Rakesh Reddy
Author- NTV Telugu-
Nalgonda : ఎలుకలు కరిచి 14 మంది విద్యార్థులకు గాయాలు
Nalgonda : నల్గొండ జిల్లా దేవరకొండ గురుకుల హాస్టల్లో విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన దేవరకొండలోని కొండభీమనపల్లి గురుకుల పాఠశాలలో రెండు రోజుల క్రితం జరిగింది. -
Jharkhand : ఫిజికల్ టెస్టులో 10మంది మృతి.. జార్ఖండ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ టెస్ట్ అంత కష్టామా ?
Jharkhand : ఎక్సైజ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ 2023ని జార్ఖండ్ స్టేట్ స్టాఫ్ కమిషన్ రాష్ట్రంలో నిర్వహిస్తోంది. 583 పోస్టులకు నిర్వహిస్తున్న ఈ పరీక్షలో ఇప్పటివరకు 10 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షకు హాజరై మరణించారు. -
Maharastra : శివాజీ విగ్రహం ధ్వంసంపై మహారాష్ట్రలో కలకలం.. నేడు ప్రతిపక్షాల ఉద్యమం
Maharastra : ఆగస్టు 26న మహారాష్ట్రలోని సింధుదుర్గ్లోని మాల్వాన్లో ఉన్న ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం ఒక్కసారిగా కుప్పకూలింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. -
Pakistan : పాకిస్థాన్లో కుండపోత వర్షాలు… విరిగిపడిన కొండచరియలు, చిక్కుకున్న పర్యాటకులు
Pakistan : పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని కొండ ప్రాంతాల్లో కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో పలు ప్రధాన రహదారులు మూసుకుపోయాయి. -
Pakistan : పాకిస్థాన్లో మంకీపాక్స్ విధ్వంసం.. వెలుగులోకి మరో కేసు
Pakistan : పాకిస్తాన్లోని పెషావర్లో ఒక విమాన ప్రయాణీకుడికి మంకీ పాక్స్ (ఎంపాక్స్) వైరస్ నిర్ధారణ అయిన తరువాత, దేశంలో 'ఎంపాక్స్' కేసుల సంఖ్య ఐదుకు పెరిగింది -
Bangladesh : బంగ్లాదేశ్లో వరద విధ్వంసం.. 59మంది మృతి.. ఇబ్బందుల్లో 54లక్షల మంది
Bangladesh : ఒకవైపు దేశంలో నిరసనలు వెల్లువెత్తుతుండగా, బంగ్లాదేశ్ కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. మరోవైపు వరదల కారణంగా దేశంలో పరిస్థితి దారుణంగా ఉంది. వర్షం విపత్తులా కురుస్తోంది. -
Bus Accident : అమెరికాలో ఘోర ప్రమాదం.. బస్సు బోల్తా పడి ఏడుగురు మృతి, 37 మందికి గాయాలు
America : అమెరికాలోని మిస్సిస్సిప్పిలో ఇంటర్స్టేట్ రూట్ 20లో శనివారం ఉదయం బస్సు బోల్తా పడడంతో ఏడుగురు మరణించగా, 37 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, -
Tamilnadu : పటాకుల గోదాములో పేలుడు..ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు.. సాయం ప్రకటించిన సీఎం
Tamilnadu : తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా నజరేత్ సమీపంలోని బాణాసంచా ఫ్యాక్టరీ గోదాములో శనివారం సాయంత్రం జరిగిన పేలుడులో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, ఇద్దరు మహిళలు సహా నలుగురు గాయపడ్డారు. -
LPG Cylinder Prices : వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
LPG Cylinder Prices : చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) శనివారం 19 కిలోల వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతున్నట్లు ప్రకటించాయి. సవరించిన ధరల ప్రకారం నేటి నుంచి రూ.39 పెరిగింది. -
Kriti Kharbanda : మతి పోగొడుతున్న కృతి అందాలు
తాజావార్తలు
-
Rakhi: కుర్రాడిని బుట్టలో వేసుకోడానికి..నేనేమైనా ప్రియాంక చోప్రా కాదు..
-
DHANUSH : యంగ్ దర్శకుల చూపు ధనుష్ వైపు..
-
Talasani Srinivas Yadav: మీరు ధైర్యంగా పోరాటం చేయండి.. మీ వెనుక కేసీఆర్ ఉన్నారు..
-
Bengal Election: బెంగాల్లోనూ భారీ పోలింగ్.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు
-
Vijay Varma: తమన్నా చాప్టర్ క్లోజ్.. ఆలియా తో విజయ్ వర్మ డేటింగ్?
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?