1995లో జరిగిన జంట హత్యల కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు (ఎంపీ) ప్రభునాథ్ సింగ్కు శుక్రవారం సుప్రీంకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
సెప్టెంబర్ నెల నుంచి ఆర్థిక రంగంలో 5 మార్పులు రాబోతున్నాయి. వాటి ద్వారా ప్రజలపై భారాలు పడనున్నాయి. ఆర్థిక రంగంలో సెప్టెంబర్ నెల అనేక మార్పులు తీసుకువస్తోంది.
ఈ ఆగస్టు నెల చరిత్ర సృష్టించింది. దేశంలో గత వందేళ్లల్లో ఎప్పుడులేనంతగా తక్కువ వర్షపాతం నమోదయింది. వందేళ్ల చరిత్రలో ఇదే తక్కువ వర్షపాతం నమోదైన ఆగస్టు నెల అని అధికారులు ప్రకటించారు.
మహారాష్ట్రలో 14 ఏళ్ల బాలుడు అనారోగ్యంతో మృతి చెందాడు. అతడిని ఆగస్టు 1 నుంచే అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఇంటిలో వారి ఆర్థిక పరిస్థితి బాగాలేక ఆసుపత్రికి వెళ్లలేదు.
దేశంలో ఈ మద్య కాలంలో యువత చదువుతోపాటు ఇతర వాటిల్లోనూ రాణిస్తున్నారు. ఇలా చిన్న వయస్సులోనే చెస్లో ప్రజ్ఙానంద అత్యంత ప్రతిభ కనబరిచారు. భారత యువ చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద ప్రధాని మోడీని ఆయన నివాసంలో కలుసుకున్నారు.
దేశంలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే ఇటు అధికార పక్షమైన బీజేపీ తన ఎన్డీయే పక్షాలతోపాటు.. తన సొంత సొంత బలం పెంచుకోవడానికి కసరత్తు చేస్తోంది. ఈ సారి ఎలాగైనా బీజేపీని గద్దె దించాలనే లక్ష్యంతో దేశంలోని 28 పార్టీలు ఏకమై ఇండియా కూటమీగా ఏర్పడి ఇప్పటికే రెండు సమావేశాలు నిర్వహించారు.
బ్రిటన్ కేబినెట్లో మరో భారతీయ సంతతికి చెందిన మహిళ చేరనున్నారు. బ్రిటన్ ప్రధాన మంత్రి రిషీ సునాక్ నేతృత్వంలోని బ్రిటన్ కేబినెట్లో మరో భారత సంతతి మహిళ చేరారు. గోవా మూలాలున్న 38 ఏళ్ల క్లెయిర్ కౌటినో ను ఇంధనశాఖ మంత్రిగా గురువారం ప్రధాని రిషి సునాక్ నియమించారు.
ఆసియా ఖండపు నోబెల్ బహుమతిగా పరిగణించే రామన్ మెగసెసె అవార్డుకు భారతీయ వైద్యుడు ఎంపికయ్యారు. గ్రామీణ ప్రాంత క్యాన్సర్ రోగులకు ఉచిత సేవలందిస్తున్న రవి కన్నన్ రామన్ మెగాసెసె అవార్డుకు ఎంపికయ్యారు.
అమర్నాథ్ యాత్ర గురువారంతో ముగిసింది. దక్షిణ కాశ్మీర్లోని గుహ మందిరంలో 4.4 లక్షల మంది యాత్రికులు ప్రార్థనలు చేయడంతో వార్షిక అమర్నాథ్ యాత్ర గురువారంతో ముగిసింది. 62 రోజుల పాటు యాత్ర సాగింది.