Dust Allergy: ఆస్తమా, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారిలో డస్ట్ అలర్జీ అనేది సర్వసాధారణం. అలర్జీల నుంచి ఉపశమనం పొందేందుకు మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, ఈ సమస్యను నియంత్రించేందుకు కొన్ని సహజసిద్ధమైన చిట్కాలు వంటింటిలో కూడా ఉన్నాయి. దీని నివారణలు అలెర్జీ లక్షణాల నుండి ఉపశమనాన్ని అందించడమే కాదు.. శరీర వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఇలా చేయండి.. * గోరువెచ్చని నీటిలో రాళ్ల ఉప్పును కరిగించి ముక్కుతో పీల్చడం వల్ల అలర్జీల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది ముక్కును […]
Whats Today: తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు. ఆదివారం సెలవు కావడంతో భారీగా తరలివచ్చిన భక్తులు. పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదులుతున్న మహిళలు. ముక్కంటిని దర్శించుకుని కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులు. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు. తిరుమల: రేపు ఆన్ లైన్ లో పిభ్రవరి నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చెయ్యనున్న టీటీడీ. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా విడుదల చెయ్యనున్న […]
CAT Exam: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లో ప్రవేశాల కోసం క్యాట్ పరీక్ష ఆదివారం జరగనుంది. ఐఐఎం కలకత్తా ఈ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
NTV Daily Astrology As on 24th Nov 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?
BRS KTR: పెద్ద పెద్ద నియంతలు కూడా కొట్టుకుపోయారని బీఆర్ఎస్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు కలిసి పరామర్శించారు.
Damodar Raja Narasimha: ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి దామోదర రాజ నరసింహ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్లో ఫైర్ సేఫ్టీ మెజర్స్పై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ సమీక్షించారు.
Bandi Sanjay: బీజేపీ ఒంటరిగా 125 స్థానాలు గెలవబోతుందని కేంద్ర మంత్రి బండిసంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో బండిసంజయ్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి విజయదుంధుబి మోగిస్తుంది అన్నారు.
Bandi Sanjay: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటన కొనసాగుతుంది. గంభీరావుపేట మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.