడ దొరకలేదు. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అధ్యక్షుడి భద్రత కోసం ప్రార్థనలు చేశారు. -
Aravind Kejriwal : ‘నేను జైలుకు వెళ్లాలా వద్దా అనేది మీ చేతుల్లో ఉంది’… ఢిల్లీలో కేజ్రీవాల్
Aravind Kejriwal : రాజధాని ఢిల్లీ ఇప్పుడు ఎన్నికల వేడితో ఉడికి పోతుంది. ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బదర్పూర్లో రోడ్ షో నిర్వహించారు. -
Afghanistan Flood : ఆఫ్ఘనిస్తాన్లో ఆకస్మిక వరద.. 84 మంది మృతి.. కొట్టుకుపోయిన వందల ఇళ్లు
Afghanistan Flood : ఆఫ్ఘనిస్థాన్లో భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదల కారణంగా 84 మంది మరణించారు. ఈ మేరకు తాలిబన్ అధికార ప్రతినిధి ఆదివారం వెల్లడించారు. -
Loksabha Elections : నేడు ఐదో దశలో 49స్థానాలకు పోలింగ్.. బరిలో రాహుల్, స్మృతి, ఒమర్, రాజ్నాథ్
Loksabha Elections : లోక్సభ ఎన్నికల్లో నాలుగు దశల ఓటింగ్ ముగిసిన తర్వాత ఇప్పుడు ఐదో దశ పోలింగ్ సోమవారం జరగనుంది. లోక్సభ ఎన్నికల్లో ఐదో దశ ఓటింగ్కు ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సిద్ధమైంది. -
Uttarpradesh : సోదరి పై ఇద్దరు సోదరుల అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఇద్దరు సోదరులను పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరూ తమ సోదరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. -
PM Modi: అవినీతికి అమ్మ కాంగ్రెస్… అభివృద్ధిని పట్టించుకోని జేఎంఎంపై మోడీ విమర్శలు
PM Modi: జార్ఖండ్లోని జంషెడ్పూర్లో కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చాలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, జేఎంఎంలు అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ప్రధాని మోడీ అన్నారు. -
Imran Khan : తోషాఖానా కేసులో కొత్త ట్విస్ట్.. ఇమ్రాన్ ఖాన్కు మరో దెబ్బ
Imran Khan : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు తోషేఖానా కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. -
Uttarpradesh : బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఒకరి మృతి.. ఐదుగురి పరిస్థితి విషమం
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. కొద్దిసేపటికే మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
తాజావార్తలు
-
England vs India 2nd ODI: భారత్ విజయాన్ని అడ్డుకున్న జో రూట్…! కోహ్లీ, అయ్యర్ పోరాటం వృథా..
-
Astrology: జూలై 17 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!