Rakesh Reddy
Author- NTV Telugu-
Anwarul Azim Anar : బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసు.. నిందితుడి కోసం నేపాల్ వెళ్లిన సీఐడీ
Anwarul Azim Anar : బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్య కేసులో బెంగాల్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పుడు బెంగాల్ సీబీఐ బృందం నేపాల్ వెళ్లి ఈ హత్యపై విచారణ జరిపేందుకు ప్లాన్ చేస్తోంది. -
Israeli Attack : గాజా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్.. దాడిలో 78 మంది మృతి
Israeli Attack : ఈజిప్ట్తో గాజా సరిహద్దు వెంబడి నడుస్తున్న వ్యూహాత్మక కారిడార్ను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం బుధవారం ప్రకటించింది. -
Mumbai Trains : ముంబైలో 63 గంటల పాటు రైళ్లకు బ్రేక్.. కారణం ఇదే
Mumbai Trains : ముంబై నెట్వర్క్లో ప్లాట్ఫారమ్ విస్తరణ పనుల కోసం సెంట్రల్ రైల్వే ఈ రాత్రి నుండి 63 గంటల మెగా బ్లాక్ను నిర్వహించనుంది. ఈ చర్య ముంబై లైఫ్ లైన్ అని పిలువబడే లోకల్ రైళ్ల సేవలను.. లక్షల మంది ప్రయాణికుల రాకపోకలను ప్రభావితం చేస్తుంది. -
Prajwal Revanna : నేడు భారత్కు ప్రజ్వల్ రేవణ్ణ.. బెంగళూరు ఎయిర్ పోర్టులోనే అరెస్ట్ చేసే ఛాన్స్
Prajwal Revanna : అశ్లీల వీడియో కేసులో నిందితుడు, సస్పెన్షన్కు గురైన జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ మే 30న మ్యూనిచ్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు. -
PM Modi : కన్యాకుమారిలో ధ్యానం చేయనున్న మోడీ.. షెడ్యూల్ ఇదే
PM Modi : కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద గురువారం నుంచి 45 గంటల పాటు ప్రధాని నరేంద్ర మోడీ బస చేసేందుకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సమయంలో మోడీ ఇక్కడ ధ్యానం చేయనున్నారు. -
Accident : పూరీలో జగన్నాథుని చందన్ యాత్రలో బాణాసంచా పేలుడు.. 15 మందికి తీవ్ర గాయాలు
Accident : ఒడిశాలోని పూరీలో బుధవారం రాత్రి జగన్నాథుని చందన్ యాత్ర ఉత్సవాల్లో బాణాసంచా పేలడంతో 15 మందికి కాలిన గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో నరేంద్ర పుష్కరిణి సరోవర్ ఒడ్డున వందలాది మంది ప్రజలు పూజలు చూసేందుకు గుమిగూడారని పోలీసులు తెలిపారు. -
Delhi Fire : ఢిల్లీలో వేడిగాలులు.. పార్కింగ్ చేసిన వాహనాల్లో మంటలు
Delhi Fire : ఢిల్లీలోని మధు విహార్ ప్రాంతంలోని పార్కింగ్ స్థలంలో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో పార్కింగ్లో పార్క్ చేసిన 17 వాహనాలు దగ్ధమయ్యాయి. -
Sharjeel Imam : ఢిల్లీ అల్లర్లకు సంబంధించి దేశద్రోహం కేసులో షర్జీల్ ఇమామ్కు బెయిల్
Sharjeel Imam : 2020 మతపరమైన అల్లర్ల కేసులో విద్యార్థి నాయకుడు షర్జీల్ ఇమామ్కు ఢిల్లీ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఆయనపై దేశద్రోహం, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపించారు. -
PM Modi : జూన్ 4 తర్వాత దేశంలో భారీ రాజకీయ భూకంపం : ప్రధాని మోడీ
PM Modi : లోక్సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఇందుకు సంబంధించి జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం పశ్చిమ బెంగాల్లోని మధురాపూర్కు చేరుకున్నారు. -
Aravind Kejriwal : కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు షాక్.. జూన్ 2 లొంగిపోవాల్సిందే
Aravind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్ను పొడిగించాలని పిటిషన్ దాఖలు చేయగా దానిని కోర్టు తిరస్కరించింది.
తాజావార్తలు
-
OTR: ధర్మవరం వైసీపీ నేతలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వార్నింగ్
-
Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
-
OTR: ఏపీలో పదే పదే రిక్రూట్మెంట్ జీవోల విషయంలో తడబాట్లు..
-
Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..