YV Subba Reddy: టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయి..
- టీడీపీ వచ్చాక వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయి..
- అక్రమ కేసులు పెట్టి వైసీపీ నేతలను జైల్లో పెడుతున్నారు..
- వరద సాయం నుంచి దృష్టి మరల్చేందుకు అరెస్టులు: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YV Subba Reddy: అధికారంలోకి వచ్చిన మూడు నెలల నుంచి టీడీపీ నేతలు వైసీపీ వారిపై దాడులు చేస్తున్నారు అని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి వైసీపీ నేతలను జైళ్లలో పెడుతున్నారు.. తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం.. ప్రజల పక్షాన నిలబడతాం.. ఓ పక్క భారీ వర్షాలతో రాష్ట్రమంతా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. విజయవాడ ప్రాంతంలో జరిగిన వరద నష్టాలను డైవర్ట్ చేసేందుకు టీడీపీ మా పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తోంది.. వరదలు, వర్షాల విషయంలో ప్రజల ఇబ్బందులు తీర్చటంలో ప్రభుత్వం విఫలమైంది అని ఆయన మండిపడ్డారు. అన్నీ కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ ఈ పనులు చేస్తుంది.. టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం విషయంలో ఎవరి కుట్ర ఉన్నా ప్రభుత్వం విచారణ జరిపించి చర్యలు తీసుకోవచ్చు.. ప్రతీ దానికి వైసీపీ కుట్ర అంటూ నెపం వేయటం వారికి అలవాటైంది అని సుబ్బారెడ్డి అన్నారు.
Read Also: Constable Bribe: రూ. 20 లంచం తీసుకున్న కానిస్టేబుల్.. 34 ఏళ్ల తర్వాత అరెస్టుకు ఆదేశాలు..
Also Read
- OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
ఇక, అధికారంలో ఉంది టీడీపీ.. ఏ విచారణలైనా చేయించవచ్చు అని రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. చంద్రబాబు ఇంటికి నీరు వెళ్లకుండా డైవర్ట్ చేయటం వల్లే బుడమేరుకు వరద.. నిందలు వేసే పనులు కాకుండా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి.. బాలినేని చంద్రబాబును కలవాలనుకోవటంలో తప్పేమి లేదు.. ప్రజా సమస్యలు వివరించటం కోసం ఎవరైనా సీఎంను కలవవచ్చు.. త్వరలో ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడి నియామకం చేపట్టే అవకాశం ఉందని అని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!