Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Author - Lakshmi Narayana

Lakshmi Narayana

Author- NTV Telugu
    • వైర‌ల్‌: ర‌న్‌వేపై విమానం పంక్చ‌ర్‌… ప్ర‌యాణికులంతా దిగి…
      Top Story

      వైర‌ల్‌: ర‌న్‌వేపై విమానం పంక్చ‌ర్‌… ప్ర‌యాణికులంతా దిగి…

      సాధార‌ణంగా రోడ్డుపై వెళ్లే బైక్‌, కారు, ఇత‌ర వాహ‌నాల‌కు పంక్చ‌ర్లు అవుతుంటాయి.  అలా జ‌రిగిన‌పుడు అవ‌స‌ర‌మైతే తోసుకుంటూ వెళ్లాల్సి వ‌స్తుంది.  అదే ఆకాశంలో ప్ర‌యాణం చేసే విమానం టైర్‌కు పంక్చ‌రైతే ఏంచేయాలి.  ర‌న్‌వే మీదున్న విమానం ముందుకు క‌ద‌లాలి అంటే త‌ప్ప‌నిస‌రిగా టైర్లు ఉండాల్సిందే.  పంక్చ‌రైతే క‌నీసం కొంచెం కూడా ముందుకు క‌ద‌ల‌ని ప‌రిస్థితి వ‌స్తుంది.  దీంతో చేసేదిలేక విమానంలోని ప్ర‌యాణికులంతా దిగి త‌లోచేయి వేసి ముందుకు తోశారు.   Read: లైవ్‌: రోశ‌య్య‌కు ఘ‌న నివాళి… […]
    • ఆర్సీబీ జట్టులోకి మళ్లీ ఏబీ డివిలియర్స్ !
      Top Story

      ఆర్సీబీ జట్టులోకి మళ్లీ ఏబీ డివిలియర్స్ !

      ఆర్సీబీకి బ్యాటింగ్ కోచ్‌ గా డివిలియర్స్ రాబోతున్నాడా.. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్‌తో ఇక క్రికెట్‌కు గుడ్ బై చెప్పేసిన ఏబీ.. ఇప్పుడు మళ్లీ ఆర్సీబీ జట్టుతోనే ఉండనున్నాడా.. ఆర్సీబీ హెడ్‌ కోచ్ సంజయ్ బంగర్ అవుననే అంటున్నాడు. దక్షిణాఫ్రికా స్టార్‌ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ అన్ని ఫార్మాట్లకు గుడ్‌ బై చెప్పేశాడు. ఇక లీగ్స్‌ కూడా ఆడనని ప్రకటించాడు. ఈ మధ్యే దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్-14 సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆడాడు. ఆ తర్వాత […]
    • లైవ్‌:  రోశ‌య్య‌కు ఘ‌న నివాళి…
      Top Story

      లైవ్‌: రోశ‌య్య‌కు ఘ‌న నివాళి…

    • ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం:  మాస్క్ లేకుంటే…
      Top Story

      ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం: మాస్క్ లేకుంటే…

      తెలంగాణ ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ దృష్ట్యా నిబంధ‌న‌ల‌ను తీసుకొచ్చింది.  తెలంగాణ ఆర్టీసీలో ప్ర‌యాణం చేసేవారు త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు ధ‌రించాల‌నే నిబంధ‌న‌లు విధించింది.  డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్‌తో పాటు ప్రయాణికులు త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు ధ‌రించాలి. బ‌స్సులో శానిటైజ‌ర్ అందుబాటులో ఉంచాల‌ని ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ ఆదేశాలు జారీ చేశారు.  క‌రోనాపై తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి బ‌స్టాండ్‌లో మైకుల ద్వారా ప్ర‌క‌టిస్తుండాల‌ని స‌జ్జ‌నార్ సూచించారు.  డిపోల‌కు వ‌చ్చిన బ‌స్సుల‌ను శుభ్రం చేస్తుండాల‌ని ఆదేశించారు.  బ‌స్సుల్లో […]
    • అఘోరాలను సినిమాకు రప్పించిన బాలయ్య ….!
      సినిమా న్యూస్

      అఘోరాలను సినిమాకు రప్పించిన బాలయ్య ….!

      నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా… మొన్న శుక్రవారం రోజున విడుదలైన సంగతి తెలిసిందే. హిట్ టాక్ రావడంతో ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు జనాలు. అటు సినిమా స్టార్లు అలాగే పొలిటికల్ లీడర్ లు కూడా ఈ సినిమాకు ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. విశాఖ జిల్లా నర్సీపట్నం లోని ఓ థియేటర్ కు అఖండ సినిమా చూసేందుకు ఏకంగా అఘోరాలు వచ్చేశారు. శరీరానికి విభూతి.. అలాగే […]
    • రోశ‌య్య‌కు నివాళులు ఆర్పించిన కిష‌న్ రెడ్డి, చిరంజీవి…
      Top Story

      రోశ‌య్య‌కు నివాళులు ఆర్పించిన కిష‌న్ రెడ్డి, చిరంజీవి…

      మాజీ ముఖ్య‌మంత్రి రోశ‌య్య‌కు కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి నివాళులు అర్పించారు.  ఉభ‌య రాష్ట్రాల‌కు, తెలుగు ప్ర‌జ‌ల‌కు రోశ‌య్య‌లేని లోటు తీర‌నిద‌ని కిష‌న్ రెడ్డి అన్నారు.  1980లో శాస‌న మండ‌లి స‌భ్యుడిగా ఉన్న స‌మ‌యంలో తాను రెగ్యుల‌ర్‌గా శాస‌న‌మండ‌లిలో రోశ‌య్య ప్ర‌సంగాలు వీక్షించే వాడిన‌ని తెలిపారు.  2004 నుంచి 2014 వ‌ర‌కు శాస‌న‌స‌భ‌లో క‌లిసి ప‌నిచేశామ‌ని, ప్ర‌తిరోజు రాజ‌కీయంగా ఘ‌ర్ష‌ణ ప‌డేవాళ్ల‌మ‌ని, తాము రాజ‌కీయ శ‌తృవుల‌ము కాద‌ని, త‌మ‌కు రాజ‌కీయ వైరుధ్య‌ము మాత్ర‌మే ఉంద‌ని తెలిపారు. […]
    • ఏపీకి గుడ్‌న్యూస్.. పూర్తిగా తప్పిన తుపాన్‌ ముప్పు..!
      Top Story

      ఏపీకి గుడ్‌న్యూస్.. పూర్తిగా తప్పిన తుపాన్‌ ముప్పు..!

      ఆంధ్రప్రదేశ్‌కు…జొవాద్ తుపాను ముప్పు తప్పింది. కోస్తాంధ్ర తీరానికి దగ్గర వచ్చినట్లే వచ్చి…దిశ మార్చుకున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. జొవాద్ ప్రభావంతో ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయ్. మరోవైపు తుపాను ప్రభావంతో…దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విశాఖకు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు, గోపాల్ పూర్ కు 310 కి.మీ దూరంలో జవాద్‌ తుపాను కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చిన అనంతరం […]
    • సామాన్యుడికి అందుబాటులో బీఎస్ఎన్ఎల్…
      Top Story

      సామాన్యుడికి అందుబాటులో బీఎస్ఎన్ఎల్…

      దేశీయ టెలీకాం కంపెనీలు నెల‌వారీ టారిఫ్ రేట్ల‌ను భారీగా పెంచాయి.  25 శాతం మేర టారిఫ్ రేట్ల‌ను పెంచ‌డంతో వినియోగ‌దారులు షాక్ అవుతున్నారు.  గ‌తంతో రూ.149 టారిఫ్ ఉన్న ఎయిర్‌టెల్ ప్యాకేజీ ఇప్పుడు రూ. 179కి చేరింది.  అలానే, జియో, వొడాఫోన్ ఐడియాలు కూడా టారిఫ్ రెట్ల‌ను పెంచాయి.  టారీఫ్  ధ‌ర‌ల‌ను పెంచిన‌ప్ప‌టికీ అద‌నంగా ఎలాంటి ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌లేదు.  అయితే, బీఎస్ఎన్ఎల్ టారిఫ్ ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.  గ‌తంలో ఉన్న టారిఫ్‌ల‌ను య‌ధాత‌ధంగా అందిస్తోంది.  ఎయిర్‌టెల్‌, […]
    • మరో కీలక నిర్ణయం తీసుకున్న తాలిబన్లు
      Top Story

      మరో కీలక నిర్ణయం తీసుకున్న తాలిబన్లు

      తాలిబన్లు…క్రూరత్వానికి పరాకాష్ట. మధ్యయుగం నాటి సంప్రదాయాలను, ఛాందసవాదంతో అమలు చేసే పాలకులు. ఉగ్రవాదుల స్థానం నుంచి అఫ్ఘాన్ పాలకులుగా మారిన తాలిబన్లు.. ఆ తర్వాత తాము ప్రజాస్వామ్యంగా పాలిస్తామని హామీ ఇచ్చారు. అంతేనా ఎన్నో చెప్పారు.. కానీ తర్వాత్తర్వాత అవన్నీ తూచ్ అన్నారు. దీంతో అంతర్జాతీయ సమాజం.. తాలిబన్లను అనుమానంతో చూడడం మొదలు పెట్టింది. ఉగ్రవాదులుగా ఉండడం వేరు.. పాలించడం వేరు.. ఈవిషయం కాస్త ఆలస్యంగా తాలిబన్లకు అర్థమైంది. ఓవైపు కునారిల్లిన ఆర్థికవ్యవస్థ, ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి. […]
    • ఒక్క‌రోజులో కోటి మందికి వ్యాక్సినేష‌న్‌…
      Top Story

      ఒక్క‌రోజులో కోటి మందికి వ్యాక్సినేష‌న్‌…

      ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో ఇండియా అల‌ర్ట్ అయింది.  క‌రోనా మ‌హ‌మ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేష‌న్‌ను వేగం చేసింది.  ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ఇండియాలోనే జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.  రోజుకు స‌గ‌టున 50 ల‌క్ష‌ల‌కు పైగా వ్యాక్సిన్ అందిస్తున్నారు.  అయితే కొన్ని రోజులుగా ఈ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్ర‌య మంద‌కోడిగా సాగింది.  ఎప్పుడైతే ఒమిక్రాన్ వేరియంట్‌ను వ్యాప్తి చెందుతోంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ హెచ్చ‌రించిందో అప్ప‌టి నుంచి వ్యాక్సినేష‌న్‌ను మ‌రింత వేగంవంతం చేశారు.   Read: […]
    ←1…3839404142…347→

తాజావార్తలు

  • BCCI: “తుది నిర్ణయం ఇదే”.. సన్‌రైజర్స్ లీడ్స్‌ పాకిస్థాన్‌ ప్లేయర్‌ కొనుగోలుపై బీసీసీఐ సంచలన ప్రకటన..

  • Tamil Nadu: “రజనీకాంత్‌ను బెదిరించిన డీఎంకే”.. విజయ్ పార్టీ కొత్త వివాదం..

  • Robin Uthappa: “ఇదే లాస్ట్”.. ఎంఎస్‌ ధోని రిటైర్మెంట్‌పై రాబిన్ ఉతప్ప సంచలన ప్రకటన..

  • Punganur Tragedy: ఒక చిన్న నిర్లక్ష్యం.. నాలుగు ప్రాణాలు బలి!

  • Drugs Case: మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసులో సంచలనం.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌కు డ్రగ్స్ పాజిటివ్

ట్రెండింగ్‌

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions