Rakesh Reddy
Author- NTV Telugu-
Uttarpradesh : ఎగ్ రోల్ డబ్బులు అడిగిన యజమానిని పిట్ బుల్ కుక్కతో కరిపించిన కస్టమర్
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఎగ్ రోల్ డబ్బులు అడిగిన ఒక దుకాణదారుడు కస్టమర్ని బాకీ డబ్బు అడగగా, కస్టమర్ అతన్ని దారుణంగా కొట్టాడు. -
Amantullah Khan : ఆప్ ఎమ్మెల్యే పై బిగుస్తున్న ఉచ్చు.. అటాచ్మెంట్కు కోర్టు ఆదేశాలు
Amantullah Khan : ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. అతనిపై ఇప్పటికే అనేక క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. -
Ram Mandir : మండుతున్న సూరీడు.. సగానికి పడిపోయిన అయోధ్య రాములోరి భక్తులు
Ram Mandir : రాములోరి నగరం అయోధ్యలో వేడి తీవ్రత ఎక్కువగా ఉంది. సూర్యభగవానుడు ఆకాశం నుండి నిప్పులు కురిపిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో రాంనగరికి వచ్చే భక్తులకు, సామాన్యులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
RBI : విదేశాల నుంచి టన్నుల కొద్ది బంగారం వెనక్కి తీసుకురానున్న ఆర్బీఐ
RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇంగ్లాండ్ నుండి 100 టన్నుల బంగారాన్ని వెనక్కి తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ బంగారాన్ని ఇంగ్లండ్లో కాకుండా భారతదేశంలో ఉంచారు. -
Maharastra : మ్యాంగో జ్యూస్లో నిద్రమాత్రలు కలిపిన భార్య.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
Maharastra : మహారాష్ట్రలోని తుల్జాపూర్లో భర్తకు మ్యాంగో జ్యూసులో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది భార్య. బాధిత భర్త తెలిపిన వివరాల ప్రకారం.. భర్త కుటుంబం మొత్తానికి అతని భార్య ఇలా చేసింది. -
RBI : చెలామణిలో ఉన్న కరెన్సీలో అత్యధికంగా రూ.500నోట్లేనట.. ఆర్బీఐ వెల్లడి
RBI : మార్చి 2024 నాటికి దేశంలో చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో రూ.500 నోట్ల వాటా 86.5 శాతానికి పెరిగిందని, అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఇది 77.1 శాతంగా ఉందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తన వార్షిక నివేదికలో పేర్కొంది. -
Pakistan : ఏడాది తర్వాత పాక్ జైలు నుంచి విడుదలైన తల్లీకొడుకు
Pakistan : అసోంలోని నాగావ్ జిల్లాకు చెందిన వహీదా, ఆమె కుమారుడు గత ఏడాది అక్రమంగా పాకిస్థాన్లోకి ప్రవేశించి పట్టుబడ్డారు. మహిళ, ఆమె కుమారుడు పాకిస్తాన్లో ఒక సంవత్సరం జైలు జీవితం గడిపారు. -
PM Modi : కన్యాకుమారిలోని వివేకానంద విగ్రహం ముందు ప్రధాని మోడీ ధ్యానం..ఫోటో రిలీజ్
PM Modi : కన్యాకుమారిలోని వివేకానంద మెమోరియల్లో ప్రధాని నరేంద్ర మోడీ ధ్యానం కొనసాగుతోంది. ప్రధాని మోడీ వివేకానంద విగ్రహం ముందు ధ్యానం చేస్తున్నారు. -
Heat Wave : వేడిగాలులు భరించలేక రెండు రోజుల్లో 73మంది మృతి
Heat Wave : పాట్నా, ముజఫర్పూర్, వైశాలి, దర్భంగా, బెగుసరాయ్తో సహా పలు జిల్లాల్లో గురువారం రాత్రి వర్షం కురిసింది. దీని కారణంగా కాస్త వాతావరణం చల్లబడింది. -
Meghalaya Landslide : భారీ వర్షం.. విరిగిపడిన కొండచరియలు.. నలుగురు మృతి
Meghalaya Landslide : మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీని ప్రభావంతో నలుగురు చనిపోయారు. ఇందులో 70 ఏళ్ల వృద్ధుడి మృతదేహం లభ్యమైంది.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!