Rakesh Reddy
Author- NTV Telugu-
Mexico : మెక్సికోలో చెలరేగిన ఎన్నికల హింస.. 14 మంది మృతి
Mexico : మెక్సికోలోని దక్షిణ రాష్ట్రమైన చియాపాస్లో ఇటీవలి రోజుల్లో రాజకీయ అభ్యర్థులపై జరిగిన దాడుల్లో కనీసం 14 మంది మరణించారు. -
Ebrahim Raisi : 16 గంటలు గడిచినా దొరకని ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ జాడ
Ebrahim Raisi : ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నిన్న అంటే ఆదివారం కూలిపోయింది. సుమారు 16 గంటలు గడిచినా కూలిపోయిన ఆ హెలికాప్టర్ జాడ దొరకలేదు. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అధ్యక్షుడి భద్రత కోసం ప్రార్థనలు చేశారు. -
Aravind Kejriwal : ‘నేను జైలుకు వెళ్లాలా వద్దా అనేది మీ చేతుల్లో ఉంది’… ఢిల్లీలో కేజ్రీవాల్
Aravind Kejriwal : రాజధాని ఢిల్లీ ఇప్పుడు ఎన్నికల వేడితో ఉడికి పోతుంది. ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బదర్పూర్లో రోడ్ షో నిర్వహించారు. -
Afghanistan Flood : ఆఫ్ఘనిస్తాన్లో ఆకస్మిక వరద.. 84 మంది మృతి.. కొట్టుకుపోయిన వందల ఇళ్లు
Afghanistan Flood : ఆఫ్ఘనిస్థాన్లో భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదల కారణంగా 84 మంది మరణించారు. ఈ మేరకు తాలిబన్ అధికార ప్రతినిధి ఆదివారం వెల్లడించారు. -
Loksabha Elections : నేడు ఐదో దశలో 49స్థానాలకు పోలింగ్.. బరిలో రాహుల్, స్మృతి, ఒమర్, రాజ్నాథ్
Loksabha Elections : లోక్సభ ఎన్నికల్లో నాలుగు దశల ఓటింగ్ ముగిసిన తర్వాత ఇప్పుడు ఐదో దశ పోలింగ్ సోమవారం జరగనుంది. లోక్సభ ఎన్నికల్లో ఐదో దశ ఓటింగ్కు ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సిద్ధమైంది. -
Uttarpradesh : సోదరి పై ఇద్దరు సోదరుల అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఇద్దరు సోదరులను పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరూ తమ సోదరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. -
PM Modi: అవినీతికి అమ్మ కాంగ్రెస్… అభివృద్ధిని పట్టించుకోని జేఎంఎంపై మోడీ విమర్శలు
PM Modi: జార్ఖండ్లోని జంషెడ్పూర్లో కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చాలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, జేఎంఎంలు అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ప్రధాని మోడీ అన్నారు. -
Imran Khan : తోషాఖానా కేసులో కొత్త ట్విస్ట్.. ఇమ్రాన్ ఖాన్కు మరో దెబ్బ
Imran Khan : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు తోషేఖానా కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. -
Uttarpradesh : బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఒకరి మృతి.. ఐదుగురి పరిస్థితి విషమం
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. కొద్దిసేపటికే మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. -
Aravind Kejriwal : ఆప్ నేతలతో పీఎంవో కు కేజ్రీవాల్.. పర్మీషన్ లేదు.. రావొద్దన్న పోలీసులు
Aravind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై దాడి కేసులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయ వేడి పెరుగుతోంది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..