సీఎం జగన్ తండ్రి నిమించిన తనయుడు : సజ్జల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం జగన్ తండ్రినిమించిన తనయుడు అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణానికి శంఖుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి, హోంమంత్రి సుచరిత, మంత్రి శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్, ముస్తఫా, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొందని…రెండు రోజులలో ఐదు లక్షల ఇళ్లకు శంఖుస్థాపన జరిగిందన్నారు.
read also : బీజేపీకి పెద్దిరెడ్డి గుడ్బై చెప్పబోతున్నారా?
Also Read
- Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
- RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
లక్ష్యానికి రెండింతల ఇళ్లకు శంఖుస్థాపన చేసుకున్నామని..వై.ఎస్.ఆర్. తలపెట్టిన ఇళ్ల నిర్మాణం దేశంలోనే రికార్డు అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ల పేరుతో పిచ్చుక గూళ్ళు కట్టా రని..అందులోనూ అవినీతికి పాల్పడ్డారని చురకలు అంటించారు. పేదలకు ఇళ్లకోసం రాష్ట్రంలో ఇరవై ఐదు వేల ఎకరాలు కొనుగోలు చేశామని… ముప్పై వేల ఎకరాల ప్రభుత్వ భూమిని ఇంటి స్థలాలకు కేటాయించామన్నారు. జగనన్న కాలనీల్లో నివాసయోగ్యమైన పరిసరాలు కల్పిస్తున్నామని.. పేదలకు ఇళ్లు ఇవ్వాలనే సీఎం జగన్ ప్రయత్నం ఓ మహాయజ్ఞమని కొనియాడారు.
తాజావార్తలు
-
Ashu Reddy : అషు రెడ్డి ఎంగేజ్మెంట్ వెనుక అసలు నిజం గుట్టు రట్టు!
-
Tamil Nadu: ఈ రాత్రికి కేరళం వెళ్లిపోనున్న గవర్నర్.. విజయ్ ప్రమాణస్వీకారంపై సర్వత్రా ఉత్కంఠ!
-
Sheikh Hasina: బెంగాల్ సీఎం సువేందుపై షేక్ హసీనా ప్రశంసలు..
-
Soft Mysore Pak Recipe : ఇంట్లోనే హోటల్ స్టైల్ సాఫ్ట్ మైసూర్ పాక్.. పక్కా కొలతలతో ఇలా చేసుకోండి.!
-
Crispy Ragi Vada: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి! రాగి పిండితో సింపుల్గా కరకరలాడే వడలు