Prashanth Kishore : తన భార్యను బహిరంగంగా మొదటి సారి పరిచయం చేసిన ప్రశాంత్ కిషోర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prashanth Kishore : ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రశాంత్ కిషోర్ అక్టోబర్ 2న పార్టీ శ్రేణుల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. తాజాగా ప్రశాంత్ కిషోర్ ఆదివారం పాట్నాలో మహిళా సదస్సు నిర్వహించారు. ఈ మహిళల సదసులో అతను తన భార్య జాన్వీ దాస్ను మొదటిసారి బహిరంగంగా పరిచయం చేశాడు. ప్రశాంత్ కిషోర్ దాదాపు రెండు సంవత్సరాలుగా బీహార్ పర్యటనలో ఉన్నారు.
తన భార్యను పరిచయం చేస్తూ.. ‘డాక్టరేట్ విడిచిపెట్టిన తరువాత, మొత్తం కుటుంబ బాధ్యతను తీసుకున్నారు. మీరు బీహార్లో వెళ్లి మీకు కావలసినది చేసుకోవచ్చు. కుటుంబ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు. ఈ రోజు నా భార్యను మీకు మొదటిసారిగా పరిచయం చేయడానికి పిలిచాను. మా భార్య పేరు డాక్టర్ జాన్వి.’ అంటూ చెప్పుకొచ్చారు. ఒకవైపు ప్రశాంత్ కిషోర్ తన భార్యను పరిచయం చేస్తూనే, మరోవైపు ప్రశాంత్ కిషోర్ ప్రారంభించిన కొత్త ఉద్యమంపై ఏం చెబుతారని భార్యను ప్రశ్నించగా, జాన్వీ దాస్ స్పందించారు. తనకు నా పూర్తి మద్దతు ఉంటుందన్నారు.
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
Read Also:Breaking News: బైక్ పై కూతురితో వెళ్తుండగా ఎస్సైను గుద్దిన టెంపో..బాలిక మృతి
జాన్వీ దాస్ ఎవరు?
ప్రశాంత్ కిషోర్ భార్య జాన్వీ దాస్ అస్సాంలోని గౌహతి నివాసి. వృత్తిరీత్యా వైద్యురాలు. రాజకీయ వ్యూహకర్తగా మారడానికి ముందు పీకే ఐక్యరాజ్య సమితి హెల్త్ ప్రోగ్రాంలో కూడా పనిచేశాడు. పీకే, జాన్వి కలుసుకున్న సమయం ఇది. ఐక్యరాజ్య సమితి హెల్త్ ప్రోగ్రామ్లో కలిసిన తరువాత, వారి స్నేహం ప్రేమగా మారింది. వారిద్దరూ వివాహం చేసుకున్నారు. పీకే, జాన్వీ దాస్లకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు.
పీకే ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు?
ప్రశాంత్ కిషోర్ 2022 అక్టోబర్ 2న బీహార్లో బహిరంగ ప్రచారాన్ని ప్రారంభించాడు. దాని కింద అతను రాష్ట్ర పర్యటనలో ఉన్నాడు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు క్రమంగా దగ్గరపడుతుండగా పీకే ఈ ప్రచారాన్ని రాజకీయంగా మార్చారు. అక్టోబర్ 2న ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీని ప్రారంభించనున్నారు. ఈ సమావేశం అనంతరం ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ.. 2025లో జాన్ సూరజ్ 243 స్థానాల్లో పోటీ చేస్తోందని, అందులో జాన్ సూరజ్ తరపున కనీసం 40 మంది మహిళా అభ్యర్థులు బరిలోకి దిగుతారని అన్నారు.
Read Also:Kannappa : మంచు ఫ్యామిలీ మూడో తరం .. ఫస్ట్ లుక్ రిలీజ్..
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!