Rakesh Reddy
Author- NTV Telugu-
Sheikh Hasina : షేక్ హసీనాపై మారణహోమం ఆరోపణలు.. అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్లో కేసు నమోదు
Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై బంగ్లాదేశ్లో మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. మంగళవారం అతడిపై కిరాణా వ్యాపారి హత్య కేసు నమోదైంది. -
Ayodhya Ram Mandir : అయోధ్య రామయ్యను వదలని దొగలు.. రూ.50లక్షలు విలువ చేసే వీధి లైట్ల చోరీ
Ayodhya Ram Mandir : అయోధ్యలోని రామ్పథ్, భక్తి పథంలో రామ్లల్లా విగ్రహావిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన ఫ్యాన్సీ లైట్ల చోరీ కేసు ఊపందుకుంది. -
Kolkata Incident : కోల్కతా ట్రైనీ డాక్టర్ పై దారుణం.. ఆగ్రహంతో ఆస్పత్రిని ధ్వంసం చేసిన నిరసనకారులు
Kolkata RG Kar Medical College Vandalised : కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. -
Bihar : ఏకే-47 కేసులో మాజీ ఎమ్మెల్యే అనంత్సింగ్కు పాట్నా హైకోర్టు నుంచి ఊరట
Bihar : పాట్నా హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే అనంత్సింగ్కు ఊరట లభించింది. ఏకే 47, బుల్లెట్ ప్రూఫ్ కేసులో కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. -
Jammu Kashmir : జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఒక కెప్టెన్, నలుగురు ఉగ్రవాదులు హతం
Jammu Kashmir : స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు.. జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలోని అస్సార్ ప్రాంతంలో ఉగ్రవాదులతో ఎన్కౌంటర్ జరిగింది. ఈ సమయంలో భారత సైన్యానికి చెందిన 48 నేషనల్ రైఫిల్స్కు చెందిన ఒక కెప్టెన్ వీరమరణం పొందాడు. -
Flight Ticket: త్వరపడండి.. ఆగస్ట్ 15న కేవలం రూ. 1578కే విమాన ప్రయాణం
Flight Ticket: ప్రముఖ దేశీయ విమానయాన సంస్థల్లో ఒకటైన విస్తారా ఓ ఆఫర్ తీసుకొచ్చింది. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఫ్రీడమ్ సేల్ ప్రకటించింది. -
Aravind Kejriwal : కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు షాక్.. ఆగస్టు 23న తదుపరి విచారణ
Aravind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి సోమవారం సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఆయన బెయిల్ పిటిషన్ను పరిశీలించేందుకు కోర్టు నిరాకరించింది. -
UP CM Yogi : విభజన భయాందోళనలపై మౌన యాత్రలో పాల్గొన్న యూపీ సీఎం యోగి
UP CM Yogi : లక్నోలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ స్థలం నుంచి లక్నోలోని లోక్ భవన్ వరకు నిర్వహించిన విభజన విభిషిక స్మారక మౌన యాత్రలో సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం పాల్గొన్నారు. -
Maldives : 28 దీవులను భారతదేశానికి అప్పగించిన మాల్దీవులు.. దాని వల్ల ప్రయోజనం ఏంటంటే ?
Maldives : 28 దీవుల నిర్వహణను భారత్కు అప్పగించాలని మాల్దీవులు నిర్ణయించింది. ఇప్పుడు ఈ 28 ద్వీపాలలో నీటి సరఫరా.. మురుగునీటి సంబంధిత ప్రాజెక్టులపై పని చేయడం -
Cyber Crime : సీబీఐ అధికారిగా నమ్మించి డాక్టర్ దగ్గర రూ.2.8కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు
Cyber Crime : ఉత్తరప్రదేశ్లో పీజీఐ లక్నోకు చెందిన డాక్టర్ రుచికా టాండన్ను 6 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ చేసి రూ.2.8 కోట్లు మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
-
Off The Record: టీడీపీలోని పరిణామాలపై కొందరు సీనియర్స్ అసహనం..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!