Rakesh Reddy
Author- NTV Telugu-
Aravind Kejriwal : ఆప్ నేతలతో పీఎంవో కు కేజ్రీవాల్.. పర్మీషన్ లేదు.. రావొద్దన్న పోలీసులు
Aravind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై దాడి కేసులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయ వేడి పెరుగుతోంది. -
Israel Attack : రఫాలో ఇజ్రాయెల్ విధ్వంసక దాడులు.. ఎనిమిది లక్షలమంది వలసబాట
Israel Attack : గాజా, ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధం ఆగడం లేదు. ఇప్పుడు దక్షిణ గాజాలోని రఫా నగరం రణరంగంగా మారిపోయింది. గాజాలో దాడుల తరువాత, పాలస్తీనియన్లు దక్షిణ గాజాలోని రఫా నగరంలో ఆశ్రయం పొందారు. -
Maharashtra : పూణెలో కుప్పకూలిన హోర్డింగ్.. ఇద్దరికి గాయాలు.. ప్రమాదానికి కారణం ఇదే
Maharashtra : మహారాష్ట్రలోని ముంబైలో ఇటీవల భారీ హోర్డింగ్ పడిపోవడంతో 20 మంది మరణించగా, 100 మంది గాయపడ్డారు. ఇప్పుడు పూణెలో హోర్డింగ్ పడిపోవడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడిన సంఘటన పుణెలో వెలుగులోకి వచ్చింది. -
Uttarpradesh : చేతులు నరికి, కళ్లు పీకి, కత్తితో పొడిచి.. రైల్వే ట్రాక్ పై దారుణ హత్య
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ ఘుగ్లీలో నిర్మాణంలో ఉన్న రైల్వే ట్రాక్పై ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం రాత్రి ఓ యువకుడిని గొంతు నులిమి హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు చేశారు. -
Aravind Kejriwal : పీఎం ఇలా చేయకూడదు.. నేడు మా నేతలతో బీజేపీ ఆఫీసుకు వెళ్తాను
Aravind Kejriwal : ఆప్ నేతలను బీజేపీ అరెస్ట్ చేసిందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలందరినీ జైలుకు పంపాలని సవాల్ విసిరారు. -
GunFire : ఓహియో రాజధాని కొలంబస్లో కాల్పులు.. ముగ్గురి మృతి..ముగ్గురికి గాయాలు
GunFire : ఒహియో రాజధాని కొలంబస్లో తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. -
Afghanistan : ఆఫ్ఘనిస్తాన్లో వరద విధ్వంసం.. 68 మంది మృతి
ఆఫ్ఘనిస్తాన్లోని పలు చోట్ల భారీ వర్షాల కారణంగా కనీసం 68 మంది మరణించినట్లు ప్రాథమిక సమాచారం ఆధారంగా తాలిబన్ అధికారి ఒకరు తెలిపారు. -
Loksabha Elections : ఐదో దశలో 49 స్థానాలకు పోలింగ్.. బరిలో రాహుల్, స్మృతి, రాజ్నాథ్
Loksabha Elections : 2024 లోక్సభ ఎన్నికలకు నాలుగు దశల్లో ఓటింగ్ పూర్తయింది. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో మే 20న ఐదో దశ పోలింగ్ జరగనుంది. -
Loksabha Elections : ఇప్పటి వరకు రూ.8,889 కోట్లు స్వాధీనం.. అందులో 45 శాతం డ్రగ్స్
లోక్సభ ఎన్నికల్లో ఇప్పటివరకు రూ.8,889 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేశారు. ఇందులో డ్రగ్స్ 45 శాతం. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఉద్దేశించిన రూ.8,889 కోట్ల -
Avneet Kaur : అబ్బా.. అనిపించే లేలేత అందాలతో ఊరిస్తున్న అవ్ నీత్ కౌర్
తాజావార్తలు
-
Sanju Samson: గుజరాత్ టైటాన్స్పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
-
Post Office Scheme: కేవలం వడ్డీతోనే రూ.18 లక్షలు.. సింపుల్గా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్!
-
Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. ఇంత వరకు ఎవరూ చెప్పని చిట్కా.. 99 శాతం సక్సెస్..
-
Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
-
Bangladesh: బంగ్లాదేశ్ ఎయిర్ఫోర్స్లో తాలిబాన్లు.. బయటపడ్డ పాకిస్తాన్ మూలాలు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!