Rakesh Reddy
Author- NTV Telugu-
Bangladesh Crisis : భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన 16మంది బంగ్లాదేశీయులు అరెస్ట్
Bangladesh Crisis : బంగ్లాదేశ్ పౌరులు భారతదేశంలో అక్రమంగా ప్రవేశించడానికి విఫలయత్నం చేస్తూనే ఉన్నారు. మంగళవారం సాయంత్రం అగర్తల రైల్వే స్టేషన్లో 16 మంది బంగ్లాదేశ్ జాతీయులను పోలీసు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
Kolkata incident : నాకు కూతురు, మనవరాలున్నారు.. ఏం జరిగినా చూస్తారా.. సొంత ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఎంపీ
Kolkata incident : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై దారుణంగా అత్యాచారం చేసి హతమార్చిన వార్త విన్న వారెవరికైనా కాళ్ల కింద నుంచి నేల కదులుతుంది. -
Bangladesh Crisis : బంగ్లాదేశ్ లో మరో తిరుగుబాటుకు రెడీ అవుతున్న అవామీ లీగ్
Bangladesh Crisis : తిరుగుబాటు తర్వాత బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో ఉన్నారు. -
Kolkata incident : కోల్ కతా ఘటన.. సిబిఐ దర్యాప్తులో ఇబ్బందులు
Kolkata incident : పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన అత్యాచారం-హత్య కేసుపై ఫోరెన్సిక్ , వైద్య నిపుణులతో పాటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దర్యాప్తుకు హైకోర్టు ఆదేశించింది. -
Indian Air Force : అమెరికా నుంచి ‘హంటర్ కిల్లర్’ని కొనుగోలు చేస్తోన్న భారత్.. శత్రుదేశాలకు హడల్
Indian Air Force : చైనా, పాకిస్తాన్ రెండూ తమ సాయుధ డ్రోన్ నౌకలను బలోపేతం చేస్తున్నాయి. అదే సమయంలో అమెరికా నుండి 31 రిమోట్తో నడిచే సాయుధ MQ-9B 'హంటర్-కిల్లర్' విమానాల కొనుగోలు కోసం భారతదేశం వేగంగా చర్చలు జరుపుతోంది. -
Pakistan : పాకిస్థాన్లో ఖురాన్ పేజీలను తగులబెట్టిన మహిళలు.. ఇద్దరిపై దైవదూషణ కేసు నమోదు
Pakistan : పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో మంగళవారం ఖురాన్ పేజీలను తగులబెట్టినందుకు ఇద్దరు ముస్లిం మహిళలపై దైవదూషణ కేసు నమోదైంది. కసూర్ జిల్లా రాయ్ కలాన్ గ్రామంలో స్థానిక ఇమామ్ కాషిఫ్ అలీ ఫిర్యాదు చేశారు. -
Supreme Court : మా ఆదేశాలను ఎందుకు పాటించడం లేదు.. యూపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Supreme Court : ఖైదీల శిక్షలో సడలింపు విషయంలో యూపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మందలించింది. నిజానికి చాలా మంది ఖైదీల బెయిల్ పిటిషన్లు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని, -
Adani Stocks Today: హిండెన్బర్గ్ నివేదిక తర్వాత కుప్పకూలిన అదానీ షేర్లు.. 17 శాతం లాస్
Hindenburg Research Report: మరోసారి అదానీ గ్రూప్కు సోమవారం చీకటి రోజుగా మారవచ్చు. వారాంతంలో హిండెన్బర్గ్ రీసెర్చ్ కొత్త నివేదిక తర్వాత సోమవారం మార్కెట్ ప్రారంభమైన వెంటనే అదానీ గ్రూప్ షేర్లలో భారీ పతనం జరిగింది. -
Aravind Kejriwal : సీబీఐ కేసులో త్వరగా విచారణ జరపాలని సుప్రీంకోర్టును కోరిన కేజ్రీవాల్
Aravind Kejriwal : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో ఆరోపించిన కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో అరవింద్ కేజ్రీవాల్ తన అరెస్ట్, రెగ్యులర్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిబిఐ అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని సవాల్ చేశారు. -
PM Modi : ట్రిపుల్ స్పీడ్తో పని చేయండి… రైతులు కొత్త రకాలను అనుసరించాలని మోడీ సూచన
PM Modi : ఆగస్టు 11 ఆదివారం నాడు రైతులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంలో రైతులకు ఆయన పెద్ద కానుకను అందించారు. ప్రధాని మోదీ పూసా ఇనిస్టిట్యూట్కు చేరుకున్నారు.
తాజావార్తలు
-
ViewSonic Google TV Series: భారత్లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!