Rakesh Reddy
Author- NTV Telugu-
Prashanth Kishore : తన భార్యను బహిరంగంగా మొదటి సారి పరిచయం చేసిన ప్రశాంత్ కిషోర్
Prashanth Kishore : ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రశాంత్ కిషోర్ అక్టోబర్ 2న పార్టీ శ్రేణుల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. -
Algeria : అల్జీరియా సరిహద్దు సమీపంలో డ్రోన్ దాడి.. 11 మంది చిన్నారులు సహా 21 మంది పౌరులు మృతి
Algeria : అల్జీరియా సరిహద్దుకు సమీపంలోని ఉత్తర మాలిలోని ఒక గ్రామంపై ఆదివారం వైమానిక దాడి జరిగింది. ఈ వైమానిక దాడిలో 11 మంది చిన్నారులు సహా 21 మంది పౌరులు మరణించారు. -
Jammu Kashmir : జమ్మూలో పోటీకి 50మంది బీజేపీ అభ్యర్థులు ఖరారు.. మాజీ ఎమ్మెల్యేల టిక్కెట్లలో కోత
Jammu Kashmir : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కీలక సమావేశం జరిగింది. ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో జమ్మూ కాశ్మీర్లోని 50కి పైగా స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. -
Russia Ukraine War : ఉక్రెయిన్ షెల్లింగ్లో ఐదుగురు మృతి.. ఒక జర్నలిస్ట్ అదృశ్యం, రష్యా దాడిలో ఇద్దరికి గాయాలు
Russia Ukraine War : రష్యా సరిహద్దు ప్రాంతంలోని బెల్గోరోడ్లో ఉక్రేనియన్ షెల్లింగ్లో ఐదుగురు వ్యక్తులు మరణించారు. అయితే రష్యా దళాలు తూర్పు ఉక్రెయిన్లోని ఒక హోటల్ను లక్ష్యంగా చేసుకున్నాయి. -
Boat Sink : యెమెన్లో పడవ మునిగి 13మంది మృతి..14మంది గల్లంతు
Boat Sink : యెమెన్ తీరంలో వలసదారులతో వెళ్తున్న పడవ మునిగిపోవడంతో తప్పిపోయిన 24 మందికి పైగా 13 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. -
China landslides Floods: చైనాలో భారీ వర్షాలు… నార్త్ వెస్ట్రన్ ప్రావిన్స్లో వరద విధ్వంసం
China landslides Floods: ప్రస్తుతం చైనాలోని చాలా నగరాలు భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటున్నాయి. -
Sreemukhi : పువ్వు లాంటి గౌన్ వేసుకుని కుర్రాళ్ల మతి పోగొడుతున్న శ్రీముఖి
-
Israel Army Attack : 300 కంటే ఎక్కువ రాకెట్లలో ఇజ్రాయెల్ పై విరుచుకుపడ్డ హిజ్బుల్లా
Israel Army Attack : హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత దాదాపు యుద్ధ రూపాన్ని సంతరించుకుంది. లెబనాన్ సరిహద్దుకు ఇరువైపులా వైమానిక దాడులు జరుగుతున్నాయి. -
Mann Ki baat : యువత రాజకీయాల్లో రావాలి… ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోడీ
Mann Ki baat : ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం 113వ సారి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన భారత్కు పునాది మరింత బలపడుతుందన్నారు. -
Bangladesh : బంగ్లాదేశ్ లో దిగజారిన పరిస్థితి.. అంధకారంలో 9లక్షల మంది
Bangladesh : బంగ్లాదేశ్ కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఒకవైపు షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత హింసాత్మక సంఘటనలు.. మరోవైపు వరదలతో దేశం కలవరపడుతోంది.
తాజావార్తలు
-
IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
-
Venkatesh Maha: రంగస్థలం నేను రాసిన కథ: డైరెక్టర్ వెంకటేష్ మహా
-
Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
-
Pawan Kalyan: రేపు హైదరాబాద్కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
-
Netanyahu-Iran: ఇరాన్కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి దాడి చేస్తే మాత్రం..!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!