Prashanth Kishore : తన భార్యను బహిరంగంగా మొదటి సారి పరిచయం చేసిన ప్రశాంత్ కిషోర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prashanth Kishore : ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రశాంత్ కిషోర్ అక్టోబర్ 2న పార్టీ శ్రేణుల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. తాజాగా ప్రశాంత్ కిషోర్ ఆదివారం పాట్నాలో మహిళా సదస్సు నిర్వహించారు. ఈ మహిళల సదసులో అతను తన భార్య జాన్వీ దాస్ను మొదటిసారి బహిరంగంగా పరిచయం చేశాడు. ప్రశాంత్ కిషోర్ దాదాపు రెండు సంవత్సరాలుగా బీహార్ పర్యటనలో ఉన్నారు.
తన భార్యను పరిచయం చేస్తూ.. ‘డాక్టరేట్ విడిచిపెట్టిన తరువాత, మొత్తం కుటుంబ బాధ్యతను తీసుకున్నారు. మీరు బీహార్లో వెళ్లి మీకు కావలసినది చేసుకోవచ్చు. కుటుంబ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు. ఈ రోజు నా భార్యను మీకు మొదటిసారిగా పరిచయం చేయడానికి పిలిచాను. మా భార్య పేరు డాక్టర్ జాన్వి.’ అంటూ చెప్పుకొచ్చారు. ఒకవైపు ప్రశాంత్ కిషోర్ తన భార్యను పరిచయం చేస్తూనే, మరోవైపు ప్రశాంత్ కిషోర్ ప్రారంభించిన కొత్త ఉద్యమంపై ఏం చెబుతారని భార్యను ప్రశ్నించగా, జాన్వీ దాస్ స్పందించారు. తనకు నా పూర్తి మద్దతు ఉంటుందన్నారు.
Also Read
- Hyderabad: కల్తీ ఆహారంపై H-ఫాస్ట్ ఉక్కుపాదం.. 100 రోజుల్లో 185 కేసులు నమోదు.! 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్..
- Delhi Government: కీలక ఆదేశాలు.. వర్క్ ఫ్రమ్ హోమ్కు గుడ్బై
- FIFA World Cup 2026 ముగిసిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లు.. రౌండ్ ఆఫ్ 16లో ఏఏ జట్లు తలపడనున్నాయంటే.?
- IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. 'వైభవ్' అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
Read Also:Breaking News: బైక్ పై కూతురితో వెళ్తుండగా ఎస్సైను గుద్దిన టెంపో..బాలిక మృతి
జాన్వీ దాస్ ఎవరు?
ప్రశాంత్ కిషోర్ భార్య జాన్వీ దాస్ అస్సాంలోని గౌహతి నివాసి. వృత్తిరీత్యా వైద్యురాలు. రాజకీయ వ్యూహకర్తగా మారడానికి ముందు పీకే ఐక్యరాజ్య సమితి హెల్త్ ప్రోగ్రాంలో కూడా పనిచేశాడు. పీకే, జాన్వి కలుసుకున్న సమయం ఇది. ఐక్యరాజ్య సమితి హెల్త్ ప్రోగ్రామ్లో కలిసిన తరువాత, వారి స్నేహం ప్రేమగా మారింది. వారిద్దరూ వివాహం చేసుకున్నారు. పీకే, జాన్వీ దాస్లకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు.
పీకే ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు?
ప్రశాంత్ కిషోర్ 2022 అక్టోబర్ 2న బీహార్లో బహిరంగ ప్రచారాన్ని ప్రారంభించాడు. దాని కింద అతను రాష్ట్ర పర్యటనలో ఉన్నాడు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు క్రమంగా దగ్గరపడుతుండగా పీకే ఈ ప్రచారాన్ని రాజకీయంగా మార్చారు. అక్టోబర్ 2న ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీని ప్రారంభించనున్నారు. ఈ సమావేశం అనంతరం ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ.. 2025లో జాన్ సూరజ్ 243 స్థానాల్లో పోటీ చేస్తోందని, అందులో జాన్ సూరజ్ తరపున కనీసం 40 మంది మహిళా అభ్యర్థులు బరిలోకి దిగుతారని అన్నారు.
Read Also:Kannappa : మంచు ఫ్యామిలీ మూడో తరం .. ఫస్ట్ లుక్ రిలీజ్..
తాజావార్తలు
-
Hrithik Roshan Divorce: హృతిక్ నుంచి 400 కోట్ల భరణం.. వైరల్ వార్తపై షాకింగ్ ట్విస్ట్!
-
Hyderabad: కల్తీ ఆహారంపై H-ఫాస్ట్ ఉక్కుపాదం.. 100 రోజుల్లో 185 కేసులు నమోదు.! 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్..
-
IND vs ENG 2nd T20: ప్లేయింగ్ ఎలెవన్లో సంజు, వైభవ్.. అసలు వేటు మనోడి పైనే?
-
Explainer: పెట్రోల్ రేట్ల దోపిడీ ఆగేదెప్పుడు..? ఇంధన ధరల మాయాజాలంపై కీలక రిపోర్ట్!
-
Delhi Government: కీలక ఆదేశాలు.. వర్క్ ఫ్రమ్ హోమ్కు గుడ్బై
ట్రెండింగ్
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!