Prashanth Kishore : తన భార్యను బహిరంగంగా మొదటి సారి పరిచయం చేసిన ప్రశాంత్ కిషోర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prashanth Kishore : ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రశాంత్ కిషోర్ అక్టోబర్ 2న పార్టీ శ్రేణుల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. తాజాగా ప్రశాంత్ కిషోర్ ఆదివారం పాట్నాలో మహిళా సదస్సు నిర్వహించారు. ఈ మహిళల సదసులో అతను తన భార్య జాన్వీ దాస్ను మొదటిసారి బహిరంగంగా పరిచయం చేశాడు. ప్రశాంత్ కిషోర్ దాదాపు రెండు సంవత్సరాలుగా బీహార్ పర్యటనలో ఉన్నారు.
తన భార్యను పరిచయం చేస్తూ.. ‘డాక్టరేట్ విడిచిపెట్టిన తరువాత, మొత్తం కుటుంబ బాధ్యతను తీసుకున్నారు. మీరు బీహార్లో వెళ్లి మీకు కావలసినది చేసుకోవచ్చు. కుటుంబ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు. ఈ రోజు నా భార్యను మీకు మొదటిసారిగా పరిచయం చేయడానికి పిలిచాను. మా భార్య పేరు డాక్టర్ జాన్వి.’ అంటూ చెప్పుకొచ్చారు. ఒకవైపు ప్రశాంత్ కిషోర్ తన భార్యను పరిచయం చేస్తూనే, మరోవైపు ప్రశాంత్ కిషోర్ ప్రారంభించిన కొత్త ఉద్యమంపై ఏం చెబుతారని భార్యను ప్రశ్నించగా, జాన్వీ దాస్ స్పందించారు. తనకు నా పూర్తి మద్దతు ఉంటుందన్నారు.
Also Read
- Rohit Sharma Run Out: రోహిత్ శర్మ ఆశలపై నీళ్లు చల్లిన గిల్.. కెప్టెన్పై హిట్మ్యాన్ ఫైర్!
- IND Vs AFG: రోహిత్ 'చారిత్రాత్మక' రికార్డు.. గిల్ 'మెరుపు' ఇన్నింగ్స్.. అఫ్గాన్పై భారత్ ఘనవిజయం..
- Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయి..
- Chiranjeevi : చరణ్ కష్టం చూసి 'ఇంత అవసరమా' అనుకున్నా
Read Also:Breaking News: బైక్ పై కూతురితో వెళ్తుండగా ఎస్సైను గుద్దిన టెంపో..బాలిక మృతి
జాన్వీ దాస్ ఎవరు?
ప్రశాంత్ కిషోర్ భార్య జాన్వీ దాస్ అస్సాంలోని గౌహతి నివాసి. వృత్తిరీత్యా వైద్యురాలు. రాజకీయ వ్యూహకర్తగా మారడానికి ముందు పీకే ఐక్యరాజ్య సమితి హెల్త్ ప్రోగ్రాంలో కూడా పనిచేశాడు. పీకే, జాన్వి కలుసుకున్న సమయం ఇది. ఐక్యరాజ్య సమితి హెల్త్ ప్రోగ్రామ్లో కలిసిన తరువాత, వారి స్నేహం ప్రేమగా మారింది. వారిద్దరూ వివాహం చేసుకున్నారు. పీకే, జాన్వీ దాస్లకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు.
పీకే ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు?
ప్రశాంత్ కిషోర్ 2022 అక్టోబర్ 2న బీహార్లో బహిరంగ ప్రచారాన్ని ప్రారంభించాడు. దాని కింద అతను రాష్ట్ర పర్యటనలో ఉన్నాడు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు క్రమంగా దగ్గరపడుతుండగా పీకే ఈ ప్రచారాన్ని రాజకీయంగా మార్చారు. అక్టోబర్ 2న ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీని ప్రారంభించనున్నారు. ఈ సమావేశం అనంతరం ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ.. 2025లో జాన్ సూరజ్ 243 స్థానాల్లో పోటీ చేస్తోందని, అందులో జాన్ సూరజ్ తరపున కనీసం 40 మంది మహిళా అభ్యర్థులు బరిలోకి దిగుతారని అన్నారు.
Read Also:Kannappa : మంచు ఫ్యామిలీ మూడో తరం .. ఫస్ట్ లుక్ రిలీజ్..
తాజావార్తలు
-
Mohanlal New Movie Update: ‘మంజుమ్మెల్ బాయ్స్’ డైరెక్టర్ తో లాలేట్టన్ మూవీ… అసలు నిజం ఇదే!
-
Aprilia SR 175: కొత్త థీమ్తో విడుదలైన ఏప్రిలియా SR 175.. ప్రత్యేక మ్యాట్ గ్రీన్ ఎడిషన్ ధర, ఫీచర్లు ఇవే!
-
Peddi : భారీ నష్టాల దిశగా పెద్ది.. ఓవర్సీస్ దాదాపు వాషౌట్?
-
Rohit Sharma Run Out: రోహిత్ శర్మ ఆశలపై నీళ్లు చల్లిన గిల్.. కెప్టెన్పై హిట్మ్యాన్ ఫైర్!
-
Samsung Galaxy A27 5G: 50MP కెమెరాతో సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 2032 వరకు సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీ!
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!