విమెన్స్ ఐపీఎల్ కోసం ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి. టీమ్లో ఎవరిని తీసుకోవాలనే దానికంటే ముందు సపోర్ట్ స్టాఫ్పై దృష్టి సారించాయి. ఇందులో గుజరాత్ జెయింట్స్ ఓ అడుగు ముందే ఉంది
టీమిండియా క్రికెటర్ దీపక్ చాహర్ భార్య జయా భరద్వాజ్ను ఇద్దరు వ్యక్తులు మోసం చేసిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆమె నుంచి రూ.10 లక్షలు తీసుకున్న ధ్రువ్ పరేక్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విజయం కోసం భారత్-ఆస్ట్రేలియా జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. భారత గడ్డపై ఈసారి ఎలాగైనా గెలిచే తీరాలన్న కసితో ఆసీస్ ఉండగా.. మరోసారి తన రికార్డును
గత 15 ఏళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజయవంతంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే విమెన్స్ ఐపీఎల్ కోసం చాలా ఏళ్లుగా డిమాండ్ ఉంది. అది ఇప్పటికి నిజం కాబోతుంది.
మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్, బిలియనీర్ భారతీయ వంటకం చేస్తే ఎలా ఉంటుంది.. అందులోనూ రోటీలు తయారు చేస్తే మరీ బాగుంటది కదా. తాజాగా ఈ బిలియనీర్ అదే పని చేశారు.