జగనన్న ఇళ్ల నిర్మాణానికి నేడు శ్రీకారం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దూసుకుపోతున్నది. రాష్ట్రంలోని పేదలకు ఇప్పటికే ఇళ్ల పట్టాలు మంజూరు చేసిన ప్రభుత్వం ఆ స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు జగనన్న కాలనీల పేరుతో పథకాన్ని ప్రారంభించింది. ఈరోజు నుంచి ఇళ్ల నిర్మాణ కార్యక్రమం మొదలు కాబోతున్నది. సీఎం వైఎస్ జగన్ ఈరోజు వర్చువల్ విధానంలో ఇళ్ల నిర్మాణం కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. మొత్తం 15,60,227 ఇళ్లను నిర్మించబోతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 28,084 కోట్ల రూపాయలను కేటాయించింది. మూడు దశల్లో ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. తొలిదశలో ప్రభుత్వం 8,905 లేఅవుట్లలో 11.26 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నది. మరో 4.33 లక్షల ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులకు ఆర్ధిక సహాయం చేయనున్నది ప్రభుత్వం.
Also Read
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!