Rakesh Reddy
Author- NTV Telugu-
Sheikh Hasina : షేక్ హసీనాపై మారణహోమం ఆరోపణలు.. అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్లో కేసు నమోదు
Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై బంగ్లాదేశ్లో మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. మంగళవారం అతడిపై కిరాణా వ్యాపారి హత్య కేసు నమోదైంది. -
Ayodhya Ram Mandir : అయోధ్య రామయ్యను వదలని దొగలు.. రూ.50లక్షలు విలువ చేసే వీధి లైట్ల చోరీ
Ayodhya Ram Mandir : అయోధ్యలోని రామ్పథ్, భక్తి పథంలో రామ్లల్లా విగ్రహావిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన ఫ్యాన్సీ లైట్ల చోరీ కేసు ఊపందుకుంది. -
Kolkata Incident : కోల్కతా ట్రైనీ డాక్టర్ పై దారుణం.. ఆగ్రహంతో ఆస్పత్రిని ధ్వంసం చేసిన నిరసనకారులు
Kolkata RG Kar Medical College Vandalised : కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. -
Bihar : ఏకే-47 కేసులో మాజీ ఎమ్మెల్యే అనంత్సింగ్కు పాట్నా హైకోర్టు నుంచి ఊరట
Bihar : పాట్నా హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే అనంత్సింగ్కు ఊరట లభించింది. ఏకే 47, బుల్లెట్ ప్రూఫ్ కేసులో కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. -
Jammu Kashmir : జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఒక కెప్టెన్, నలుగురు ఉగ్రవాదులు హతం
Jammu Kashmir : స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు.. జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలోని అస్సార్ ప్రాంతంలో ఉగ్రవాదులతో ఎన్కౌంటర్ జరిగింది. ఈ సమయంలో భారత సైన్యానికి చెందిన 48 నేషనల్ రైఫిల్స్కు చెందిన ఒక కెప్టెన్ వీరమరణం పొందాడు. -
Flight Ticket: త్వరపడండి.. ఆగస్ట్ 15న కేవలం రూ. 1578కే విమాన ప్రయాణం
Flight Ticket: ప్రముఖ దేశీయ విమానయాన సంస్థల్లో ఒకటైన విస్తారా ఓ ఆఫర్ తీసుకొచ్చింది. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఫ్రీడమ్ సేల్ ప్రకటించింది. -
Aravind Kejriwal : కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు షాక్.. ఆగస్టు 23న తదుపరి విచారణ
Aravind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి సోమవారం సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఆయన బెయిల్ పిటిషన్ను పరిశీలించేందుకు కోర్టు నిరాకరించింది. -
UP CM Yogi : విభజన భయాందోళనలపై మౌన యాత్రలో పాల్గొన్న యూపీ సీఎం యోగి
UP CM Yogi : లక్నోలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ స్థలం నుంచి లక్నోలోని లోక్ భవన్ వరకు నిర్వహించిన విభజన విభిషిక స్మారక మౌన యాత్రలో సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం పాల్గొన్నారు. -
Maldives : 28 దీవులను భారతదేశానికి అప్పగించిన మాల్దీవులు.. దాని వల్ల ప్రయోజనం ఏంటంటే ?
Maldives : 28 దీవుల నిర్వహణను భారత్కు అప్పగించాలని మాల్దీవులు నిర్ణయించింది. ఇప్పుడు ఈ 28 ద్వీపాలలో నీటి సరఫరా.. మురుగునీటి సంబంధిత ప్రాజెక్టులపై పని చేయడం -
Cyber Crime : సీబీఐ అధికారిగా నమ్మించి డాక్టర్ దగ్గర రూ.2.8కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు
Cyber Crime : ఉత్తరప్రదేశ్లో పీజీఐ లక్నోకు చెందిన డాక్టర్ రుచికా టాండన్ను 6 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ చేసి రూ.2.8 కోట్లు మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Terror Plot: ఢిల్లీ, పంజాబ్లో భారీ దాడులకు కుట్ర.. పాక్ పన్నాగం విఫలం..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ కోసం రూ.30 కోట్లు.. నేనంటే నేను అంటూ తీవ్ర పోటీ..
-
BrahMos Missile: భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో గ్రీస్ ఒప్పందం..! టర్కీలో భయాందోళనలు
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
Putin: కజకిస్థాన్లో పుతిన్ పర్యటన.. అణు విద్యుత్ శక్తిపై కీలక ఒప్పందం
ట్రెండింగ్
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!