Rakesh Reddy
Author- NTV Telugu-
Uttarpradesh : హిందూ ఫ్రెండ్ ను కలిసినందుకు ముస్లిం విద్యార్థిని సస్పెండ్ చేసిన స్కూల్
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ముస్లిం విద్యార్థిని ఇక్కడి పాఠశాల నుంచి బహిష్కరించారు. -
Anwarul Azim Anar : బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసు.. నిందితుడి కోసం నేపాల్ వెళ్లిన సీఐడీ
Anwarul Azim Anar : బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్య కేసులో బెంగాల్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పుడు బెంగాల్ సీబీఐ బృందం నేపాల్ వెళ్లి ఈ హత్యపై విచారణ జరిపేందుకు ప్లాన్ చేస్తోంది. -
Israeli Attack : గాజా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్.. దాడిలో 78 మంది మృతి
Israeli Attack : ఈజిప్ట్తో గాజా సరిహద్దు వెంబడి నడుస్తున్న వ్యూహాత్మక కారిడార్ను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం బుధవారం ప్రకటించింది. -
Mumbai Trains : ముంబైలో 63 గంటల పాటు రైళ్లకు బ్రేక్.. కారణం ఇదే
Mumbai Trains : ముంబై నెట్వర్క్లో ప్లాట్ఫారమ్ విస్తరణ పనుల కోసం సెంట్రల్ రైల్వే ఈ రాత్రి నుండి 63 గంటల మెగా బ్లాక్ను నిర్వహించనుంది. ఈ చర్య ముంబై లైఫ్ లైన్ అని పిలువబడే లోకల్ రైళ్ల సేవలను.. లక్షల మంది ప్రయాణికుల రాకపోకలను ప్రభావితం చేస్తుంది. -
Prajwal Revanna : నేడు భారత్కు ప్రజ్వల్ రేవణ్ణ.. బెంగళూరు ఎయిర్ పోర్టులోనే అరెస్ట్ చేసే ఛాన్స్
Prajwal Revanna : అశ్లీల వీడియో కేసులో నిందితుడు, సస్పెన్షన్కు గురైన జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ మే 30న మ్యూనిచ్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు. -
PM Modi : కన్యాకుమారిలో ధ్యానం చేయనున్న మోడీ.. షెడ్యూల్ ఇదే
PM Modi : కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద గురువారం నుంచి 45 గంటల పాటు ప్రధాని నరేంద్ర మోడీ బస చేసేందుకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సమయంలో మోడీ ఇక్కడ ధ్యానం చేయనున్నారు. -
Accident : పూరీలో జగన్నాథుని చందన్ యాత్రలో బాణాసంచా పేలుడు.. 15 మందికి తీవ్ర గాయాలు
Accident : ఒడిశాలోని పూరీలో బుధవారం రాత్రి జగన్నాథుని చందన్ యాత్ర ఉత్సవాల్లో బాణాసంచా పేలడంతో 15 మందికి కాలిన గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో నరేంద్ర పుష్కరిణి సరోవర్ ఒడ్డున వందలాది మంది ప్రజలు పూజలు చూసేందుకు గుమిగూడారని పోలీసులు తెలిపారు. -
Delhi Fire : ఢిల్లీలో వేడిగాలులు.. పార్కింగ్ చేసిన వాహనాల్లో మంటలు
Delhi Fire : ఢిల్లీలోని మధు విహార్ ప్రాంతంలోని పార్కింగ్ స్థలంలో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో పార్కింగ్లో పార్క్ చేసిన 17 వాహనాలు దగ్ధమయ్యాయి. -
Sharjeel Imam : ఢిల్లీ అల్లర్లకు సంబంధించి దేశద్రోహం కేసులో షర్జీల్ ఇమామ్కు బెయిల్
Sharjeel Imam : 2020 మతపరమైన అల్లర్ల కేసులో విద్యార్థి నాయకుడు షర్జీల్ ఇమామ్కు ఢిల్లీ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఆయనపై దేశద్రోహం, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపించారు. -
PM Modi : జూన్ 4 తర్వాత దేశంలో భారీ రాజకీయ భూకంపం : ప్రధాని మోడీ
PM Modi : లోక్సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఇందుకు సంబంధించి జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం పశ్చిమ బెంగాల్లోని మధురాపూర్కు చేరుకున్నారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!